Home/Tag: East Godavari
Tag: East Godavari
Murder in East Godavari:రాష్ట్రంలో మరో పరువు హత్య.. లవ్ మ్యారేజ్ చేసుకున్న యువకుడు.. రాళ్లతో కొట్టి చంపిన యువతి సోదరులు
Murder in East Godavari:రాష్ట్రంలో మరో పరువు హత్య.. లవ్ మ్యారేజ్ చేసుకున్న యువకుడు.. రాళ్లతో కొట్టి చంపిన యువతి సోదరులు

February 27, 2026

murder in east godavari:ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల పరువు హత్యలు పెరుగుతున్నాయన్న ఆందోళనల మధ్య తూర్పు గోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని ద్వారపూడి సమీపంలో ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిని యువతి సోదరులు రాళ్లతో కొట్టి హత్య చేసిన సంఘటన కలకలం రేపింది.

Tadapatla Ratnabai:మాజీ ఎంపీ రత్నాబాయి కన్నుమూత
Tadapatla Ratnabai:మాజీ ఎంపీ రత్నాబాయి కన్నుమూత

February 16, 2026

former mp ratnabai passes away:ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది. మాజీ ఎంపీ తడపట్ల రత్నాబాయి కన్నుమూశారు. 79 సంవత్సరాల వయసున్న ఆమె ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే పోలవరం పరిధిలోని రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

East Godavari:ఎట్టకేలకు చిక్కిన పెద్దపులి.. ఊపిరి పీల్చుకున్న ప్రజలు
East Godavari:ఎట్టకేలకు చిక్కిన పెద్దపులి.. ఊపిరి పీల్చుకున్న ప్రజలు

February 6, 2026

tiger migration in east godavari:ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా గత కొన్ని రోజులుగా పెద్దపులి సంచారంతో ఉలిక్కిపడింది. అడవిని దాటి గ్రామాల వైపు వచ్చిన ఈ పెద్దపులి స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. రోజుకో ఊరు తిరుగుతూ పశువులపై దాడులు చేయడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. చివరకు అటవీ శాఖ అధికారులు చేపట్టిన సమిష్టి ఆపరేషన్‌తో పెద్దపులిని సురక్షితంగా బంధించారు. దీంతో జిల్లా వాసులు ఊపిరి పీల్చుకున్నారు.

Tiger Sighted @Rajamahendravaram: రాజమహేంద్రవరంలో పెద్దపులి సంచారం.. రంగంలోకి దిగిన అటవీ అధికారులు
Tiger Sighted @Rajamahendravaram: రాజమహేంద్రవరంలో పెద్దపులి సంచారం.. రంగంలోకి దిగిన అటవీ అధికారులు

February 4, 2026

tiger sighted at rajamahendravaram: తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. గత నాలుగు రోజులుగా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పెద్దపులి ఆనవాళ్లు కనిపించడంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. మంగళవారం రాత్రి తొలిసారిగా రాజమహేంద్రవరం జాతీయ రహదారి సమీపంలో పెద్దపులి ప్రత్యక్షమై సీసీ కెమెరాల్లో చిక్కింది.

east godavari: రూ.80 వేల చిలుక ఎగిరిపోయింది.. పోలీసులకు ఫిర్యాదు
east godavari: రూ.80 వేల చిలుక ఎగిరిపోయింది.. పోలీసులకు ఫిర్యాదు

January 23, 2026

east godavari: డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ వస్త్ర వ్యాపారి రూ.80 వేలకు కొన్న చిలుక పారిపోయింది. దీంతో అతడు చేసేదేమి లేక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Andhra Pradesh:వావ్.. 158 రకాల వంటకాలతో అల్లుడికి విందు!
Andhra Pradesh:వావ్.. 158 రకాల వంటకాలతో అల్లుడికి విందు!

January 15, 2026

andhra pradesh:ఏపీలోని గోదావరి జిల్లాలో అల్లుడికి ఇచ్చే మర్యాదలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా సంక్రాంతి పండుగ వేళ అత్తగారి ఇంటి ఆతిథ్యం అల్లుళ్లకు ఒక చిరస్మరణీయ అనుభూతిని మిగిలిస్తుంది. సాధారణంగా గోదావరి జిల్లాలు ఈ తరహా రాజ మర్యాదలకు పెట్టింది పేరు. కానీ, ఈ ఏడాది గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఒక కుటుంబం గోదావరి ఆతిథ్యాన్ని తలదన్నే రీతిలో 158 రకాల వంటకాలతో తమ అల్లుడికి స్వాగతం పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది.

cockfighting in Andhra Pradesh:కాలు దువ్విన పుంజులు.. చేతులు మారిన కోట్లు!
cockfighting in Andhra Pradesh:కాలు దువ్విన పుంజులు.. చేతులు మారిన కోట్లు!

January 15, 2026

cockfighting in andhra pradesh:తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంటేనే సంప్రదాయాలకు నెలవు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పండుగ పేరుతో నిర్వహించే కోడి పందేలు ఈ ఏడాది కూడా భారీ ఎత్తున ప్రారంభమయ్యాయి. కోర్టులు, పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీ, నిర్వాహకులు ఎక్కడా తగ్గకుండా పందేల బరులను సిద్ధం చేశారు. ఉమ్మడి గోదావరి, కృష్ణా, కాకినాడ, గుంటూరు జిల్లాల్లో ఈ సందడి స్పష్టంగా కనిపిస్తోంది.

High Court:పందెం రాయుళ్లకు షాక్.. కోడి పందేలను అడ్డుకోవాలని హైకోర్టు ఆదేశం
High Court:పందెం రాయుళ్లకు షాక్.. కోడి పందేలను అడ్డుకోవాలని హైకోర్టు ఆదేశం

January 11, 2026

high court: ఏపీలోని కోడి పందెం రాయుళ్లకు షాక్ తగిలింది. సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించనున్న కోడి పందేలను అడ్డుకోవాలని ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లను హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Pawan mass warning to Jagan: జగన్‌కు పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ వార్నింగ్..!
Pawan mass warning to Jagan: జగన్‌కు పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ వార్నింగ్..!

December 20, 2025

ap deputy cm pawan kalyan sensational comments in nidadavolu: నిడదవోలులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా అంతకుముందు రూ.3,050కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిడదవోలు నియోజకవర్గం పెరవలిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. అధునాతన సాంకేతికతతో గోదావరి జలాలు శుద్ధి చేసి ఇంటింటికీ తాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేపట్టామన్నారు.

Pawan East Godavari District Tour: నేడు తూర్పుగోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన
Pawan East Godavari District Tour: నేడు తూర్పుగోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన

December 20, 2025

deputy cm pawan kalyan east godavari district tour: నేడు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలి గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. నిర్వహించనున్న అమరజీవి జలధారా కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈరోజు ఉదయం 9.20 గంటలకు మంగళగిరి క్యాంప్ కార్యాలయం నుంచి రోడ్డు మార్గంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.

Makar Sankranti 2026: సంక్రాంతికి స్పెషల్ వర్కవుట్స్.. కాలు దువ్వేందుకు సిద్ధమవుతున్న పందెం కోళ్లు!
Makar Sankranti 2026: సంక్రాంతికి స్పెషల్ వర్కవుట్స్.. కాలు దువ్వేందుకు సిద్ధమవుతున్న పందెం కోళ్లు!

December 15, 2025

sankranti kodi pandelu in andhra pradesh: ఉభయగోదావరి జిల్లాలు సంక్రాంతి పండుగకు సిద్ధమవుతున్నాయి. సంక్రాంతి వేళ పందెం కోళ్లను బరిలో దింపేందుకు నిర్వహకులు శ్రద్ధ తీసుకుని వీటిని పెంచుతారు

Varalakshmi Vratam Special: అమ్మవారికి రూ. 30 లక్షలతో అలంకరణ
Varalakshmi Vratam Special: అమ్మవారికి రూ. 30 లక్షలతో అలంకరణ

August 8, 2025

East Godavari: వరలక్ష్మీ వ్రతం అంటే శ్రావణ మాసంలో మహిళలు ప్రత్యేకంగా భక్తితో చేసుకునే పూజ. లక్ష్మీనారాయణులను భక్తితో ఆరాధిస్తుంటారు. అమ్మవారిని రకరకాలుగా అందంగా అలంకరించి పూజ చేస్తారు. ఒక్కో చోట ఒక్కో...

BV Pattabhiram: ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బీవీ కన్నుమూత
BV Pattabhiram: ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బీవీ కన్నుమూత

July 1, 2025

BV Pattabhiram Passes Away: ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బీవీ పట్టాభిరామ్‌ (75) కన్నుమూశారు. హైదరాబాద్‌లో సోమవారం రాత్రి గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ప్రముఖ ఇంద్రజాలికుడు, మానసిక వైద్యుడి...

Prime9-Logo
4 Killed in Accident Rajahmundry: రాజమండ్రి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

May 26, 2025

4 Killed in Accident Rajahmundry: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొంతమూరు వద్ద జాతీయ రహదారిపై లారీ, కారు ఢీకొన్నాయి. ప్రమాదంలో కారులోని నలుగురు అక్కడికక్కడే మృతి చెంద...