
January 17, 2026
encounter in bijapur:ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ల పరంపర కొనసాగుతోంది. ఇవాళ ఉదయం బీజాపుర్ జిల్లాలోని జాతీయ ఉద్యానవనంలో మావోయిస్టులు, భద్రతాబలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇప్పటివరకు ఇద్దరు మావోయిస్టులు దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది


_1766363224216.jpg)







_1769613850508.jpg)
_1769612938490.jpg)
_1769611513711.jpg)
