_1773743189359.jpg&w=1920&q=80)
March 17, 2026
drugs case: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని బీఆర్ఎస్ నేత పైలట్ రోహిత్ రెడ్డి (pilot rohit reddy) ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు (farmhouse drugs case) విచారణ కోసం ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. దీనికి చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్ (dcp yogesh gautam) నేతృత్వం వహిస్తారని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి (telangana dgp shivdhar reddy) ఇవాళ ఆదేశాలు జారీ చేశారు. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో (rohit reddy farmhouse)లో జరిగిన పార్టీ వ్యవహారంపై సిట్ (sit) విచారణ చేయనుంది.
Read More



