
March 1, 2026
ktr criticizes cm revanth reddy:హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి నివాసాల నిర్మాణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లో మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ ప్రాంగణంలో రూ.200 కోట్ల వ్యయంతో విలాసవంతమైన కొత్త క్యాంప్ ఆఫీస్ నిర్మిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ నిర్మించిన క్యాంప్ కార్యాలయం ఉండగా, మరో కొత్త ఇల్లు అవసరమా అని ప్రశ్నించారు.
Read More


_1769781187371.jpg&w=1920&q=80)













_1773567986554.jpg&w=1920&q=75)

_1773564535473.jpg&w=1920&q=75)