
February 6, 2026
supreme court shocked prashant kishore:2025లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించింది. ఈ ఎన్నికల ఫలితాలను సవాల్ చేస్తూ.. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రద్దు చేయాలంటూ జన సూరజ్ పార్టీ దాఖలు పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
Read More


