April 23, 2026
govt on petrol price hike: అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం కొట్టిపారేసింది. లీటరుకు రూ.25-28వరకు పెరగొచ్చంటూ వచ్చిన కొన్ని మీడియా కథనాలను ఖండించింది.
Read MoreApril 23, 2026
govt on petrol price hike: అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం కొట్టిపారేసింది. లీటరుకు రూ.25-28వరకు పెరగొచ్చంటూ వచ్చిన కొన్ని మీడియా కథనాలను ఖండించింది.
Read More
April 21, 2026
uidai aadhaar deadline: ఆధార్ కార్డు ఒక ఐడెంటిటీ కార్డుగా మాత్రమే కాకుండా ప్రభుత్వ, ప్రైవేట్ సేవల్లో కీలకంగా మారింది. ఆధార్లోని వివరాలను అప్డేట్ చేసుకోవాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది.
Read MoreApril 18, 2026
central govt employees: కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్. కరువు భత్యాన్ని కేంద్రం పెంచింది. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను 2 శాతం పెంచినట్లు ప్రకటించింది.
Read MoreApril 14, 2026
lok sabha: పార్లమెంట్లో లోక్సభ సీట్ల పెంపునకు కేంద్రం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. లోక్సభ సీట్లు 543 నుంచి 850కి పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు డ్రాఫ్ట్ కాపీని రూపొందించిన పార్లమెంట్లోని పార్టీలకు, ఎంపీలకు అందజేసింది.
Read MoreApril 13, 2026
supreme court: ప్రముఖ లాయర్ అశ్వినీకుమార్ ఉపాధ్యాయ్ రాజ్యాంగంలోని ఆర్టికల్-32 కింద దాఖలు చేసిన పిల్పై భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
Read MoreApril 13, 2026
sonia gandhi: మహిళా రిజర్వేషన్ల బిల్లు కంటే నియోజకవర్గాల పునర్విభజనే ముఖ్యమైన అంశమని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చైర్పర్సన్ సోనియా గాంధీ అన్నారు.
Read MoreApril 12, 2026
bjp issues whip: ఈ నెల 16, 17, 18 తేదీల్లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తన ఎంపీలకు ‘త్రీ-లైన్ విప్’ జారీ చేసింది. సమావేశాల సమయంలో ఎంపీలందరూ పార్లమెంట్కు హాజరుకావాలని ఆదేశించింది.
Read MoreApril 8, 2026
amaravati: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో గుడ్న్యూస్ చెప్పింది. రాజధాని అమరావతి కేంద్రంగా సెంట్రల్ గవర్నమెంట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఇప్పటికే అమరావతికి చట్టబద్దత కల్పించింది. ఇప్పుడు రాజధాని కేంద్రంగా రూ 2,534 కోట్ల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Read MoreApril 8, 2026
indian citizens: ఇరాన్లో ఉన్న భారతీయ పౌరులకు కేంద్రం మరోసారి అడ్వైజరీ జారీ చేసింది. వెంటనే అక్కడి నుంచి బయలు దేరాలని సూచించింది. అక్కడి పరిణామాల దృష్ట్యా ఇరాన్లోని ఇండియన్ ఎంబసీ బుధవారం ఎక్స్లో పోస్టు పెట్టింది.
Read More_1775639292047.jpg&w=1920&q=80)
April 8, 2026
airlines: ప్రస్తుత అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్ యుద్ధం వంటి పరిణామాల వల్ల తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న దేశీయ విమానయాన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం గొప్ప ఊరటనిచ్చింది. విమానయాన రంగాన్ని ఆదుకోవడంలో భాగంగా విమానాశ్రయ రుసుములను తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పరిశ్రమ వర్గాల్లో ఆశాజనక వాతావరణాన్ని నింపింది.
Read MoreApril 4, 2026
gas cylinder: పశ్చిమాసియాలో యుద్ధంగా కారణంగా గ్యాస్, చమురు కొరత ఏర్పడింది. దీంతో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఇక నుంచి 5 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ను అడ్రస్ ప్రూఫ్ అవసరం లేకుండా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపించి కొనుగోలు చేయొచ్చని స్పష్టం చేసింది.
Read MoreApril 3, 2026
gold silver:దేశీయ పసిడి, వెండి మార్కెట్పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి దిగుమతి అయ్యే బంగారం, వెండి ఇతర విలువైన లోహాలపై కఠిన నియంత్రణలు విధిస్తూ.. తక్షణ అమల్లోకి వచ్చేలా కొత్త నిబంధనలు ప్రకటించింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (dgft)గురువారం ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫ్రీ ట్రేడ్ ఒప్పందాల (ftas) పేరుతో జరుగుతున్న అవకతవకలను అడ్డుకోవడమే ఈ చర్య వెనుక ప్రధాన ఉద్దేశ్యంగా ప్రభుత్వం స్పష్టం చేసింది.
Read MoreApril 1, 2026
petrol diesel price hike: అమెరికా-ఇజ్రాయెల్ ఇరాన్పై భీకర దాడులు కొనసాగిస్తోంది. దీంతో చమురుపై పెరుగుతున్న ఆందోళలు మరింత ఉధృతం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో చమురు సరఫరాపై ఆందోళన వద్దని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
Read MoreApril 1, 2026
amaravati bill: ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును బుధవారం లోక్సభలో కేంద్ర హోంశాఖ ప్రవేశపెట్టింది. ఏపీ పునర్విభజన చట్టం పేరుతో బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సభలో ప్రవేశపెట్టారు.
Read MoreMarch 27, 2026
s-400 missile system: దేశ రక్షణ విషయంలో కేంద్రం భారీ డిఫెన్స్ కొనుగోళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సమావేశం జరిగింది.
Read MoreMarch 25, 2026
mamata banerjee: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఓటరు జాబితా సవరణ పేరుతో కేంద్రం ప్రజల హక్కులు లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
Read MoreMarch 25, 2026
lpg refill booking: గ్యాస్ సిలిండర్ రీఫిల్ బుకింగ్ గడువును చమురు కంపెనీలు 35 రోజులకు పెంచినట్లు వస్తున్న వార్తలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఎల్పీజీ బుకింగ్ సమయాల్లో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది.
Read MoreMarch 24, 2026
west asia crisis: అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై భీకర దాడులు కొనసాగించింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతల పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్రిక్తతల వేళ.. బుధవారం కేంద్రం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది.
Read MoreMarch 24, 2026
india to increase lok sabha and assembly seats by 50 percent: దేశ రాజకీయాల్లో కీలక మార్పులకు దారి తీసే నిర్ణయాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. లోక్సభ, అసెంబ్లీ స్థానాలను 50% పెంచాలని నిర్ణయం తీసుకుంది.
Read MoreMarch 22, 2026
new pan changes: ఆర్థిక లావాదేవీల్లో ఉపయోగించే శాశ్వత గుర్తింపు సంఖ్య పాన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేపట్టింది. లావాదేవీ నిబంధనలను గణనీయంగా పెంచింది.
Read MoreMarch 21, 2026
commercial gas: అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై భీకర దాడులు కొనసాగిస్తోంది. దీంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఉద్రిక్తతల కారణంగా గ్యాస్ కొరత నెలకొంది.
Read MoreMarch 18, 2026
jitender reddy: ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏ.పీ. జితేందర్రెడ్డి అందుబాటులో ఉన్న తెలంగాణ ఎంపీలతో భేటీ అయ్యారు. సీఎం రేవంత్రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఎంపీలు కేంద్రం నుంచి నిధులు రాబట్టేలా కృషి చేయాలని సూచించారు.
Read MoreMarch 14, 2026
west asian crisis: ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం విదేశీయులకు ఊరటనిచ్చేలా కీలక నిర్ణయాలు తీసుకుంది.
Read MoreMarch 14, 2026
center key decision: గ్యాస్ కొరత వల్ల కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో కట్టెల పొయ్యిలపై ఉన్న నిషేధాన్ని పూర్తిగా ఎత్తివేసింది. ఈ మేరకు కట్టెల పొయ్యిలు వాడుకోవచ్చని ప్రకటించింది.
Read MoreMarch 14, 2026
minister sitakka: తెలంగాణ మంత్రి సీతక్క శనివారం కేంద్ర మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి అన్నపూర్ణ దేవిని కలిశారు. నిర్భయ నిధి కింద ములుగు జిల్లాను ఎంపిక చేయడంపై కేంద్ర మంత్రికి సీతక్క కృతజ్ఞతలు తెలియజేశారు.
Read MoreApril 27, 2026

April 27, 2026