
February 23, 2026
cm chandrababu review of the rajahmundry kaltipala affair:ఏపీలోని రాజమహేంద్రవరంలో కిడ్నీ సమస్యలతో పలువురు ఆసుపత్రిలో చేరారు. వారిలో నలుగురు మృతి చెందారు. ఆదివారం ఇద్దరు మృతి చెందగా.. ఇవాళ మరో ఇద్దరు ప్రాణాలు విడిచారు. ఆసుపత్రుల పాలైన బాధితులందరికీ ఒకే వ్యక్తి పాలు విక్రియిస్తుండంతో అక్కడే కల్తీ జరిగి ఉండొచ్చని వైద్యాధికారులు, బాధితులు పోలీసులకు చెప్పారు. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించారు.


_1771141473963.png&w=2560&q=80)
_1771077080212.png&w=2560&q=80)
_1771072637576.png&w=2560&q=80)
_1770823606758.png&w=2560&q=80)
_1770726701705.png&w=2560&q=80)
_1770723602927.png&w=2560&q=80)
_1770715875528.png&w=2560&q=80)
_1770653651131.jpg&w=2560&q=80)
_1770641115799.jpg&w=2560&q=80)
_1770634452079.jpg&w=2560&q=80)


_1769601281806.jpg&w=2560&q=80)
_1769523959767.png&w=2560&q=80)

_1769438776431.png&w=2560&q=80)
_1769434654618.png&w=2560&q=80)
_1769429594180.png&w=2560&q=80)


_1768223743859.png&w=2560&q=80)
_1768218161845.png&w=2560&q=80)
_1768052377743.png&w=2560&q=80)
