Home/Tag: Droupadi Murmu
Tag: Droupadi Murmu
Republic Day:ఢిల్లీలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. జెండాను ఎగురవేసిన రాష్ట్రపతి
Republic Day:ఢిల్లీలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. జెండాను ఎగురవేసిన రాష్ట్రపతి

January 26, 2026

republic day celebrations in delhi:భారత దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లికే డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం ఉదయం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రచండ్ తేలికపాటి హెలికాప్టర్ల విన్యాసాలు ప్రజలను ఆకట్టుకున్నాయి.

Road accident in Himachal Pradesh:500 అడుగుల లోతు లోయలో పడిన ప్రైవేట్ బస్సు.. 14మంది స్పాట్‌లోనే మృతి
Road accident in Himachal Pradesh:500 అడుగుల లోతు లోయలో పడిన ప్రైవేట్ బస్సు.. 14మంది స్పాట్‌లోనే మృతి

January 10, 2026

road accident in himachal pradesh:హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మొర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 14మంది స్పాట్‌లోనే మృతి చెందారు. మరో 52మందికి తీవ్రగాయాలయ్యాయి.

Droupadi Murmu: జలాంతర్గామిలో ప్రయాణించనున్న రాష్ట్రపతి ముర్ము
Droupadi Murmu: జలాంతర్గామిలో ప్రయాణించనున్న రాష్ట్రపతి ముర్ము

December 26, 2025

murmu to conduct maritime exercise in submarine on december 28: రాష్ట్రపతి, త్రివిధ దళాల సుప్రీం కమాండర్‌ ద్రౌపదీ ముర్ము జలాంతర్గామిలో ప్రయాణించనున్నారు. ఈ నెల 28వ తేదీన కర్ణాటకలోని కర్వార్‌ హార్బర్‌ నుంచి సీ సార్టీ చేయనున్నారు.

New Members To Rajyasabha: రాజ్యసభకు నలుగురిని నామినేట్ చేసిన రాష్ట్రపతి
New Members To Rajyasabha: రాజ్యసభకు నలుగురిని నామినేట్ చేసిన రాష్ట్రపతి

July 13, 2025

4 New Members To Rajyasabha: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నలుగురు ప్రముఖులను రాజ్యసభకు నామినేట్ చేశారు. కసబ్ కేసు ప్రాసిక్యూటర్ గా ఉన్న ఉజ్వల్ నిగమ్ తో పాటు సదానందన్, హర్షవర్ధన్, మీనాక్షిజైన్ ను రాజ్యసభ ...

Prime9-Logo
Draupadi Murmu : ఈ అధికారం మీకెవరు ఇచ్చారు..? సుప్రీంకు ద్రౌపదీ ముర్ము ప్రశ్న

May 15, 2025

President Draupadi Murmu : రాష్ట్రాలు శాసనసభలో ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఆమోదించకుండా కాలయాపన చేస్తుండటం, రాష్ట్రపతి పరిశీలనలో ఉన్న బిల్లులు జాప్యానికి గురికావడంపై అత్యున్నత న్యాయస్థానం ఇటీవల సంచల...

Prime9-Logo
PM Modi: రాష్ట్రపతితో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ పై చర్చ

May 7, 2025

Operation Sindoor: ఏప్రిల్ 22న జమ్ముకాశ్మీర్ లోని పహల్గామ్ లో లష్కరే తోయిబా ముష్కరులు 26 మంది పర్యాటకులను హతమార్చిన తర్వాత భారత్.. తగిన విధంగా అడుగులు వేస్తోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దాయాది ప...