March 4, 2026
telangana:రేషన్ కార్డు లబ్ధిదారులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బియ్యం కోటాను ఏప్రిల్ నెలలోనే ఒకేసారి పంపిణీ చేయాలని రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు కేంద్ర పౌర సరఫరాల శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు పంపింది.



_1771071062811.png&w=2560&q=80)








_1769181779036.jpg&w=2560&q=80)













