_1773484460073.jpg&w=1920&q=80)
సెన్సెస్.. వివరాలు చెప్పకుంటే.. రూ. వెయ్యి జరిమానా!
March 14, 2026
census director bharathi holikeri: రాష్ట్రంలో రెండు దశల్లో జనగణన కొనసాగుతుందని సెన్సెస్ డైరెక్టర్ భారతి హోలికేరీ (census director bharathi holikeri) చెప్పారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సర్వేలో 33 రకాల ప్రశ్నలుంటాయని తెలిపారు. సెన్సెస్ సిబ్బంది (census staff)కి ఎవరైనా వివరాలు చెప్పకుంటే రూ. వెయ్యి జరిమానా విధిస్తామని అన్నారు. 16 ఏళ్ల తర్వాత దేశంలో జనగణన చేపడుతున్నామని కనుక ప్రజలందరూ తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.
Read More

_1773494762503.jpg&w=1920&q=75)
_1773494349917.jpg&w=1920&q=75)