March 25, 2026
all party meeting: పశ్చిమాసియా పరిస్థితులపై కేంద్రం బుధవారం సాయంత్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సమావేశంలో అన్నీ పార్టీలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిందని తెలిపారు.
Read More









