April 17, 2026
donald trump: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జీత్ సింగ్ సంధుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు. గతంలో భారతదేశం తరఫున అమెరికా రాయబారిగా ఆయన పనిచేశారు.
Read MoreApril 17, 2026
donald trump: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జీత్ సింగ్ సంధుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు. గతంలో భారతదేశం తరఫున అమెరికా రాయబారిగా ఆయన పనిచేశారు.
Read MoreApril 14, 2026
delhi-dehradun expressway: చార్ధామ్ యాత్రికులకు గుడ్న్యూస్. ఢిల్లీ-డెహ్రాడూన్ మధ్య ఎక్స్ప్రెస్వేను మంగళవారం ప్రధాని మోదీ ప్రారంభించారు. రూ.11,868 కోట్లతో ప్రాజెక్టును చేపట్టారు.
Read More
April 14, 2026
narendra modi:ప్రధాని దేశ మహిళలకు రాసిన లేఖలో రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి మహిళల రిజర్వేషన్లు అమల్లోకి తీసుకువస్తామని తెలిపారు. మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచడం ద్వారా భారత రాజ్యాంగం మరింత బలోపేతం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే పలు రంగాల్లో మహిళలు ముందంజలో ఉన్నారని, అదే ఉత్సాహంతో చట్టసభల్లోనూ వారి భాగస్వామ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు.
Read MoreApril 13, 2026
delhi high court:ఢిల్లీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. సీబీఐ నమోదు చేసిన ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఈ పిటిషన్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసులో విచారణను నిర్వహిస్తున్న జస్టిస్ స్వరనా కాంత శర్మను మార్చాలని కోరుతూ కేజ్రీవాల్ ఈ దరఖాస్తు సమర్పించారు.
Read MoreApril 13, 2026
nara lokesh arrives in delhi:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు చేరుకున్నారు. ఆదివారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న ఆయనకు విమానాశ్రయంలో టీడీపీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లోకేష్ వారితో ఆప్యాయంగా మాట్లాడి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సంక్షిప్తంగా చర్చించారు.
Read MoreApril 10, 2026
cwc meeting: ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్రం త్వరలో నిర్వహించనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు భేటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం.
Read More
April 1, 2026
increase in flight tickets:దేశీయ విమానయాన రంగంపై ఇంధన ధరల పెరుగుదల తీవ్ర ప్రభావం చూపించే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (atf) ధరలు రికార్డు స్థాయిలో పెరగడం విమాన సంస్థలకు పెద్ద సవాలుగా మారింది. తాజాగా కిలో లీటర్ ఏటీఎఫ్ ధర రూ.2 లక్షల మార్క్ దాటి ఢిల్లీలో రూ.2,07,341.22కు చేరడం గమనార్హం. గతంతో పోలిస్తే ఇది దాదాపు 114.5 శాతం పెరుగుదలగా నిలిచింది. ఈ భారీ పెరుగుదల విమానయాన రంగంలో ఖర్చులను అమాంతం పెంచే పరిస్థితిని తీసుకువచ్చింది.
Read MoreApril 1, 2026
commercial lpg cylinder:పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు దేశీయంగా ఇంధన ధరలపై గణనీయమైన ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా - ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు తీవ్రంగా పెరిగాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వాణిజ్య అవసరాలకు ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరలను పెంచే నిర్ణయం తీసుకున్నాయి.
Read More
March 30, 2026
nitish kumar:బిహార్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నితీష్ కుమార్ తన శాసన మండలి సభ్యత్వానికి (ఎమ్మెల్సీ పదవి)కి రాజీనామా చేశారు. ఇటీవల ఆయన రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read MoreMarch 27, 2026
sonia gandhi: కాంగ్రెస్ అగ్రనేత, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని సర్ గంగా రామ్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని శుక్రవారం ఆసుపత్రి చైర్మన్ అజయ్ స్వరూప్ వెల్లడించారు.
Read More
March 26, 2026
jaishankar comments:పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా–ఇరాన్ మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. అయితే, ఈ ప్రతిపాదనపై భారత్ తన స్పష్టమైన వైఖరిని వెల్లడించింది.
Read More
March 25, 2026
bus accident in delhi:ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఝండేవాలన్ ఆలయం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. రాజస్థాన్లోని జైపూర్ నుంచి ఢిల్లీకి వస్తున్న ప్రైవేట్ స్లీపర్ బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ దుర్ఘటన జరిగింది.
Read MoreMarch 25, 2026
madhavi latha in delhi airport:బీజేపీ నేత మాధవీలత మరోసారి వివాదంలో నిలిచారు. తాజాగా ఢిల్లీ విమానాశ్రయంలో జరిగిన ఒక ఘటన ఆమెపై తీవ్ర విమర్శలకు దారితీసింది. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్ నేషనల్ విమానాశ్రయంలోని మహిళల ప్రార్థనా గదిలో ముస్లిం మహిళలు నమాజ్ చేస్తుండగా, మాధవీలత అక్కడికి వెళ్లి గట్టిగా దుర్గాస్తోత్రం పఠించడం ప్రారంభించినట్లు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Read MoreMarch 24, 2026
harish rana dies in aiims: ప్రమాదవశాత్తు గాయపడి 13 ఏళ్ల కింద కోమాలో వెళ్లిపోయిన హరీశ్ రాణా తుదిశ్వాస విడిశారు. ఇటీవల సుప్రీంకోర్టు కారుణ్య మరణాన్ని ప్రసాదించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు అతడికి చికిత్స నిలిపివేశారు.
Read More
March 24, 2026
bomb threats in delhi:మన దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ విజేంద్ర గుప్తాకు వరుసగా రెండు బెదిరింపు ఈమెయిల్లు రావడంతో భద్రతా వ్యవస్థ అప్రమత్తమైంది. మంగళవారం ఉదయం 7:28 గంటల సమయంలో అసెంబ్లీ అధికారిక మెయిల్కు తొలి బెదిరింపు వచ్చింది. దాదాపు 21 నిమిషాల తర్వాత, ఉదయం 7:49 గంటలకు రెండో ఈమెయిల్ కూడా చేరింది.
Read MoreMarch 23, 2026
lpg cylinder:పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం భారతదేశంపై కూడా పడుతోంది. ముఖ్యంగా వంటగ్యాస్ (ఎల్పీజీ) సరఫరాలో అంతరాయాలు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో కేంద్ర సర్కార్, ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. దేశంలో గ్యాస్ కొరత రాకుండా చూసేందుకు సిలిండర్ల బరువును తగ్గించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
Read MoreMarch 23, 2026
nia teams attack:నవంబర్ 10న ఎర్రకోట సమీపంలో జరిగిన ఘోర కారు పేలుడు ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహిస్తోంది. ఈ పేలుడు ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన వెనుక ఉన్న ఉగ్రవాద ముఠాను గుర్తించేందుకు ఎన్ఐఏ అధికారులు పలు కీలక ప్రాంతాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు.
Read MoreMarch 21, 2026
odissi dancer madhumita routh passes away: భారతీయ శాస్త్రీయ నృత్య రంగంలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ ఒడిస్సీ నృత్యకారిణి మధుమిత రౌత్ (59) కన్నుమూశారు. శనివారం ఉదయం ఆమె గుండెపోటుతో మృతిచెందారు
Read More
March 21, 2026
delhi:ఢిల్లీ-ఎన్సిఆర్ ప్రాంతాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఉరుములతో కూడిన తుఫానుల తరువాత వాతావరణంలో విశేష మార్పులు చోటుచేసుకున్నాయి. శనివారం తెల్లవారుజామున నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్మేయడంతో అరుదైన పరిస్థితులు కనిపించాయి.
Read MoreMarch 21, 2026
supreme court:ఢిల్లీలో వెలువడిన రెండు ముఖ్య న్యాయ పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. మొదటిది దాంపత్య జీవితానికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. “కాలం మారింది, ఇంటి పనులు, వంట, పిల్లల సంరక్షణ వంటి బాధ్యతలు భార్య ఒక్కరిపై మాత్రమే కాకుండా దంపతులిద్దరూ సమానంగా పంచుకోవాలి” అని ధర్మాసనం స్పష్టం చేసింది.
Read MoreMarch 18, 2026
fire accident: ఢిల్లీలోని పాలెంలో అగ్నిప్రమాదం జరిగిన ఘటనలో 9 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఇందులో మరో ముగ్గురు గాయపడ్డారు. రామ్చౌక్ మార్కెట్లో ఉన్న నాలుగో అంతస్తు భవనంలో బుధవారం ఉదయం 7 గంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగింది.
Read MoreMarch 18, 2026
jitender reddy: ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏ.పీ. జితేందర్రెడ్డి అందుబాటులో ఉన్న తెలంగాణ ఎంపీలతో భేటీ అయ్యారు. సీఎం రేవంత్రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఎంపీలు కేంద్రం నుంచి నిధులు రాబట్టేలా కృషి చేయాలని సూచించారు.
Read MoreMarch 18, 2026
ex minister roja: వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా బుధవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ మేరకు ఆమె పార్లమెంట్లో వైసీపీ ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రి గడ్కరీతో భేటీ అయ్యారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా తొలగించబడుతున్న 600 ఏళ్ల ప్రాచీన ఆలయం గురించి ప్రస్తావించారు.
Read MoreMarch 18, 2026
cm revanth reddy: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. ఈ కేసులో తమ ప్రమేయం ఏమీ లేదని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం మీడియాతో మాట్లాడారు.
Read MoreMarch 17, 2026
delhi shocking: కొంత మంది యువత రీల్స్ పిచ్చిలో ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు తుపాకీతో తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘటన ఢిల్లీలోని న్యూఅశోక్నగర్లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Read MoreApril 20, 2026