Home/Tag: Delhi
Tag: Delhi
Trump: ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సంధుపై ట్రంప్‌ ప్రశంసలు
Trump: ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సంధుపై ట్రంప్‌ ప్రశంసలు

April 17, 2026

donald trump: ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తరణ్‌జీత్‌ సింగ్‌ సంధుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు. గతంలో భారతదేశం తరఫున అమెరికా రాయబారిగా ఆయన పనిచేశారు.

Read More
Delhi-Dehradun Expressway: చార్‌ధామ్ యాత్రికులకు గుడ్‌న్యూస్.. ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం
Delhi-Dehradun Expressway: చార్‌ధామ్ యాత్రికులకు గుడ్‌న్యూస్.. ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం

April 14, 2026

delhi-dehradun expressway: చార్‌ధామ్ యాత్రికులకు గుడ్‌న్యూస్. ఢిల్లీ-డెహ్రాడూన్ మ‌ధ్య ఎక్స్‌ప్రెస్‌వేను మంగళవారం ప్రధాని మోదీ ప్రారంభించారు. రూ.11,868 కోట్ల‌తో ప్రాజెక్టును చేప‌ట్టారు.

Read More
Narendra Modi:2029 లోక్‌సభ నాటికి మహిళలకు 1/3 సీట్లు.. మోదీ హామీ
Narendra Modi:2029 లోక్‌సభ నాటికి మహిళలకు 1/3 సీట్లు.. మోదీ హామీ

April 14, 2026

narendra modi:ప్రధాని దేశ మహిళలకు రాసిన లేఖలో రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి మహిళల రిజర్వేషన్లు అమల్లోకి తీసుకువస్తామని తెలిపారు. మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచడం ద్వారా భారత రాజ్యాంగం మరింత బలోపేతం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే పలు రంగాల్లో మహిళలు ముందంజలో ఉన్నారని, అదే ఉత్సాహంతో చట్టసభల్లోనూ వారి భాగస్వామ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు.

Read More
Delhi:ఎక్సైజ్ కేసులో కీలక మలుపు.. నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ
Delhi:ఎక్సైజ్ కేసులో కీలక మలుపు.. నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ

April 13, 2026

delhi high court:ఢిల్లీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. సీబీఐ నమోదు చేసిన ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఈ పిటిషన్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసులో విచారణను నిర్వహిస్తున్న జస్టిస్ స్వరనా కాంత శర్మను మార్చాలని కోరుతూ కేజ్రీవాల్ ఈ దరఖాస్తు సమర్పించారు.

Read More
IT Minister:ఢిల్లీలో నారా లోకేష్‌కు ఘన స్వాగతం
IT Minister:ఢిల్లీలో నారా లోకేష్‌కు ఘన స్వాగతం

April 13, 2026

nara lokesh arrives in delhi:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు చేరుకున్నారు. ఆదివారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న ఆయనకు విమానాశ్రయంలో టీడీపీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లోకేష్ వారితో ఆప్యాయంగా మాట్లాడి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సంక్షిప్తంగా చర్చించారు.

Read More
CWC Meeting: ప్రారంభమైన సీడబ్ల్యూసీ సమావేశం.. హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి
CWC Meeting: ప్రారంభమైన సీడబ్ల్యూసీ సమావేశం.. హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి

April 10, 2026

cwc meeting: ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్రం త్వరలో నిర్వహించనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు భేటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం.

Read More
Increase in flight tickets:రెట్టింపు అయిన ఏటీఎఫ్ ధరలు.. ప్రయాణికులకు కొత్త భారమా?
Increase in flight tickets:రెట్టింపు అయిన ఏటీఎఫ్ ధరలు.. ప్రయాణికులకు కొత్త భారమా?

April 1, 2026

increase in flight tickets:దేశీయ విమానయాన రంగంపై ఇంధన ధరల పెరుగుదల తీవ్ర ప్రభావం చూపించే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (atf) ధరలు రికార్డు స్థాయిలో పెరగడం విమాన సంస్థలకు పెద్ద సవాలుగా మారింది. తాజాగా కిలో లీటర్ ఏటీఎఫ్ ధర రూ.2 లక్షల మార్క్ దాటి ఢిల్లీలో రూ.2,07,341.22కు చేరడం గమనార్హం. గతంతో పోలిస్తే ఇది దాదాపు 114.5 శాతం పెరుగుదలగా నిలిచింది. ఈ భారీ పెరుగుదల విమానయాన రంగంలో ఖర్చులను అమాంతం పెంచే పరిస్థితిని తీసుకువచ్చింది.

Read More
Gas:సామాన్యుడిపై భారం.. కమర్షియల్ గ్యాస్ ధరలు భారీగా పెంపు
Gas:సామాన్యుడిపై భారం.. కమర్షియల్ గ్యాస్ ధరలు భారీగా పెంపు

April 1, 2026

commercial lpg cylinder:పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు దేశీయంగా ఇంధన ధరలపై గణనీయమైన ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా - ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు తీవ్రంగా పెరిగాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వాణిజ్య అవసరాలకు ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరలను పెంచే నిర్ణయం తీసుకున్నాయి.

Read More
Nitish Kumar:ఎమ్మెల్సీ పదవికి నితీశ్ కుమార్ రాజీనామా..
Nitish Kumar:ఎమ్మెల్సీ పదవికి నితీశ్ కుమార్ రాజీనామా..

March 30, 2026

nitish kumar:బిహార్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నితీష్ కుమార్ తన శాసన మండలి సభ్యత్వానికి (ఎమ్మెల్సీ పదవి)కి రాజీనామా చేశారు. ఇటీవల ఆయన రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

Read More
Sonia Gandhi: సోనియాను 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాం:  సర్ గంగారామ్ ఆసుపత్రి చైర్మన్
Sonia Gandhi: సోనియాను 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాం: సర్ గంగారామ్ ఆసుపత్రి చైర్మన్

March 27, 2026

sonia gandhi: కాంగ్రెస్ అగ్రనేత, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని సర్ గంగా రామ్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని శుక్రవారం ఆసుపత్రి చైర్మన్ అజయ్ స్వరూప్ వెల్లడించారు.

Read More
Jaishankar:పాక్ మధ్యవర్తిత్వ ఆఫర్‌కు భారత్ ‘నో’.. జైశంకర్ వ్యాఖ్యలు
Jaishankar:పాక్ మధ్యవర్తిత్వ ఆఫర్‌కు భారత్ ‘నో’.. జైశంకర్ వ్యాఖ్యలు

March 26, 2026

jaishankar comments:పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా–ఇరాన్ మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. అయితే, ఈ ప్రతిపాదనపై భారత్ తన స్పష్టమైన వైఖరిని వెల్లడించింది.

Read More
Bus accident in Delhi:స్లీపర్ బస్సు బోల్తా.. స్పాట్‌లో ఇద్దరు మృతి
Bus accident in Delhi:స్లీపర్ బస్సు బోల్తా.. స్పాట్‌లో ఇద్దరు మృతి

March 25, 2026

bus accident in delhi:ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఝండేవాలన్ ఆలయం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌లోని జైపూర్ నుంచి ఢిల్లీకి వస్తున్న ప్రైవేట్ స్లీపర్ బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ దుర్ఘటన జరిగింది.

Read More
Madhavi latha:ఎయిర్‌పోర్టు ప్రార్థనా గదిలో ఉద్రిక్తత.. బీజేపీ నేతపై నెటిజన్ల ఆగ్రహం
Madhavi latha:ఎయిర్‌పోర్టు ప్రార్థనా గదిలో ఉద్రిక్తత.. బీజేపీ నేతపై నెటిజన్ల ఆగ్రహం

March 25, 2026

madhavi latha in delhi airport:బీజేపీ నేత మాధవీలత మరోసారి వివాదంలో నిలిచారు. తాజాగా ఢిల్లీ విమానాశ్రయంలో జరిగిన ఒక ఘటన ఆమెపై తీవ్ర విమర్శలకు దారితీసింది. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్ నేషనల్ విమానాశ్రయంలోని మహిళల ప్రార్థనా గదిలో ముస్లిం మహిళలు నమాజ్ చేస్తుండగా, మాధవీలత అక్కడికి వెళ్లి గట్టిగా దుర్గాస్తోత్రం పఠించడం ప్రారంభించినట్లు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Read More
Harish Rana dies in AIIMS: కారుణ్య మరణం కేసు.. హరీశ్ రాణా కన్నుమూత
Harish Rana dies in AIIMS: కారుణ్య మరణం కేసు.. హరీశ్ రాణా కన్నుమూత

March 24, 2026

harish rana dies in aiims: ప్రమాదవశాత్తు గాయపడి 13 ఏళ్ల కింద కోమాలో వెళ్లిపోయిన హరీశ్‌ రాణా తుదిశ్వాస విడిశారు. ఇటీవల సుప్రీంకోర్టు కారుణ్య మరణాన్ని ప్రసాదించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌ వైద్యులు అతడికి చికిత్స నిలిపివేశారు.

Read More
Delhi:ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం.. స్పీకర్‌కు వరుస ఈమెయిల్స్
Delhi:ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం.. స్పీకర్‌కు వరుస ఈమెయిల్స్

March 24, 2026

bomb threats in delhi:మన దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ విజేంద్ర గుప్తాకు వరుసగా రెండు బెదిరింపు ఈమెయిల్లు రావడంతో భద్రతా వ్యవస్థ అప్రమత్తమైంది. మంగళవారం ఉదయం 7:28 గంటల సమయంలో అసెంబ్లీ అధికారిక మెయిల్‌కు తొలి బెదిరింపు వచ్చింది. దాదాపు 21 నిమిషాల తర్వాత, ఉదయం 7:49 గంటలకు రెండో ఈమెయిల్ కూడా చేరింది.

Read More
LPG Cylinder:గృహాలకు షాక్? త్వరలో 10 కిలోల గ్యాస్ సిలిండర్లు!
LPG Cylinder:గృహాలకు షాక్? త్వరలో 10 కిలోల గ్యాస్ సిలిండర్లు!

March 23, 2026

lpg cylinder:పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం భారతదేశంపై కూడా పడుతోంది. ముఖ్యంగా వంటగ్యాస్ (ఎల్పీజీ) సరఫరాలో అంతరాయాలు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో కేంద్ర సర్కార్, ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. దేశంలో గ్యాస్ కొరత రాకుండా చూసేందుకు సిలిండర్ల బరువును తగ్గించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

Read More
Delhi:ఢిల్లీ బ్లాస్ట్ కేసు.. కాశ్మీర్ వ్యాప్తంగా ఎన్ఐఏ దాడులు
Delhi:ఢిల్లీ బ్లాస్ట్ కేసు.. కాశ్మీర్ వ్యాప్తంగా ఎన్ఐఏ దాడులు

March 23, 2026

nia teams attack:నవంబర్ 10న ఎర్రకోట సమీపంలో జరిగిన ఘోర కారు పేలుడు ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహిస్తోంది. ఈ పేలుడు ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన వెనుక ఉన్న ఉగ్రవాద ముఠాను గుర్తించేందుకు ఎన్ఐఏ అధికారులు పలు కీలక ప్రాంతాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు.

Read More
Madhumita: ప్రముఖ ఒడిస్సీ నృత్యకారిణి మధుమిత రౌత్ కన్నుమూత
Madhumita: ప్రముఖ ఒడిస్సీ నృత్యకారిణి మధుమిత రౌత్ కన్నుమూత

March 21, 2026

odissi dancer madhumita routh passes away: భారతీయ శాస్త్రీయ నృత్య రంగంలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ ఒడిస్సీ నృత్యకారిణి మధుమిత రౌత్ (59) కన్నుమూశారు. శనివారం ఉదయం ఆమె గుండెపోటుతో మృతిచెందారు

Read More
Delhi:ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో అరుదైన పొగమంచు.. వర్షాల తర్వాత వాతావరణ మార్పు
Delhi:ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో అరుదైన పొగమంచు.. వర్షాల తర్వాత వాతావరణ మార్పు

March 21, 2026

delhi:ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఉరుములతో కూడిన తుఫానుల తరువాత వాతావరణంలో విశేష మార్పులు చోటుచేసుకున్నాయి. శనివారం తెల్లవారుజామున నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్మేయడంతో అరుదైన పరిస్థితులు కనిపించాయి.

Read More
Supreme Court:భార్య సేవకురాలు కాదు.. విడాకుల కేసులో కీలక వ్యాఖ్యలు
Supreme Court:భార్య సేవకురాలు కాదు.. విడాకుల కేసులో కీలక వ్యాఖ్యలు

March 21, 2026

supreme court:ఢిల్లీలో వెలువడిన రెండు ముఖ్య న్యాయ పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. మొదటిది దాంపత్య జీవితానికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. “కాలం మారింది, ఇంటి పనులు, వంట, పిల్లల సంరక్షణ వంటి బాధ్యతలు భార్య ఒక్కరిపై మాత్రమే కాకుండా దంపతులిద్దరూ సమానంగా పంచుకోవాలి” అని ధర్మాసనం స్పష్టం చేసింది.

Read More
Fire Accident: ఢిల్లీ మృతుల ఒక్కో కుటుంబానికి రూ.2లక్షలు ఎక్స్‌గ్రేషియా
Fire Accident: ఢిల్లీ మృతుల ఒక్కో కుటుంబానికి రూ.2లక్షలు ఎక్స్‌గ్రేషియా

March 18, 2026

fire accident: ఢిల్లీలోని పాలెంలో అగ్నిప్ర‌మాదం జ‌రిగిన ఘ‌ట‌న‌లో 9 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఇందులో మ‌రో ముగ్గురు గాయ‌ప‌డ్డారు. రామ్‌చౌక్ మార్కెట్‌లో ఉన్న నాలుగో అంతస్తు భ‌వ‌నంలో బుధవారం ఉద‌యం 7 గంట‌ల‌ సమయంలో అగ్నిప్ర‌మాదం జరిగింది.

Read More
Jitender Reddy: కేంద్రం నుంచి నిధులు రాబట్టాలి:  ఎంపీలకు జితేందర్‌రెడ్డి సూచన
Jitender Reddy: కేంద్రం నుంచి నిధులు రాబట్టాలి: ఎంపీలకు జితేందర్‌రెడ్డి సూచన

March 18, 2026

jitender reddy: ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏ.పీ. జితేందర్‌రెడ్డి అందుబాటులో ఉన్న తెలంగాణ ఎంపీలతో భేటీ అయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఎంపీలు కేంద్రం నుంచి నిధులు రాబట్టేలా కృషి చేయాలని సూచించారు.

Read More
Ex Minister Roja: 600 ఏళ్ల ప్రాచీన ఆలయాన్ని కాడాపాలి: గడ్కరీని కోరిన రోజా
Ex Minister Roja: 600 ఏళ్ల ప్రాచీన ఆలయాన్ని కాడాపాలి: గడ్కరీని కోరిన రోజా

March 18, 2026

ex minister roja: వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా బుధవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ మేరకు ఆమె పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రి గడ్కరీతో భేటీ అయ్యారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా తొలగించబడుతున్న 600 ఏళ్ల ప్రాచీన ఆలయం గురించి ప్రస్తావించారు.

Read More
CM Revanth Reddy: 2029లోనే తెలంగాణలో ఎన్నికలు: సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy: 2029లోనే తెలంగాణలో ఎన్నికలు: సీఎం రేవంత్‌రెడ్డి

March 18, 2026

cm revanth reddy: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ డ్రగ్స్‌ కేసుపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ఈ కేసులో తమ ప్రమేయం ఏమీ లేదని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం మీడియాతో మాట్లాడారు.

Read More
Delhi shocking: రీల్స్ పిచ్చి.. తుపాకీతో గుండెపై కాల్చుకున్న వీడియో వైరల్
Delhi shocking: రీల్స్ పిచ్చి.. తుపాకీతో గుండెపై కాల్చుకున్న వీడియో వైరల్

March 17, 2026

delhi shocking: కొంత మంది యువత రీల్స్ పిచ్చిలో ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు తుపాకీతో తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘటన ఢిల్లీలోని న్యూఅశోక్‌నగర్‌లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది.

Read More
Page 1 of 13(302 total items)