
Punjab:పాటియాలా బ్లాస్ట్ మిస్టరీ.. పేలుడా? హత్యా?.. పోలీసుల దర్యాప్తు వేగం!
April 28, 2026
blast in patiala:పంజాబ్ రాష్ట్రంలో భద్రతా పరిస్థితులపై మరోసారి ఆందోళనలు పెరిగేలా చేసే ఘటన పాటియాలాలో చోటుచేసుకుంది. సోమవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో రాజ్పురా-శంభు రైల్వే మార్గం సమీపంలో ఒక పేలుడు సంభవించడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ మార్గం సరుకు రవాణా రైళ్ల రాకపోకలకు ఉపయోగించే కీలక లైన్ కావడంతో ఈ ఘటనకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.
Read More