
February 19, 2026
encounter in karregutta:మావోయిస్టులకు భారీ షాక్ తగిలింది. తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని దట్టమైన అటవీ ప్రాంతమైన కర్రెగుట్టల్లో గురువారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్లో ఇప్పటివరకు ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్లో కీలక నేతలు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
Read More


_1766363224216.jpg&w=1920&q=80)





_1773502143534.jpg&w=1920&q=75)