
Kavitha:ఫోన్ ట్యాపింగ్ కేసు.. దోషులకు శిక్ష పడేలా చూడండి: కవిత
February 2, 2026
sensational comments on kavitha's phone tapping case:ఫోన్ ట్యాపింగ్ కేసుపై జన జాగృతి అధ్యక్షరాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో రెండేళ్లవుతున్నా సిట్ విచారణ ముగింపునకు రావడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సిట్ విచారణను ఎదుర్కొంటున్న మాజీ సీఎం కేసీఆర్ విషయంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. విచారణ త్వరగా ముగిసి దోషులకు శిక్ష పడేలా చేడాలని సిట్ అధికారులను కోరారు.


_1770037149173.jpg)


_1770035013030.jpg)
