
January 9, 2026
center's key decision on manufacture of sleeper buses:ఇటీవల కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో స్లీపర్ బస్సులు ప్రమాదాలకు గురయ్యాయి. స్లీపర్ బస్సుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 6 నెలలలో బస్సు ప్రమాదాల్లో సుమారుగా 145మంది ప్రయాణికులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం స్లీపర్ బస్సుల తయరీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.



_1768028114407.jpg)

_1768026139643.jpg)
