Home/Tag: Congress Party
Tag: Congress Party
Errabelli Swarna: మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
Errabelli Swarna: మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ

March 6, 2026

errabelli swarna: తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణను పార్టీ హైకమాండ్ నియమించింది. ఆమె వరంగల్ ప్రాంతంలో పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.

Musi Dandi March: మూసీ దండిమార్చ్‌లో పాల్గొన్న కేటీఆర్‌
Musi Dandi March: మూసీ దండిమార్చ్‌లో పాల్గొన్న కేటీఆర్‌

March 1, 2026

musi dandi march: మూసీ ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం దుశ్చర్యలకు వ్యతిరేకంగా ఆదివారం హైదరాబాద్‌లోని హైదర్‌షాకోట్‌, కేకేనగర్‌ మూసీ బాధితులు పాదయాత్ర చేపట్టారు.

Trump praise Pak: పాకిస్థాన్‌పై ట్రంప్‌ ప్రశంసలు.. ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ విమర్శలు
Trump praise Pak: పాకిస్థాన్‌పై ట్రంప్‌ ప్రశంసలు.. ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ విమర్శలు

February 28, 2026

trump praise pak: పాక్ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి ప్రశంసలు కురిపించారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా స్పందించింది. గత సంవత్సరం పహల్గామ్‌లో ఉగ్రదాడులకు కారణమైన వారిని ట్రంప్‌ కొనియాడటం ఏమిటని ప్రశ్నించింది.

Harish Rao:  గెలవలేకే అక్రమంగా కేసులు: మాజీ మంత్రి హరీశ్‌రావు
Harish Rao: గెలవలేకే అక్రమంగా కేసులు: మాజీ మంత్రి హరీశ్‌రావు

February 21, 2026

harish rao: మున్సిపల్ ఎన్నికల్లో గెలవలేకనే అక్రమంగా కాంగ్రెస్ ప్రభుత్వం తమ కార్యకర్తలను అరెస్టు చేస్తుందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసి సంగారెడ్డి జైల్లో పెట్టారని మండిపడ్డారు.

Harish Rao: మున్సిపల్‌ ఎన్నికల్లో అరాచకాలు.. గవర్నర్ జోక్యం చేసుకోవాలి: హరీశ్‌రావు
Harish Rao: మున్సిపల్‌ ఎన్నికల్లో అరాచకాలు.. గవర్నర్ జోక్యం చేసుకోవాలి: హరీశ్‌రావు

February 19, 2026

harish rao comments on municipal chairman eelections: కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి జైలులో పెట్టిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌‌ను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పరామర్శించారు.

MP Sukhinder Singh Randhawa:పాకిస్థాన్ మనకు శత్రువే.. కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
MP Sukhinder Singh Randhawa:పాకిస్థాన్ మనకు శత్రువే.. కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

February 15, 2026

sensational comments by mp sukhinder singh randhawa:పాకిస్తాన్ అనేది మనకు శత్రు దేశమేనని, వారిని ఏ వేదికలోనైనా శత్రువుగానే చూడాలని కాంగ్రెస్ ఎంపీ సుఖిందర్ సింగ్ రంధావా పేర్కొన్నారు. ఇవాళ న్యూఢిల్లీలో ఆయన మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ తో టీ20 ప్రపంచకప్ లో భారత్ పాల్గొనడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది జై షా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ అంటూ వివరించారు.

CM devendra fadnavis: బీఆర్ఎస్, బీజేపీ బద్మాష్ పార్టీలు: మహారాష్ట్ర సీఎం
CM devendra fadnavis: బీఆర్ఎస్, బీజేపీ బద్మాష్ పార్టీలు: మహారాష్ట్ర సీఎం

February 7, 2026

maharashtra cm devendra fadnavis hot comments on brs and congress: తెలంగాణ ఆవిర్భావ సమయంలో రాష్ట్రం ఆర్థికంగా ఎంతో బలంగా ఉండేదని, కానీ గడిచిన పదేళ్లలో పాలకులు అనుసరించిన విధానాల వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఫడ్నవీస్ విమర్శించారు.

PM Modi: కాంగ్రెస్‌కు ఆలోచనలు లేవు, విజన్ లేదు: రాజ్యసభలో ప్రధాని మోదీ
PM Modi: కాంగ్రెస్‌కు ఆలోచనలు లేవు, విజన్ లేదు: రాజ్యసభలో ప్రధాని మోదీ

February 5, 2026

pm modi speech in rajya sabha: ప్రస్తుతం దేశ రాజకీయాల్లో పార్లమెంట్ సమావేశాలు హాట్ టాపిక్ అయ్యాయి. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ చేసిన ప్రసంగం ఒక రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది.

Khammam: బీఆర్‌ఎస్‌కు షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన మరో ముగ్గురు కార్పొరేటర్లు
Khammam: బీఆర్‌ఎస్‌కు షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన మరో ముగ్గురు కార్పొరేటర్లు

January 7, 2026

corporators join congress: ఖమ్మం నగరపాలక సంస్థలో బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌ తగిలింది. ఇటీవల ఆ పార్టీకి చెందిన ఐదుగురు కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. కాగా బుధవారం మరో ముగ్గురు కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరారు. పార్టీలో చేరిన వారికి హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

CM Revanth & Co. Watched Phule Movie - సినిమాకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి & మంత్రులు!
CM Revanth & Co. Watched Phule Movie - సినిమాకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి & మంత్రులు!

January 5, 2026

cm revantha reddy and ministry watched phule movie: పూలే సినిమా చూసేందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి వెళ్లారు. అసెంబ్లీ సమావేశం అనంతరం అందరూ ఆర్టీసీ బస్సుల్లో ప్రసాద్ ల్యాబ్ లో సినిమాకు బయల్దేరి వెళ్లారు

Congress Party: ఫిబ్రవరి 2న ఏపీకి కాంగ్రెస్ అగ్రనేతలు.. 20ఏళ్ల తర్వాత..
Congress Party: ఫిబ్రవరి 2న ఏపీకి కాంగ్రెస్ అగ్రనేతలు.. 20ఏళ్ల తర్వాత..

January 2, 2026

top congress leaders to ap on february 2nd: కాంగ్రెస్ పార్టీ మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయాలపై దూకుడు పెంచింది. ఇక నుంచి నేరుగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని కీలక నిర్ణయం తీసుకుంది.

Priyanka Gandhi son Engagement: ప్రియాంక గాంధీ కొడుకు ఎంగేజ్‌మెంట్‌..!
Priyanka Gandhi son Engagement: ప్రియాంక గాంధీ కొడుకు ఎంగేజ్‌మెంట్‌..!

December 30, 2025

priyanka gandhi son engagement: కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ, పారిశ్రామికవేత్త రాబర్ట్‌ వాద్రా కొడుకు రేహాన్‌ వాద్రా త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది.

Assembly Sessions 2025: రేపటి నుంచి అసెంబ్లీ.. హాజరు కానున్న కేసీఆర్
Assembly Sessions 2025: రేపటి నుంచి అసెంబ్లీ.. హాజరు కానున్న కేసీఆర్

December 28, 2025

telangana assembly winter session from december 29th: రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.

Bhatti: జీ+2 పద్ధతిలో పేదలకు ఇళ్లు నిర్మాణం: డిప్యూటీ సీఎం భట్టి
Bhatti: జీ+2 పద్ధతిలో పేదలకు ఇళ్లు నిర్మాణం: డిప్యూటీ సీఎం భట్టి

December 28, 2025

deputy cm bhatti vikramarka visits madhira: స్వాతంత్ర్య పోరాటం నుంచి నేటి వరకు గొప్ప చరిత్ర కలిగిన పట్టణం మధిర అని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మధర పట్టణంలో అభివృద్ధిని ఉరకలు పెట్టిస్తానని చెప్పారు.

Mallikarjun Kharge: దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర లేదు: ఖర్గే
Mallikarjun Kharge: దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర లేదు: ఖర్గే

December 28, 2025

aicc mallikarjun kharge fires on bjp and pm modi: కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాల వల్లే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలదొక్కుకుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు.

CWC meeting in Delhi: ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం.. పాల్గొన్న రేవంత్ రెడ్డి
CWC meeting in Delhi: ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం.. పాల్గొన్న రేవంత్ రెడ్డి

December 27, 2025

cwc meeting in delhi: ఢిల్లీలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం ప్రారంభమైంది. కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, పార్టీ సీనియర్‌ నేత శశిథరూర్‌తో సహా అనేకమంది హాజరయ్యారు.

Telangana MLA Disqualification Case: ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల తీర్పు.. స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ!
Telangana MLA Disqualification Case: ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల తీర్పు.. స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ!

December 17, 2025

telangana speaker verdict expected mla disqualification case today: తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఉత్కంఠ నెలకొంది. బీఆర్‌ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ డిసెంబర్ 17 వ తేదీన బుధవారం తీర్పు వెలువరించనున్నారు

Telangana Cabinet expansion: జనవరిలో కేబినెట్ విస్తరణ?
Telangana Cabinet expansion: జనవరిలో కేబినెట్ విస్తరణ?

December 16, 2025

telangana cabinet expansion in january: తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ విస్తరణపై చాలా రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు త్వరలో తెరపడే ఛాన్స్ ఉంది. జనవరిలో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని సమాచారం.

CM Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీ.. సోనియా గాంధీ, నిర్మలా సీతారామన్‌తో భేటీ!
CM Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీ.. సోనియా గాంధీ, నిర్మలా సీతారామన్‌తో భేటీ!

December 16, 2025

cm revanth reddy meets sonia gandhi and bjp minister nirmala sitharaman: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను సోనియా గాంధీకి అందజేశారు

KTR on Somarpet Incident: సోమార్‌పేట ఘటనపై స్పందించిన కేటీఆర్.. వారిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్!
KTR on Somarpet Incident: సోమార్‌పేట ఘటనపై స్పందించిన కేటీఆర్.. వారిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్!

December 16, 2025

ktr responds to somarpet incident: కామారెడ్డి జిల్లాలో జరిగిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఎల్లారెడ్డి మండలం సోమర్‌పేట బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి బాలరాజు కుటుంబంపై కాంగ్రెస్ నేతలు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. కేటీఆర్ దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు

National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా, రాహుల్‌కు ఊరట!
National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా, రాహుల్‌కు ఊరట!

December 16, 2025

rahul ganchi and sonia get relief from national herald case: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఈడీ చార్జ్‌షీట్‌ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును పరిగణలోకి తీసుకునేందుకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది.

TPCC Chieff on 42% BC Resevation: 42శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లు అమోదించాలి: టీపీసీ చీఫ్ మహేష్ గౌడ్
TPCC Chieff on 42% BC Resevation: 42శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లు అమోదించాలి: టీపీసీ చీఫ్ మహేష్ గౌడ్

December 15, 2025

42% bc reservations sould approve said by tpc chief mahesh goud: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ 42శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును తీసుకొచ్చింది. 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించాలని బీసీ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది.సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల జేఏసీ ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో టీపీసీ చీఫ్ మహేష్ గౌడ్ పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని తెలియజేశారు

KTR on Telangana Sarpanch Elections: ఎమ్మెల్యేలు బెదిరించినా సర్పంచ్‌లు భయపడొద్దు.. జిల్లాకో లీగల్‌ సెల్‌ ఏర్పాటు చేస్తా
KTR on Telangana Sarpanch Elections: ఎమ్మెల్యేలు బెదిరించినా సర్పంచ్‌లు భయపడొద్దు.. జిల్లాకో లీగల్‌ సెల్‌ ఏర్పాటు చేస్తా

December 15, 2025

brs ktr sensational comments over sarpanch elections: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశచరిత్రలో సర్పంచ్ ఎన్నికలకు ఏ సీఎం ప్రచారం చేయలేదని స్పష్టం చేశారు

Jupally Krishna Rao: పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ హ‌వా.. సీఎం రేవంత్ రెడ్డి పనితీరే నిదర్శనం
Jupally Krishna Rao: పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ హ‌వా.. సీఎం రేవంత్ రెడ్డి పనితీరే నిదర్శనం

December 15, 2025

minister jupally krishna rao comments about telangana panchayat election results 2025: సీఎం రేవంత్ రెడ్డి సార‌థ్యంలోని ప్ర‌జా ప్ర‌భుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిల‌బెట్టుకున్నామ‌ని మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై స్పందించారు.

Page 1 of 6(133 total items)