Kalvakuntla Kavitha: కవిత ఇంటికి సీబీఐ అధికారులు..
March 12, 2026
kalvakuntla kavitha: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నివాసానికి గురువారం సీబీఐ (cbi) అధికారులు చేరుకున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ వ్యవహారానికి సంబంధించిన కేసులో తదుపరి చర్యల నిమిత్తం అధికారులు ఆమెకు సమన్లు అందజేయడానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో కవిత విచారణను ఎదుర్కొన్నారు. కోర్టు ఊరట తర్వాత మళ్ళీ సీబీఐ రంగంలోకి దిగడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది.
Read More



