
February 6, 2026
rajpal yadav: బాలీవుడ్ హీరో రాజ్పాల్ యాదవ్ బిగ్ షాక్ తగిలింది. ఇందులో భాగంగా ఆయన చెక్బౌన్స్ కేసులో కొంతకాలం నుంచి ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీ హైరోర్టు ఆదేశాల మేరకు తిహాడ్ జైలు అధికారుల ముందు నటుడు లొంగిపోయారు.

February 6, 2026
rajpal yadav: బాలీవుడ్ హీరో రాజ్పాల్ యాదవ్ బిగ్ షాక్ తగిలింది. ఇందులో భాగంగా ఆయన చెక్బౌన్స్ కేసులో కొంతకాలం నుంచి ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీ హైరోర్టు ఆదేశాల మేరకు తిహాడ్ జైలు అధికారుల ముందు నటుడు లొంగిపోయారు.

January 29, 2026
jr ntr: జూనియర్ ఎన్టీఆర్కు సంబంధించిన ప్రైవసీ హక్కులను కాపాడాతూ ఢిల్లీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తన ప్రమేయం లేకుండా సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు తన హక్కులకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారని ఎన్టీఆర్ కోర్టును ఆశ్రయించారు.

December 26, 2025
delhi high court gives 10 days deadline to central government: ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీ తగ్గించే అంశంపై కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు 10 రోజులు డెడ్లైన్ విధించింది.

December 24, 2025
delhi hc questions centre on air pollution: దేశ రాజధాని ఢిల్లీతోపాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్రంగా ఉంది. దీంతో ఎయిర్ ప్యూరిఫైయర్లపై 18% జీఎస్టీ కొనసాగిస్తుండటంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.

December 22, 2025
pawan kalyan - jr ntr : తమ వ్యక్తిగత హక్కులను కాపాడాలంటూ పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టి కీలక ఆదేశాలు జారీ చేసింది.

June 19, 2025
Setback for Justice Yashwant Verma: న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో డబ్బు బయటపడిన మాట వాస్తవమేనని ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్ నిర్ధరించింది. వర్మ ఢిల్లీ హైకోర్టు జస్టిస్గా పనిచేస్తున్న సందర్భంగా...

June 21, 2024
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్కు ట్రయల్ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. వాస్తవానికి శుక్రవారం నాడు ఆయన బెయిల్పై విడుదల కావాల్సింది.

May 3, 2024
డిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు డిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. అనారోగ్యంతో బాధపడుతున్న భార్య సీమాను కలిసేందుకు వారానికి ఒకసారి అనుమతించింది. అది ఈడీ, సీబీఐ అధికారులు సమక్షంలోనే మాత్రమే అని షరుతు విధించింది.

April 27, 2024
డిల్లీ హైకోర్టు ఆప్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. డిల్లీ మున్సిపల్ స్కూళ్లలో చదువుతున్న రెండు లక్షల మంది విద్యార్థులను గాలికి వదిలేశారని మండిపడింది. జాతీయ ప్రయోజనాలను పక్కన పెట్టి స్వంత ప్రయోజనాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని కోర్టు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు లక్షల మంది విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్, స్టేషనరీతో పాటు ఇతర వస్తువులు సరఫరా చేయడంలో దిల్లీలోని ఆప్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కోర్టు ఆప్ ప్రభుత్వంపై మండిపడింది.

October 12, 2023
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2008 బాట్లా హౌస్ ఎన్కౌంటర్ కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 15 ఏళ్ల నాటి ఈ కేసులో ఉరిశిక్ష పడిన దోషి, ఇండియన్ ముజాహీదిన్ ఉగ్రవాది ఆరిజ్ఖాన్ మరణశిక్షను ధ్రువీకరించేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది.

June 16, 2023
విడుదలకి ముందే సినిమా పాత్రల విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఆదిపురుష్ సినిమా ఇప్పుడు న్యాయ పరమైన వివాదాల్లో చిక్కుకుంది. ఆదిపురుష్ సినిమాపై ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. హిందూ సేన జాతీయ అధ్యక్షుడు ఈ పిల్ దాఖలు చేశారు.

June 12, 2023
: బైక్-టాక్సీ అగ్రిగేటర్లు రాపిడో మరియు ఉబర్లను దేశ రాజధానిలో ఆపరేట్ చేయడానికి తప్పనిసరిగా అనుమతించాలన్న హైకోర్టు ఆదేశాలపై సోమవారం సుప్రీంకోర్టు స్టే విధించింది. కొత్త విధానాన్ని రూపొందించే వరకు వారిపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరింది.

June 5, 2023
ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మధ్యంతర బెయిల్ కోసం ఆప్ నేత మనీష్ సిసోడియా చేసిన విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు సోమవారం తిరస్కరించింది.తన భార్య ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆరు వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని సిసోడియా కోరారు.

February 8, 2023
ఢిల్లీ హైకోర్టు విచారణలో ఉన్నమహిళా ఖైదీకి కన్యత్వ పరీక్ష నిర్వహించడం రాజ్యాంగ విరుద్దమని పేర్కొంది.ఇది రాజ్యాంగంలోని 21వ అధికరణను ఉల్లంఘించిడమని తెలిపింది.

November 12, 2022
కేంద్ర పోలీసులు దళానికి ఎంపికై ఓ యువకుడిని పచ్చబొట్టు కారణంగా తను అర్హుడు కాదన్నారు ఉన్నతాధికారులు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ వ్యక్తి దిల్లీ హైకోర్డును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో కోర్టు ఓ సంచలన తీర్పు ఇచ్చింది.

August 24, 2022
మహమ్మదీయ చట్టం ప్రకారం, యుక్తవయస్సు వచ్చిన మైనర్ బాలిక తన తల్లిదండ్రుల అనుమతి లేకుండా వివాహం చేసుకోవచ్చని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఆమె 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నప్పటికీ తన జీవిత భాగస్వామితో నివసించే హక్కును కలిగి ఉంటుందని తెలిపింది.

July 13, 2022
చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీదారు వివో రూ. 950 కోట్ల బ్యాంక్ గ్యారెంటీని అందజేస్తే తన బ్యాంక్ ఖాతాలను ఆపరేట్ చేయడానికి ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. అదేవిధంగా రూ.250 కోట్లను తన ఖాతాల్లో నిర్వహించాలని వివోను కోర్టు ఆదేశించింది. వివో ఈడీ తన మొత్తం పది బ్యాంకు ఖాతాల డెబిట్ స్తంభింపజేయడం వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామంటూ కోర్టును