Home/Tag: Delhi
Tag: Delhi
Transfers of Governors:దేశవ్యాప్తంగా పరిపాలనా మార్పులు.. తొమ్మిది రాష్ట్రాల్లో గవర్నర్లు, ఎల్‌జీల బదిలీలు
Transfers of Governors:దేశవ్యాప్తంగా పరిపాలనా మార్పులు.. తొమ్మిది రాష్ట్రాల్లో గవర్నర్లు, ఎల్‌జీల బదిలీలు

March 6, 2026

transfers of governors:దేశవ్యాప్తంగా కీలకమైన పరిపాలనా మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఢిల్లీతో సహా తొమ్మిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల నియామకాల్లో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఈ నియామకాలను వెల్లడించింది.

Prime Minister Modi:పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. సౌదీ, బహ్రెయిన్ పాలకులతో ప్రధాని మోదీ ఫోన్‌లో చర్చలు
Prime Minister Modi:పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. సౌదీ, బహ్రెయిన్ పాలకులతో ప్రధాని మోదీ ఫోన్‌లో చర్చలు

March 2, 2026

prime minister modi:అమెరికా–ఇరాన్ వివాదం తీవ్రరూపం దాల్చి పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా, బహ్రెయిన్ నాయకులతో ఫోన్‌లో మాట్లాడి తాజా పరిణామాలపై చర్చించారు. ఇరాన్‌పై జరిగిన దాడులు, తదనంతరం జరిగిన ప్రతిదాడుల నేపథ్యంలో ప్రాంతీయ శాంతి, భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ దాడులను ఆయన ఖండించారు.

Delhi excise policy case:రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పు.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకి భారీ ఊరట
Delhi excise policy case:రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పు.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకి భారీ ఊరట

February 27, 2026

delhi excise policy case:దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కేసుపై రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. మాజీ ఎమ్మెల్సీపై సీబీఐ (cbi) నమోదు చేసిన అన్ని అభియోగాలను కొట్టివేస్తూ.. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును ఇచ్చింది.

Delhi Liquor Policy Case:ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలకు క్లీన్ చిట్
Delhi Liquor Policy Case:ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలకు క్లీన్ చిట్

February 27, 2026

delhi liquor policy case:ఢిల్లీ మద్యం విధాన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (aap)కు కీలక ఉపశమనం లభించింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలను నిర్దోషులుగా ప్రకటించింది. తీర్పు వెలువడిన అనంతరం కేజ్రీవాల్ భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు.

Indian Railways:రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హోలీ సందర్భంగా 1,244 ప్రత్యేక రైళ్లు
Indian Railways:రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హోలీ సందర్భంగా 1,244 ప్రత్యేక రైళ్లు

February 26, 2026

indian railways:రాబోయే హోలీ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రయాణికుల రద్దీ పెరుగుతుందని అంచనా వేస్తూ ఇండియన్ రైల్వే విస్తృత స్థాయిలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు వివిధ రైల్వే జోన్లలో మొత్తం 1,244 హోలీ ప్రత్యేక రైలు ట్రిప్పులను నడపనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అవసరమైతే ఈ సంఖ్యను 1,500 వరకు పెంచే అవకాశం కూడా ఉందని అధికారులు వెల్లడించారు.

Delhi:సోషల్ మీడియా శక్తి.. ఆనంద్ విహార్ టెర్మినల్ రైల్వే స్టేషన్‌లో అవినీతిని వెలికితీసిన బీహార్ మహిళ
Delhi:సోషల్ మీడియా శక్తి.. ఆనంద్ విహార్ టెర్మినల్ రైల్వే స్టేషన్‌లో అవినీతిని వెలికితీసిన బీహార్ మహిళ

February 26, 2026

anand vihar terminal railway station in delhi:సోషల్ మీడియా సాధారణ ప్రజలకు ఒక గొప్ప ఆయుధంగా మారింది. ఇటీవల బీహార్‌కు చెందిన ఒక మహిళ ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ రైల్వే స్టేషన్‌లో జరిగిన అవినీతి ఘటనను బయటపెట్టి దీనికి నిదర్శనంగా నిలిచింది. తనకు జరిగిన అన్యాయాన్ని నిశ్శబ్దంగా భరించకుండా, ధైర్యంగా ఎదిరించి సోషల్ మీడియా ద్వారా ప్రజల ముందుకు తీసుకువచ్చింది.

Prime Minister Modi:భారత్–ఇజ్రాయెల్ FTA చర్చల ఆరంభం.. ప్రధాని మోదీ పర్యటనతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి నూతన దశ
Prime Minister Modi:భారత్–ఇజ్రాయెల్ FTA చర్చల ఆరంభం.. ప్రధాని మోదీ పర్యటనతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి నూతన దశ

February 25, 2026

pm modi to visit israel:భారతదేశం–ఇజ్రాయెల్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (fta) కోసం తొలి రౌండ్ చర్చలు 2026 ఫిబ్రవరి 23న న్యూఢిల్లీలో ప్రారంభమై విషయం తెలిసిందే. ఈ చర్చలు ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల ఇజ్రాయెల్ పర్యటనకు బయలుదేరుతున్నారు. తొమ్మిది సంవత్సరాల వ్యవధిలో ఆయన రెండోసారి ఇజ్రాయెల్‌ను సందర్శించడం విశేషం.

Tamil Nadu:బిగ్ ఆపరేషన్.. తమిళనాడులో ఉగ్రముఠా అరెస్టు
Tamil Nadu:బిగ్ ఆపరేషన్.. తమిళనాడులో ఉగ్రముఠా అరెస్టు

February 22, 2026

terror gang arrested in tamil nadu:దేశంలో భారీ ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్న ఉగ్రముఠాను దేశ రాజధాని పోలీసులు పట్టుకున్నారు. ఉగ్ర కుట్రకు ప్లాన్ చేస్తున్న ఆరుగురు వ్యక్తులను తమిళనాడులో ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Terror threat to Delhi:ఢిల్లీకి ఉగ్ర ముప్పు.. ఇంటెల్ ఏజెన్సీలు హెచ్చరికలు జారీ
Terror threat to Delhi:ఢిల్లీకి ఉగ్ర ముప్పు.. ఇంటెల్ ఏజెన్సీలు హెచ్చరికలు జారీ

February 21, 2026

terror threat to delhi:దేశ రాజధాని ఢిల్లీలో ఇంటిలిజెన్స్ అలర్ట్ ప్రకటించింది. రాజధానిలో పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులకు పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా ప్రముఖ దేవాలయాల సమీపంలో పేలుళ్లకు కూడా కుట్ర పన్నిన్నట్లు సమాచారం. ఇటీవల పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ లోని ఒక మసీద్ లో ఇటీవల చోటుచేసుకున్న పేలుళ్లకు ప్రతీకారంగా.. ఈ దాడులకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది.

CM Chandrababu:  ఢిల్లీలో ఏఐ సమిట్‌.. పలు సంస్థలతో చంద్రబాబు ఏడు ఒప్పందాలు
CM Chandrababu: ఢిల్లీలో ఏఐ సమిట్‌.. పలు సంస్థలతో చంద్రబాబు ఏడు ఒప్పందాలు

February 20, 2026

cm chandrababu: ఢిల్లీలో ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమిట్‌’ సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐబీఎం సహా వివిధ ప్రముఖ సంస్థలతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది.

CM Revanth Reddy:  ఏఐ వార్ రూమ్‌కు హైదరాబాద్ అనువైనది: సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy: ఏఐ వార్ రూమ్‌కు హైదరాబాద్ అనువైనది: సీఎం రేవంత్‌రెడ్డి

February 20, 2026

cm revanth reddy: ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో భారత్ అగ్రస్థానంలో నిలవాలంటే ప్రత్యేక ఏఐ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

CM Chandrababu:ఇండియా ఏఐ ఇంపాక్ట్  సమ్మిట్‌‌లో నారా చంద్రబాబు
CM Chandrababu:ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌‌లో నారా చంద్రబాబు

February 20, 2026

nara chandrababu to india ai impact summit:ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో పాల్గొన్నారు. ఉదయం 9.30 గంటలకు భారత్ మండపంలో ప్రారంభమైన ఈ సదస్సుకు హాజరైన ఆయన, ముందుగా జైపూర్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను సాంకేతిక రంగంలో అగ్రగామిగా నిలపాలన్న లక్ష్యంతో సీఎం ఈ సమ్మిట్‌లో పాల్గొని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు.

Prime Minister Modi:ఏఐ కేంద్రంగా భారత్ మారబోతోంది: నరేంద్ర మోదీ
Prime Minister Modi:ఏఐ కేంద్రంగా భారత్ మారబోతోంది: నరేంద్ర మోదీ

February 19, 2026

prime minister modi:ఏఐ కేంద్రంగా భారత్ మారబోతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గురువారం ఢిల్లీలోని భారత్ మండపంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్2026ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త సాంకేతికతను భారత్ అందిపుచ్చుకుంటోందని చెప్పారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ సమ్మిట్ అని వెల్లడించారు.

Sundar Pichai:భారత రైతులకు ఏఐ అండగా నిలుస్తోంది.. గూగుల్ సీఈవో కీలక వ్యాఖ్యలు
Sundar Pichai:భారత రైతులకు ఏఐ అండగా నిలుస్తోంది.. గూగుల్ సీఈవో కీలక వ్యాఖ్యలు

February 19, 2026

google ceo sundar pichai key comments:న్యూఢిల్లీలో నిర్వహించిన ఇండియా ai(ఏఐ) ఇంపాక్ట్ సమ్మిట్-2026లో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ భారతదేశంలో కృత్రిమ మేధస్సు (ai)వినియోగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రైతులకు ఏఐ ఆధారిత వాతావరణ సమాచారం అందించడం ద్వారా వ్యవసాయ రంగంలో కీలక మార్పులు తీసుకువచ్చామని ఆయన వెల్లడించారు.

Actress Pratyusha death case:ప్రత్యూష మృతి కేసు.. సుప్రీంకోర్టులో సిద్ధార్ధరెడ్డి చుక్కెదురు
Actress Pratyusha death case:ప్రత్యూష మృతి కేసు.. సుప్రీంకోర్టులో సిద్ధార్ధరెడ్డి చుక్కెదురు

February 17, 2026

actress pratyusha death case:నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. రెండు దశాబ్దాలుగా చర్చనీయాంశంగా నిలిచిన ఈ కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఇంతకు ముందు హైకోర్టు విధించిన శిక్షను సవాల్ చేస్తూ నిందితుడు దాఖలు చేసిన అప్పీల్‌ను పరిశీలించిన ధర్మాసనం, హైకోర్టు తీర్పును సమర్థించింది.

Actress Pratyusha:ప్రత్యూష మృతి కేసు.. నేడు తీర్పు ఇవ్వనున్న సుప్రీంకోర్టు
Actress Pratyusha:ప్రత్యూష మృతి కేసు.. నేడు తీర్పు ఇవ్వనున్న సుప్రీంకోర్టు

February 17, 2026

actress pratyusha:నటి ప్రత్యూష మృతి కేసులో నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. ఈ తీర్పును జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌ల ధర్మాసనం ప్రకటించనుంది.

MP Sukhinder Singh Randhawa:పాకిస్థాన్ మనకు శత్రువే.. కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
MP Sukhinder Singh Randhawa:పాకిస్థాన్ మనకు శత్రువే.. కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

February 15, 2026

sensational comments by mp sukhinder singh randhawa:పాకిస్తాన్ అనేది మనకు శత్రు దేశమేనని, వారిని ఏ వేదికలోనైనా శత్రువుగానే చూడాలని కాంగ్రెస్ ఎంపీ సుఖిందర్ సింగ్ రంధావా పేర్కొన్నారు. ఇవాళ న్యూఢిల్లీలో ఆయన మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ తో టీ20 ప్రపంచకప్ లో భారత్ పాల్గొనడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది జై షా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ అంటూ వివరించారు.

Delhi: ప్రియుడితో గొడ‌వ‌.. బిల్డింగ్ పైనుంచి దూకిన యువ‌తి
Delhi: ప్రియుడితో గొడ‌వ‌.. బిల్డింగ్ పైనుంచి దూకిన యువ‌తి

February 14, 2026

delhi: ప్రియుడితో గొడ‌వ‌పడి ఓ బిల్డింగ్ పైనుంచి యువ‌తి దూకిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Jaish-e-Mohammed: ఐక్యరాజ్యసమితి సంచలన నివేదిక.. ఎర్రకోట దాడి వెనుక జైషే హస్తం!
Jaish-e-Mohammed: ఐక్యరాజ్యసమితి సంచలన నివేదిక.. ఎర్రకోట దాడి వెనుక జైషే హస్తం!

February 12, 2026

jaish-e-mohammed: గతేడాది ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన రక్తపాతానికి పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థే సూత్రధారి అని ఐక్యరాజ్యసమితి సంచలన నివేదికలో వెల్లడించింది.

CM Revanth Reddy: గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టు శంకుస్థాప‌నకు రండి.. రాజ్‍నాథ్‍సింగ్‌కు సీఎం ఆహ్వానం
CM Revanth Reddy: గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టు శంకుస్థాప‌నకు రండి.. రాజ్‍నాథ్‍సింగ్‌కు సీఎం ఆహ్వానం

February 12, 2026

cm revanth reddy met rajnath singh: సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ ఉదయం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‍నాథ్‍సింగ్‍తో సీఎం భేటీ అయ్యారు. ఈ నెలాఖరులో నిర్వహించే గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టు శంకుస్థాప‌నకు రావాలని సీఎం ఆహ్వానించారు.

Bomb threats in Delhi:ఢిల్లీలో పది పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. రంగంలోకి ఢిల్లీ పోలీసులు
Bomb threats in Delhi:ఢిల్లీలో పది పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. రంగంలోకి ఢిల్లీ పోలీసులు

February 9, 2026

bomb threats in delhi:దేశ రాజధాని ఢిల్లీలో మరో సారి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఢిల్లీ నగరంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇవాళ ఉదయం నగరంలోని 10 పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అధికార యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. గత కొంతకాలంగా ప్రధాన నగరాల్లోని పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులు ఈ బెదిరింపులకు పాల్పడుతున్నారు.

Mamata Banerjee: లాయర్‌గా సీఎం మమత.. సుప్రీంలో ‘సర్‌’పై వాదనలు
Mamata Banerjee: లాయర్‌గా సీఎం మమత.. సుప్రీంలో ‘సర్‌’పై వాదనలు

February 4, 2026

west bengal cm mamata banerjee: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై విచారణలో భాగంగా పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ సుప్రీంకోర్టులో స్వయంగా వాదనలు వినిపించారు.

Boxer: నా వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారు: మేరీకోమ్
Boxer: నా వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారు: మేరీకోమ్

February 2, 2026

mary kom: భారత బాక్సింగ్ క్రీడలో లెజెండ్‌గా మేరీకోమ్ గుర్తింపు పొందారు. మేరీకోమ్ తాజాగా తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన వైవాహిక బంధంపై స్పష్టత ఇచ్చారు.

Republic Day:ఢిల్లీలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. జెండాను ఎగురవేసిన రాష్ట్రపతి
Republic Day:ఢిల్లీలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. జెండాను ఎగురవేసిన రాష్ట్రపతి

January 26, 2026

republic day celebrations in delhi:భారత దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లికే డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం ఉదయం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రచండ్ తేలికపాటి హెలికాప్టర్ల విన్యాసాలు ప్రజలను ఆకట్టుకున్నాయి.

Sunita Williams: అంతరిక్షయానం నాలో ఎంతో మార్పు తీసుకొచ్చింది:  సునీతా విలియమ్స్‌
Sunita Williams: అంతరిక్షయానం నాలో ఎంతో మార్పు తీసుకొచ్చింది: సునీతా విలియమ్స్‌

January 21, 2026

sunita williams: అంతరిక్షయానం తనలో ఎంతో మార్పు తీసుకొచ్చిందని భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ అన్నారు. అంతరిక్షం నుంచి భూమిని ఓ గ్రహంగా చూసినప్పుడు జీవితం పట్ల తన దృక్పథాన్ని మార్చి వేసిందని పేర్కొన్నారు.

Page 1 of 11(270 total items)