April 10, 2026
maoists:తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో 30 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోనున్నట్లు సమాచారం. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ అంశంపై పూర్తి వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించనున్నారు.
Read More
_1771936771170.jpg&w=1920&q=80)

_1767614404296.png&w=1920&q=80)

