
December 5, 2025
india vs south africa 3rd odi tickets sold out at visakhapatnam: భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. డిసెంబర్ 6న శనివారం విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మైదానం బ్యాటింగ్కు అనుకూలిస్తున్నందున ఇరు జట్లు భారీ స్కోరు చేసే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1.30 నిమిషాలకు ప్రారంభం కానుంది.

_1764865317829.jpg)
_1764853850433.jpg)






















_1764930337085.jpg)


