
February 21, 2026
terror threat to delhi:దేశ రాజధాని ఢిల్లీలో ఇంటిలిజెన్స్ అలర్ట్ ప్రకటించింది. రాజధానిలో పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులకు పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా ప్రముఖ దేవాలయాల సమీపంలో పేలుళ్లకు కూడా కుట్ర పన్నిన్నట్లు సమాచారం. ఇటీవల పాకిస్థాన్లోని ఇస్లామాబాద్ లోని ఒక మసీద్ లో ఇటీవల చోటుచేసుకున్న పేలుళ్లకు ప్రతీకారంగా.. ఈ దాడులకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది.
Read More





_1767876050028.png&w=1920&q=80)





