Home/Tag: Delhi government
Tag: Delhi government
Delhi: దీపావళికి బాణాసంచా కాల్చడం, అమ్మడంపై నిషేధం విధించిన ఢిల్లీ ప్రభుత్వం

September 11, 2023

దీపావళి సందర్బంగా దేశరాజధాని ఢిల్లీ ప్రాంతంలో అన్ని రకాల పటాకుల ఉత్పత్తి, అమ్మకం, నిల్వ మరియు వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. కాలుష్య స్థాయిలను అరికట్టేందుకు కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ సోమవారం చెప్పారు.

Read More
Delhi: ఢిల్లీలో ఉబెర్, ఓలా మరియు రాపిడో బైక్ సేవలపై నిషేధం

February 21, 2023

ఢిల్లీ ప్రభుత్వం బైక్ ట్యాక్సీలపై తక్షణమే నిషేధం ప్రకటించింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వం జారీ చేసిన పబ్లిక్ నోటీసు ప్రకారం, ఈ నిర్ణయం ఓలా, ఉబర్ మరియు రాపిడో వంటి బైక్ అగ్రిగేటర్లను ప్రభావితం చేస్తుంది.

Read More
CM Arvind Kejriwal: కాలుష్యం ఎఫెక్ట్.. ఢిల్లీలో ప్రైమరీ స్కూళ్ళ మూసివేత: సీఎం కెజ్రీవాల్

November 4, 2022

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం నానాటికీ పెరిగిపోతుంది. దీంతో సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొనింది. రేపటినుండి ప్రైమరీ సూళ్లను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Read More
Mohalla Clinics: ఢిల్లీలో మహిళల కోసం ప్రత్యేక మొహల్లా క్లినిక్‌లు

November 2, 2022

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం తన ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేక మొహల్లా క్లినిక్‌లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ వారికి గైనకాలజీ పరీక్షలు మరియు మందులు ఉచితంగా లభిస్తాయి.

Read More
Supreme Court: టపాసులు పేల్చేందుకు ఢిల్లీవాసులకు నో.. స్వీట్లు కొనుక్కోమన్న సుప్రీం కోర్టు

October 20, 2022

ఢిల్లీవాసులకు ఈ ఏడాది కూడా దీపావళి పండుగ నాడు టపాకాయలు కాల్చేందుకు వీలు లేదు. దేశ రాజధాని ఢిల్లీలో టపాకాయల నిషేదాన్ని కొనసాగిస్తూ సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది.

Read More
Delhi government: బాణసంచా కొనుగోలు చేసినా, కాల్చినా రూ.200 ఫైన్.. ఢిల్లీ సర్కార్ నిర్ణయం

October 20, 2022

దీపావళి పండుగకు ముందు ఢిల్లీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. వాతావరణ కాలుష్యం కారణంగా బాణసంచా క్రయవిక్రయాలు, ఉపయోగించటం పై నిషేధం విధించింది.

Read More
Diwali Crackers: దీపావళి టపాసులు... ఢిల్లీ వాసులకు నొ చెప్పిన సుప్రీంకోర్టు...

October 10, 2022

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకొనే పండుగల్లో దీపావళి ఒకటి. రెండు రోజుల పాటు టపాకాయలు పేల్చి ప్రజలు పండుగను ఆనందంగా జరుపుకొంటుంటారు. అయితే టపాకాయల పేల్చేందులో మాత్రం ఢిల్లీ వాసులకు ఉండదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. బాణసంచాపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసేందుకు ధర్మాసనం నిరాకరించింది

Read More
DTC Bus Purchase Scam: ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (డిటిసి) బస్సుల కొనుగోళ్ల పై సీబీఐ దర్యాప్తు

September 12, 2022

ఢిల్లీ ప్రభుత్వం 1,000 బస్సులను కొనుగోలు చేయడంలో జరిగిన అవినీతిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తుకు రంగం సిద్దమయింది. జూన్‌లో అందిన ఫిర్యాదు మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్‌కుమార్‌ సీబీఐ దర్యాప్తుకు విజ్ఞప్తి చేశారు.

Read More
Delhi government: ఢిల్లీలో జనవరి 1 వరకు బాణాసంచా తయారీ, అమ్మకం, వినియోగం పై నిషేధం..

September 7, 2022

దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 1 వరకు అన్ని రకాల బాణాసంచా తయారీ, అమ్మకం, వినియోగం పై నిషేధం విధిస్తున్నట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ బుధవారం తెలిపారు.అన్ని రకాల పటాకుల ఉత్పత్తి, నిల్వ, అమ్మకం మరియు వినియోగం పూర్తిగా నిషేధించబడింది.

Read More
Kejriwal: అసెంబ్లీలో విశ్వాసపరీక్షకు సిద్దమయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

August 29, 2022

సోమవారం ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సెషన్‌లో మధ్య ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించిన విశ్వాస తీర్మానం సభలో చర్చనీయాంశంగా మారుతోంది. దేశ రాజధానిలో ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న వాదనల మధ్య అరవింద్ కేజ్రీవాల్ నేడు మెజారిటీ పరీక్షకు హాజరుకానున్నారు.

Read More
Delhi CM Arvind Kejriwal: రూ.800 కోట్లతో మా ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకున్నారు.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

August 25, 2022

గురువారం రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీకి నివాళులర్పించిన అనంతరం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రూ.800 కోట్లు ఆఫర్ చేసి తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ 40 మంది ఆప్ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి రూ.20 కోట్లతో కొనడమే

Read More
Delhi Government: ఢిల్లీలో మాస్కు తప్పనిసరి.. లేకపోతే రూ.500 ఫైన్

August 11, 2022

దేశ రాజధాని ఢిల్లీలో కొత్త కోవిడ్ -19 కేసులు అకస్మాత్తుగా పెరిగిన నేపథ్యంలో, ఢిల్లీ ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి చేసింది . దీన్ని ఉల్లంఘించిన వారికి రూ. 500 జరిమానా విధిస్తారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్క్‌లు ధరించడం లేదని గుర్తించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Read More