Home/Tag: Central Govt
Tag: Central Govt
LIC Bima Sakhi Yojana: మహిళలకు ఎల్‌ఐసీ ఆఫర్.. ఫ్రీగా 2 లక్షలు ఇవ్వనున్న కేంద్రం
LIC Bima Sakhi Yojana: మహిళలకు ఎల్‌ఐసీ ఆఫర్.. ఫ్రీగా 2 లక్షలు ఇవ్వనున్న కేంద్రం

August 12, 2025

LIC Bima Sakhi Yojana: కేంద్రం మహిళల కోసం బంఫర్‌ ఆఫర్‌ తీసుకొచ్చింది. మహిళలకు ఉచితంగా రూ.2 లక్షలు ఇవ్వనుంది. ఎల్‌ఐసీ ద్వారా అద్బుతమైన పథకాన్ని తీసుకొచ్చింది. పథకం ఏంటి.. అది ఎవరెవరికి వర్తిస్తుంది. అం...

OTT Platforms: అశ్లీల చిత్రాలు.. 43 ఓటీటీలను నిషేధించాం: కేంద్రం
OTT Platforms: అశ్లీల చిత్రాలు.. 43 ఓటీటీలను నిషేధించాం: కేంద్రం

July 30, 2025

OTT Platforms: టీటీల్లో అశ్లీల కంటెంట్‌ కట్టడికి కేంద్రం కఠిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై కొరడా ఝుళిపించింది. నిబంధనలకు విరుద్ధంగా అభ్యంతర కంటెంట్‌తో అశ్లీల చిత్రాలను ప...

Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 30 రోజులు సెలవు తీసుకునేందుకు అర్హులు
Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 30 రోజులు సెలవు తీసుకునేందుకు అర్హులు

July 25, 2025

Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏడాదిలో 30 రోజులు అదనంగా సెలవులు తీసుకోవచ్చని చెప్పింది. విషయాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ రాజ్యసభలో ప్రకటించారు. ఉద్యోగులు ఆయ...

Samosa & Jalebi: జిలేబీ, సమోసాలు తింటే ఆరోగ్యానికి హానికరం అంటూ ప్రభుత్వ బోర్డులు
Samosa & Jalebi: జిలేబీ, సమోసాలు తింటే ఆరోగ్యానికి హానికరం అంటూ ప్రభుత్వ బోర్డులు

July 14, 2025

Samosa & Jalebi: జిలేబీ, సమోసా తినాలంటే భయపడే రోజులొచ్చాయి..! ఇకపై సిగరెట్ తాగవద్దు అనే బోర్డులకు బదులు జిలేబీ, సమోసాలు తినవద్దనే బోర్డులు వస్తున్నాయి. ఇది నిజంగా నిజం. ఏకంగా కేంద్రప్రభుత్వమే ఇటు ...

Andhrapradesh census: ఏపీలో జనగణనకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా
Andhrapradesh census: ఏపీలో జనగణనకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా

July 10, 2025

AP Govt: ఏపీలో జనగణన చేపట్టేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 2027 మార్చి 1వ తేదీ నుంచి ఏపీవ్యాప్తంగా జనగణన ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు గురువారం జీఎడీ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ ఆదేశాలు జార...

Ahmedabad Plane Crash: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం.. కేంద్రానికి ఘటన ప్రాథమిక నివేదిక
Ahmedabad Plane Crash: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం.. కేంద్రానికి ఘటన ప్రాథమిక నివేదిక

July 8, 2025

Ahmedabad Plane Crash  Preliminary Report submitted to Centre Govt.: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న దిగ్భ్రాంతికర విమాన ప్రమాద ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్త...

AI Digital Highway: దేశంలోనే ఏఐ డిజిటల్‌ హైవే.. దీన్ని ప్రత్యేకతలేంటో తెలుసా..?
AI Digital Highway: దేశంలోనే ఏఐ డిజిటల్‌ హైవే.. దీన్ని ప్రత్యేకతలేంటో తెలుసా..?

June 29, 2025

AI Digital Highway: జాతీయ రహదారుల రూపు మారిపోతున్నది. ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. దేశంలోనే తొలిసారిగా ఏఐ ఉపయోగించబోతున్నది. వాహనదారుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణే లక్ష్...

Parag Jain: రా కొత్త చీఫ్‌గా పరాగ్‌ జైన్‌ నియామకం.. జులై 1న బాధ్యతలు
Parag Jain: రా కొత్త చీఫ్‌గా పరాగ్‌ జైన్‌ నియామకం.. జులై 1న బాధ్యతలు

June 28, 2025

Parag Jain Appointed as New RAW Chief: ‘రీసెర్చ్‌ అండ్‌ ఎనాలసిస్‌ వింగ్‌’ (రా) కొత్త చీఫ్‌గా పంజాబ్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి పరాగ్‌ జైన్‌ నియమితులయ్యారు. ప్రస్తుత చీఫ్‌ రవి సిన్హా పదవీకాలం ఈ నెల 30తో...

Prime9-Logo
Tatkal ticket rule : కేంద్రం కొత్త రూల్స్.. జులై 1 నుంచి ‘తత్కాల్‌’ కొత్త రూల్స్

June 11, 2025

'Tatkal' from July 1 : కేంద్రం కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఆధార్‌ ధ్రువీకరణ ఉన్న వారే జులై 1 నుంచి తత్కాల్ టికెట్లు బుకింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ సందర్భంగా...

Prime9-Logo
EPFO Interest Rate Fixed: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఈపీఎఫ్‌ నిల్వలపై వడ్డీ రేటు ఖరారు చేసిన కేంద్రం!

May 24, 2025

Centre has finalized the EPF interest Rate 8.25 Percent: ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఈపీఎఫ్‌ నిల్వలపై వడ్డీ రేటును పెంచుతూ ఖరారు చేసింది. 2024-25 ఆర్థిక ఏడాదికి 8.25 శాతంగా నోటిఫై చేసింది. ...

Prime9-Logo
Kumaraswamy: హైదరాబాద్‌కు రెండు వేల ఎలక్ట్రిక్ బస్సులు: కేంద్రమంత్రి కుమారస్వామి

May 22, 2025

Kumaraswamy announced that 2,000 electric buses will be allocated to Hyderabad: కేంద్రమంత్రి కుమారస్వామి హైదరాబాద్‌కు గుడ్‌న్యూస్ చెప్పాడు. హైదరాబాద్‌ నగరానికి 2వేల ఎలక్ట్రిక్ బస్సులు కేటాయిస్తున్నట్ల...

Prime9-Logo
Shashi Tharoor : కాంగ్రెస్‌ లిస్ట్ కాదని.. శశిథరూర్‌ వైపు కేంద్రం మొగ్గు

May 17, 2025

MP Shashi Tharoor gets a place in the all-party team : ఇండియాపై ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతోన్న పాక్‌ను అంతర్జాతీయంగా ఒంటరిగా చేసేందుకు కేంద్రం పూనుకుంది. పాకిస్థాన్ ఉగ్రవాద కుట్రలను ప్రపంచ దేశాలకు వివరిం...