
January 13, 2026
cbi summons tvk chief vijay: కరూర్ తొక్కిసలాట ఘటన కేసులో టీవీకే అధినేత, నటుడు విజయ్కి మరోసారి సీబీఐ సమన్లు జారీ చేసింది. ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో సీబీఐ ఈ నెల 12వ తేదీన విజయ్ని విచారించింది.

January 13, 2026
cbi summons tvk chief vijay: కరూర్ తొక్కిసలాట ఘటన కేసులో టీవీకే అధినేత, నటుడు విజయ్కి మరోసారి సీబీఐ సమన్లు జారీ చేసింది. ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో సీబీఐ ఈ నెల 12వ తేదీన విజయ్ని విచారించింది.
_1767699102387.png)
January 6, 2026
notice to thalapathy vijay on karur stampede case: తమిళనాడులోని కరూర్లో జరిగిన తొక్కిసలాట కేసులో తమిళ వెట్రి కళగం అధినేత, నటుడు దళపతి విజయ్కు సీబీఐ షాక్ ఇచ్చింది. గత ఏడాది సెప్టెంబర్ 27న విజయ్ నిర్వహించిన ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో మొత్తం 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసుకు సంబంధించి కీలక సమాచారం సేకరించేందుకు విజయ్కు సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు

August 1, 2025
Enforcement Directorate: రాష్ట్రాన్ని కుదిపేస్తున్న గొర్రెల స్కాం కేసులో రూ. 1000 కోట్లకు పైగా నిధుల గోల్ మాల్ జరిగినట్టు ఈడీ నిర్ధారణకు వచ్చింది. మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్...

July 24, 2025
Phone Tapping Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ విచారణకు సంబంధించి జాతీయ స్థాయి అంశంగా మారింది. బీజేపీ అధిష్టానం అత్యంత సీరియస్ గా తీసుకుంది. ఈ ...

May 14, 2025
Gali Janardhan Reddy : ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్రెడ్డి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అతడిని చంచల్గూడకు తరలించారు. జైల్లో తనకు అదనపు సౌకర్యాలు కల్పించాలని నాంపల్లిలోని సీబీఐ కోర్టులో పిట...

December 2, 2024
Supreme Court has ordered the CBI and ED about Jagan Assets Case: ఏపీ మాజీ సీఎం జగన్ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని సీబీఐ, ఈడీలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఈ కేసుల పూర్తి వివరాలను...

July 11, 2024
నీట్-యూజీ ప్రశ్నాపత్రం మొదట జార్ఖండ్లోని హజారీబాగ్లో లీక్ అయిందని తరువాత బీహార్ వెళ్లిందని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ( సీబీఐ) తెలిపింది. బీహార్లో మొదట ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని మొదట భావించారు. పేపర్ లీక్ కు సంబంధించి పలువురిని అక్కడ అదుపులోకి తీసుకున్నారు.

July 11, 2024
1994 నాటి ఇస్రో గూఢచర్యం కేసు కల్పితమని సీబీఐ తన ఛార్జిషీట్లో పేర్కొంది, మాల్దీవులకు చెందిన ఒక మహిళ తనతో లైంగిక సంబంధానికి అంగీకరించకపోవడంతో ఈ కేసులో శాస్త్రవేత్తలను తప్పుగా ఇరికించడంలో కేరళ పోలీసు స్పెషల్ బ్రాంచ్ మాజీ అధికారి చురుకైన పాత్ర పోషించారని సీబీఐ ఆరోపించింది.

July 5, 2024
నీట్ పేపర్ లీక్ ఘటనలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణ జరుపుతోందని, దీనికి సంబంధించి పలు అరెస్టులు జరిగాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సుప్రీంకోర్టుకు తన అఫిడవిట్లో తెలిపింది.

June 27, 2024
బీహార్లో నీట్-యుజి పేపర్ లీక్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) గురువారం , పాట్నాకు చెందిన మనీష్ ప్రకాష్ మరియు అశుతోష్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. నీట్ పేపర్ లీక్ కేసుకు సంబంధించి మొదటి అరెస్టులు ఇవే కావడం గమనార్హం.

October 5, 2023
హీరో విశాల్ నుంచి 7 లక్షలు లంచం తీసుకున్నందుకు గాను గుర్తుతెలియని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ( సిబిఎఫ్సి ) ఉద్యోగులు, మరో ముగ్గురు వ్యక్తులపై సీబీఐ కేసు నమోదు చేసింది.ముగ్గురు నిందితులను మెర్లిన్ మేనగా, జీజా రాందాస్, రాజన్ ఎంలుగా గుర్తించగా, మిగతా వారి పేర్లు వెల్లడించలేదు.

September 6, 2023
16 సంవత్సరాల తరువాత ఇబ్రహీంపట్నం బిఫార్మసీ విద్యార్థిని ఆయేషామీరా హత్య కేసు మళ్ళీ మొదటికి వచ్చింది. ఈ కేసులో పోలీసులకి రిపోర్టు ఇచ్చిన పూసపాటి వెంకట కృష్ణప్రసాద్ని విచారణకి హాజరు కావాలని సీబీఐ అధికారులు నోటీసులిచ్చారు.

July 29, 2023
మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో వైరల్పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) శనివారం అధికారికంగా విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

July 22, 2023
వైఎస్ వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె సునీత సీబీఐకి కీలక విషయాలు వెల్లడించింది. వివేకా హత్య కేసు ఛార్జిషీట్తోపాటు సునీత ఇచ్చిన వాంగ్మూలాలని సునీత వాంగ్మూలాలను సిబిఐ కోర్టుకు సమర్పించింది. ఇంటికొచ్చి కలుస్తానంటూ 2019 మార్చి 22న వైఎస్ భారతి ఫోన్ చేశారు సునీత చెప్పారు

June 20, 2023
బాలాసోర్ రైలు ప్రమాదంపై విచారణ జరుపుతున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) సోమవారం బాలాసోర్లోని సోరో సెక్షన్ సిగ్నల్ జూనియర్ ఇంజనీర్ ఇంటికి సీలు వేసింది. బాలాసోర్లోని అద్దె ఇంట్లో నివసించిన ఇంజనీర్ను దర్యాప్తు సంస్థ ప్రశ్నించింది. అయితే అతను ఇప్పుడు తన కుటుంబంతో అదృశ్యమయ్యాడు.

June 14, 2023
తమిళనాడు ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోకి కేంద్ర దర్యాప్తు సంస్థ రాకుండా తలుపులు మూసి వేసింది. తమిళనాడులోని ఏ కేసుకు సంబంధించైనా దర్యాప్తు చేసుకునేందుకు గతంలో సీబీఐకి ఇచ్చిన అనుమతిని స్టాలిన్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటూ నిర్ణయం తీసుకుంది.

June 9, 2023
మణిపూర్ హింసాకాండకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ఆరు కేసులను విచారించేందుకు డీఐజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సీబీఐ 10 మంది సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు.

June 9, 2023
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనంగా మారిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని ఎనిమిదో నిందితుడుగా చేర్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

June 6, 2023
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో గత శుక్రవారం జరిగిన రైలు ప్రమాదంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తు చేయడానికి ఒక బృందం మంగళవారం ప్రమాద స్థలానికి చేరుకుంది.మానవ తప్పిదాలు లేదా ప్రమాదానికి కారణమయ్యే ఉద్దేశపూర్వక ప్రయత్నాలతో సహా అన్ని కారణాలను పరిశీలిస్తుంది.

May 29, 2023
ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్ కొనుగోళ్ల ఒప్పందంలో అవినీతి ఆరోపణలపై బ్రిటిష్ ఏరోస్పేస్ కంపెనీ రోల్స్ రాయిస్, దాని ఎగ్జిక్యూటివ్లు మరియు ఇద్దరు భారతీయ సంతతికి చెందిన వ్యాపారవేత్తలపై సీబీఐ సోమవారం కేసు నమోదు చేసింది.

May 27, 2023
Avinash Reddy: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాశ్ రెడ్డికి హై కోర్టులో ఊరట లభించింది.

May 26, 2023
YS Vivkea Case: వైఎస్ వివేకా హత్య కేసు కీలక మలుపులు తిరుగుతుంది. ఈ కేసుకు సంబంధించి.. సీబీఐ దాఖలు చేసిన అనుబంధ కౌంటర్ లో సీఎం జగన్ పేరును ప్రస్తావించింది.

May 22, 2023
మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సహ నిందితుడైన కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ అరెస్టు చేస్తోందన్న ఊహాగానాల నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

May 22, 2023
Avinash Reddy: ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టుకు వెళ్లిన వైఎస్ అవినాష్ కు నిరాశ ఎదురైంది. ముందస్తు బెయిల్ కోసం వెకేషన్ బెంచ్ను అవినాష్ రెడ్డి ఆశ్రయించారు.

May 22, 2023
Avinash Reddy: వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారనే నేపథ్యంలో.. కర్నూలులో ఉద్రిక్తత కొనసాగుతుంది. ప్రస్తుతం అవినాష్ రెడ్డి తల్లి విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
January 28, 2026

January 28, 2026
_1769613850508.jpg)
January 28, 2026
_1769611513711.jpg)
January 28, 2026
