Home/Tag: Chandrababu Naidu
Tag: Chandrababu Naidu
CM Chandrababu:రాజమండ్రి కల్తీపాల వ్యవహారంపై సీఎం చంద్రబాబు సమీక్ష..
CM Chandrababu:రాజమండ్రి కల్తీపాల వ్యవహారంపై సీఎం చంద్రబాబు సమీక్ష..

February 23, 2026

cm chandrababu review of the rajahmundry kaltipala affair:ఏపీలోని రాజమహేంద్రవరంలో కిడ్నీ సమస్యలతో పలువురు ఆసుపత్రిలో చేరారు. వారిలో నలుగురు మృతి చెందారు. ఆదివారం ఇద్దరు మృతి చెందగా.. ఇవాళ మరో ఇద్దరు ప్రాణాలు విడిచారు. ఆసుపత్రుల పాలైన బాధితులందరికీ ఒకే వ్యక్తి పాలు విక్రియిస్తుండంతో అక్కడే కల్తీ జరిగి ఉండొచ్చని వైద్యాధికారులు, బాధితులు పోలీసులకు చెప్పారు. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించారు.

CM Chandrababu:ఇండియా ఏఐ ఇంపాక్ట్  సమ్మిట్‌‌లో నారా చంద్రబాబు
CM Chandrababu:ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌‌లో నారా చంద్రబాబు

February 20, 2026

nara chandrababu to india ai impact summit:ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో పాల్గొన్నారు. ఉదయం 9.30 గంటలకు భారత్ మండపంలో ప్రారంభమైన ఈ సదస్సుకు హాజరైన ఆయన, ముందుగా జైపూర్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను సాంకేతిక రంగంలో అగ్రగామిగా నిలపాలన్న లక్ష్యంతో సీఎం ఈ సమ్మిట్‌లో పాల్గొని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు.

Bill Gates: రేపు ఏపీకి రానున్న బిల్‌గేట్స్‌
Bill Gates: రేపు ఏపీకి రానున్న బిల్‌గేట్స్‌

February 15, 2026

bill gates: ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ బిల్‌ గేట్స్ ఈ నెల 16వ తేదీన ఏపీలో పర్యటించనున్నారు. అమరావతి వేదికగా సాగనున్న ఈ పర్యటన రాష్ట్ర అభివృద్ధి పథంలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.

Lokesh: సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన మంత్రి లోకేష్
Lokesh: సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన మంత్రి లోకేష్

February 14, 2026

lokesh: ఏపీ రాజకీయాల్లో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా రాజకీయ సమీక్షలు అంటే కేవలం పనితీరు, గణాంకాలు, విమర్శలకే పరిమితమవుతాయనే భావనను చెరిపివేస్తూ, క్రమశిక్షణను ఆత్మీయతతో మేళవించి సరికొత్త పాలనా ఒరవడిని ప్రవేశపెట్టారు.

CM Chandrababu: మెరుగైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టాం.. ఆ ఘనత మాదే: చంద్రబాబు
CM Chandrababu: మెరుగైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టాం.. ఆ ఘనత మాదే: చంద్రబాబు

February 14, 2026

cm chandrababu: రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అత్యంత సమతుల్యమైన, మెరుగైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అసెంబ్లీ లాబీల్లో నిర్వహించిన చిట్ చాట్‌లో ఆయన మాట్లాడుతూ... గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రం కోలుకోవడానికి ఇంకా కొంత సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు.

AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. 24 అజెండాలకు గ్రీన్ సిగ్నల్
AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. 24 అజెండాలకు గ్రీన్ సిగ్నల్

February 11, 2026

ap cabinet: సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పాలన, అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో అత్యంత కీలకమైన నిర్ణయాలను తీసుకుంది.

Chandrababu: ఏపీ రైల్వే ప్రాజెక్టులపై కేంద్రంతో సీఎం చంద్రబాబు కీలక చర్చలు
Chandrababu: ఏపీ రైల్వే ప్రాజెక్టులపై కేంద్రంతో సీఎం చంద్రబాబు కీలక చర్చలు

February 10, 2026

chandrababu: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను వేగవంతం చేయడంతో పాటు, కొత్త రైలు మార్గాలు, సర్వీసులను మంజూరు చేయాలని కోరుతూ ఆయన ఒక సమగ్ర విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు.

YS Jagan Mohan Reddy: కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు.. అన్నీ తప్పుడు లెక్కలు..!
YS Jagan Mohan Reddy: కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు.. అన్నీ తప్పుడు లెక్కలు..!

February 10, 2026

ys jagan mohan reddy: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై విమర్శల దాడిని ఎక్కుపెట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు అవాస్తవమని, ప్రజలను భ్రమల్లో ముంచేందుకే చంద్రబాబు కార్యాలయం ఈ "కల్పిత అంకెలను" సృష్టించిందని ఆయన ఆరోపించారు.

Vizag Metro: విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో బిగ్ అప్‌డేట్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్
Vizag Metro: విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో బిగ్ అప్‌డేట్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్

February 10, 2026

vizag metro: విశాఖపట్నం నగర వాసుల దశాబ్దాల కల నెరవేరే దిశగా అడుగులు పడుతున్నాయి. ఏపీ ఐటీ రాజధానిగా ఎదుగుతున్న విశాఖకు కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన తీపి కబురు అందించింది.

Chandra babu: కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యే ఛాన్స్.. ఢిల్లీ టూర్ అందుకేనా?
Chandra babu: కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యే ఛాన్స్.. ఢిల్లీ టూర్ అందుకేనా?

February 9, 2026

chandra babu: ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సహా పలువురు కేంద్ర మంత్రులతో కీలక భేటీ అయ్యే అవకాశం ఉంది.

Ambati Rambabu: అంబటి రాంబాబుకు బెయిల్‌ మంజూరు
Ambati Rambabu: అంబటి రాంబాబుకు బెయిల్‌ మంజూరు

February 9, 2026

ambati rambabu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో అరెస్టయిన వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు స్పెషల్ మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

CM Chandrababu:పాస్‌బుక్‌లు ట్యాంపర్ చేస్తే జైలుకు పంపిస్తాం.. చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu:పాస్‌బుక్‌లు ట్యాంపర్ చేస్తే జైలుకు పంపిస్తాం.. చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

February 6, 2026

chandrababu strong warning:కూటమి ప్రభుత్వంలో రైతుల భూములపై ఎవరైనా కన్నేసినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. పాస్ బుక్‌లపై రాజముద్రను ముద్రించి రైతులకు అందజేస్తున్నామని తెలిపారు. ఇవాళ కర్నూరు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్లలో నిర్వహించిన 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

Chandrababu:హింసను ప్రేరేపించడానికే వైసీపీ కుట్రలు: సీఎం చంద్రబాబు
Chandrababu:హింసను ప్రేరేపించడానికే వైసీపీ కుట్రలు: సీఎం చంద్రబాబు

February 2, 2026

chandrababu key comments:రాష్ట్రంలో హింసను ప్రేరేపించడానికే వైసీపీ కుట్రలు చేస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చూసి అధికారాన్ని కోల్పోవడాన్ని వైసీపీ పార్టీ నాయకులు ఇవాళటికీ జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు.

AP Cabinet: ఏపీ క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు.. 35 అజెండా అంశాలకు ఆమోదం!
AP Cabinet: ఏపీ క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు.. 35 అజెండా అంశాలకు ఆమోదం!

January 28, 2026

ap cabinet: అమరావతిలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలతో ముగిసింది. సుమారు 35 అజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Chandrababu Naidu: సామాన్య కార్యకర్తలా కూర్చొని.. టీడీపీ వర్క్ షాప్‌లో పాఠాలు విన్న సీఎం చంద్రబాబు
Chandrababu Naidu: సామాన్య కార్యకర్తలా కూర్చొని.. టీడీపీ వర్క్ షాప్‌లో పాఠాలు విన్న సీఎం చంద్రబాబు

January 27, 2026

chandrababu naidu: టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు అధికారిక హోదా, ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి ఒక సామాన్య కార్యకర్తలా మారి అందరినీ ఆశ్చర్యపరిచారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన 25 పార్లమెంట్ కమిటీల వర్క్‌షాప్‌లో ఆయన నిరాడంబరంగా పాల్గొని స్ఫూర్తిని నింపారు.

Nara Lokesh: పార్టీలో మార్పులు రావాలి.. నారా లోకేష్ ఆకాంక్ష
Nara Lokesh: పార్టీలో మార్పులు రావాలి.. నారా లోకేష్ ఆకాంక్ష

January 27, 2026

nara lokesh: మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో మార్పులు రావాలన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్. పేదరికం లేని సమాజం కోసం మన ప్రభుత్వం పని చేస్తోందని, అన్ని పదవుల్లో సామాజిక న్యాయం పాటించాల్సిన బాధ్యత తమపై ఉందని లోకేష్ అన్నారు.

Nara Lokesh: ఆసక్తికర సన్నివేశం.. మంత్రి లోకేష్‌తో బొత్స ముచ్చట్లు.. వీడియో చూశారా?
Nara Lokesh: ఆసక్తికర సన్నివేశం.. మంత్రి లోకేష్‌తో బొత్స ముచ్చట్లు.. వీడియో చూశారా?

January 26, 2026

nara lokesh: రిపబ్లిక్ డే సందర్భంగా విజయవాడలోని లోక్ భవన్‌‌లో గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మంత్రి నారా లోకేష్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మధ్య సరదా సంభాషణ జరిగింది.

Chandrababu Naidu: టెక్నాలజీని ఉపయోగించి పని భారం తగ్గించాలి... ఆర్టీజీఎస్‌పై సీఎం సమీక్ష
Chandrababu Naidu: టెక్నాలజీని ఉపయోగించి పని భారం తగ్గించాలి... ఆర్టీజీఎస్‌పై సీఎం సమీక్ష

January 26, 2026

chandrababu naidu:పాలనలో టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించి, క్షేత్రస్థాయి ఉద్యోగులపై పని భారం తగ్గించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. 2026 సంవత్సరాన్ని 'టెక్నాలజీ డ్రివెన్ డిసిషన్ మేకింగ్ ఇయర్‌'గా మార్చాలని, ప్రభుత్వ సేవల్లోనూ ఏఐ పాత్రను పూర్తిస్థాయిగా పెంచాలన్నారు చంద్రబాబు.

Murali Mohan: లేట్‌గా వచ్చినా.. లేటెస్ట్‌గా వచ్చింది.. పద్మ అవార్డులపై మురళీ మోహన్ కీలక వ్యాఖ్యలు
Murali Mohan: లేట్‌గా వచ్చినా.. లేటెస్ట్‌గా వచ్చింది.. పద్మ అవార్డులపై మురళీ మోహన్ కీలక వ్యాఖ్యలు

January 26, 2026

murali mohan: రిపబ్లిక్ డే వేళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో తనకు 'పద్మశ్రీ' పురస్కారం దక్కడంపై సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మాగంటి మురళీ మోహన్ హర్షం వ్యక్తం చేశారు.

Chandrababu: నారావారిపల్లిలో సంక్రాంతి సందడి.. ప్రత్యేక పూజలు చేసిన చంద్రబాబు
Chandrababu: నారావారిపల్లిలో సంక్రాంతి సందడి.. ప్రత్యేక పూజలు చేసిన చంద్రబాబు

January 15, 2026

sankranthi buzz in naravaripalli: ఏపీలోని నారావారిపల్లిలో సంక్రాంతి సందడి నెలకొంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తన సొంత గ్రామమైన నారావారిపల్లిలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా చంద్రబాబు తన కుటుంబసభ్యులతో కలిసి తన తల్లిదండ్రులు, తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు సమాధుల వద్దకు వెళ్లి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Chandrababu:నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు.. సంక్రాంతి సంబరాల్లో సందడి
Chandrababu:నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు.. సంక్రాంతి సంబరాల్లో సందడి

January 13, 2026

sankranti celebrations in naravaripalle:సీఎం నారా చంద్రబాబు నాయుడు తన స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా సంప్రదాయాన్ని పాటిస్తూ, పండుగ వేడుకల కోసం ఆయన తన కుటుంబంతో సహా గ్రామానికి విచ్చేశారు.

Jagan: యువతకు చంద్రబాబు వెన్నుపోటు.. మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్
Jagan: యువతకు చంద్రబాబు వెన్నుపోటు.. మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్

January 12, 2026

jagan: ఏపీ సీఎం చంద్రబాబు యువతకు వెన్నుపోటు పొడిచారని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ట్విట్టర్ వేదికగా రెండేళ్ల కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.

CM Chandraba Babu: మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులపై సీఎం చంద్రబాబు సీరియస్
CM Chandraba Babu: మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులపై సీఎం చంద్రబాబు సీరియస్

January 12, 2026

cm chandraba babu: మంత్రులు, కార్యదర్శుల మీటింగ్‌లో సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. అమరావతిలోని సచివాలయంలో మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులతో సీఎం చంద్రబాబు కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు.

Chandrababu: గొడవలు పడితే నష్టపోతాం.. మిగులు జలాలు వాడుకోవడం తప్పా: సీఎం చంద్రబాబు
Chandrababu: గొడవలు పడితే నష్టపోతాం.. మిగులు జలాలు వాడుకోవడం తప్పా: సీఎం చంద్రబాబు

January 10, 2026

chandrababu: నీటి విషయంలో గొడవలు పడితే రెండు తెలుగు రాష్ట్రాలు నష్టపోతాయని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీ, తెలంగాణ బాగుండేలా ప్రయత్నం చేయడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. మిగులు జలాలు వినియోగించుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలు సస్యశామలంగా అవుతాయని అన్నారు.

Page 1 of 8(189 total items)