March 12, 2026
admit card: బీహార్లో షాకింగ్ ఘటన జరిగింది. జిల్లా కోర్టు పరీక్షల కోసం ఓ అభ్యర్థి అప్లికేషన్ దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే అతడికి హాల్టికెట్ వచ్చింది. హాల్టికెట్ను తెరిచి చూడగా షాక్ గురయ్యాడు.
Read MoreMarch 12, 2026
admit card: బీహార్లో షాకింగ్ ఘటన జరిగింది. జిల్లా కోర్టు పరీక్షల కోసం ఓ అభ్యర్థి అప్లికేషన్ దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే అతడికి హాల్టికెట్ వచ్చింది. హాల్టికెట్ను తెరిచి చూడగా షాక్ గురయ్యాడు.
Read More
March 7, 2026
who is cm of bihar:బిహార్ రాజకీయాల్లో మరోసారి కీలకమైన మార్పులపై చర్చ మొదలైంది. రాష్ట్రాన్ని పదిసార్లు ముఖ్యమంత్రిగా నడిపించిన నితీశ్ కుమార్ రాజ్యసభ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేసిన తరువాత ఆయన స్థానంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
Read MoreMarch 5, 2026
nitish kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్ గురువారం రాజ్యసభ ఎన్నిక కోసం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. రాష్ట్రంలో నితీశ్ సుదీర్ఘ పాలనకు ముగింపు పలికారు. సీఎం పదవిని బీజేపీ నాయకుడు చేపట్టడానికి మార్గం సుగమం చేశారు.
Read MoreMarch 5, 2026
tejaswi yadav: రాజ్యసభ ఎన్నికల వేళ బీహార్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల వేళ సీఎం నితీశ్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను రాజ్యసభకు వెళ్తున్నట్లు ప్రకటించారు.
Read More
March 5, 2026
bihar cm nitish's key announcement:బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజ్యసభకు పోటీ చేయాలని నిర్ణయించుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Read More
February 26, 2026
anand vihar terminal railway station in delhi:సోషల్ మీడియా సాధారణ ప్రజలకు ఒక గొప్ప ఆయుధంగా మారింది. ఇటీవల బీహార్కు చెందిన ఒక మహిళ ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ రైల్వే స్టేషన్లో జరిగిన అవినీతి ఘటనను బయటపెట్టి దీనికి నిదర్శనంగా నిలిచింది. తనకు జరిగిన అన్యాయాన్ని నిశ్శబ్దంగా భరించకుండా, ధైర్యంగా ఎదిరించి సోషల్ మీడియా ద్వారా ప్రజల ముందుకు తీసుకువచ్చింది.
Read More_1772010411732.jpg&w=1920&q=80)
February 25, 2026
shoot the bride on the wedding stage: బీహార్లో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి వేదికపై పెళ్లి కూతురును ఓ వ్యక్తి కాల్చి చంపాడు. ఈ సంఘటన బక్సర్లో జరిగింది. ఆమె ప్రియుడు కాల్చి ఉంటాడని అనుమానిస్తున్నారు.
Read More
February 24, 2026
bihar dcm vijay sinha: మాంసం విక్రయాలపై బిహార్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలు, ఆలయాల పరిసరాల్లో అన్నిరకాల మాంసం విక్రయాలు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
Read More
February 23, 2026
ips officer sunil naik arrested:గతంలో రాఘురామకృష్ణరాజుపై నమోదైన 'థర్డ్ డిగ్రీ' కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని బిహార్లోని పట్నాలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Read More
February 14, 2026
vaibhav suryavanshi: అండర్-19 వన్డే వరల్డ్ కప్లో టీమ్ఇండియా యువ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ అదరగొట్టాడు. టోర్నీలో భారత జట్టు కప్ కప్పు సాధించడంలో వైభవ్ కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం టెన్త్ ఎగ్జామ్స్ రాసేందుకు సిద్ధమవుతున్నాడు.
Read More
February 5, 2026
accident occurred at paharpur railway station in bihar: కలప స్మగర్ల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఓ ప్యాసింజర్ రైళ్లలో దుంగలను అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్నారు. రైల్వే ట్రాక్పై దుంగలు పెట్టారు.
Read More
January 12, 2026
bihar man walks hospital with 3 snakes:బీహార్లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కోబ్రాల సంచితో ఆసుపత్రికి రావడంతో డాక్టర్లు, సిబ్బంది ప్రాణభయంతో బయటకు పరుగులు తీసిన ఘటన రోహ్తాస్ జిల్లాలో జరిగింది. రాజ్పుర్కు చెందిన గౌతమ్ కుమార్ అనే పాములు పట్టే వ్యక్తి తాను పట్టుకున్న మూడు నాగుపాములను అడవికి తరలిస్తుండగా అందులోంచి ఒక పాము అతడిని కాటేసింది. ఈ పాముల్లో ఏ పాము కరిచిందో తెలియక అతడు వైద్యులకు చూపించేందుకు ఆ మూడు విష నాగులను నేరుగా సాసారాం జిల్లా ఆసుపత్రికి వచ్చాడు.
Read More
January 7, 2026
key decision of jewellery association: బంగారం షాపుల్లో దొంగతనాలను అరికట్టే ప్రయత్నంలో భాగంగా బిహార్లోని ఓ ఆభరణాల వర్తక సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మాస్కులు, హిజాబ్, హెల్మెట్ వంటివి ముఖాలను కప్పుకొని దుకాణాల్లోకి వచ్చే కస్టమర్లకు ఆభరణాలు చూపించడం, అమ్మకూడదని నిర్ణయించింది.
Read More
December 12, 2025
7,400 hiv cases in bihar’s sitamarhi: బీహార్ రాష్ట్రంలో హెచ్ఐవీ విజృంభణ కలకలం రేపుతోంది. సీతామఢీ జిల్లాలో ఏకంగా 7,400 మంది ఎయిడ్స్ వ్యాధి సోకింది. బాధితుల్లో 400 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు
Read More
July 17, 2025
CM Nitish Kumar says free electricity for up to 125 units in bihar: బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ఓటర్లను అట్రాక్ట్ చేసేందుకు సీఎం నితీశ్ కుమార్ ప్రజలకు బంపర్...
Read More
July 4, 2025
Rahul Picture On Sanitary Pad Packets: బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో రాజకీయ గిమ్మిక్కులు అప్పుడే మొదలయ్యాయి. ఆ రాష్ట్రంలో మహిళల్లో రుతుక్రమం పరిశుభ్రతపై అవగాహన పెంచే ఉద్దేశంతో ప్...
Read More
June 24, 2025
Lalu Prasad Yadav national President RJD: ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి పార్టీ జాతీయాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వరుసగా 13వ సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్నాలోని ఆర్జేడీ కార్యాలయంలో త...
Read MoreJune 8, 2025
Lok Janshakti Party chief Chirag Paswan : లోక్ జన్శక్తి పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి, బిహార్ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న...
Read MoreJune 7, 2025
Rahul Gandhi participated in the Samvad program : లోక్సభలో పతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఓ యువతి మధ్య పెళ్లి గురించి ఆసక్తికర చర్చ జరిగింది. బిహార్ పర్యటనలో మహిళా సంవద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్...
Read MoreJune 7, 2025
Truck hits Tejashwi Convoy: బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజస్వి యాదవ్ కు పెను ప్రమాదం తప్పింది. తేజస్వీ యాదవ్ కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వాహనాన్ని ఓ ట్రక్కు ఢీకొట...
Read MoreMay 30, 2025
PM Narender Modi Statements in Bihar: మాట ఇస్తే ప్రాణం పోయినా తప్పనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బీహార్లో రెండో రోజూ ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కరకట్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో...
Read MoreMay 25, 2025
Lalu Prasad Yadav Suspended his Son Tej Pratap from RJD: బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం నెలకొంది. రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకైన తేజ్ ప్రతాప్ యాదవ్ ను బహిష్కరించారు....
Read MoreMay 6, 2025
8 People Dead in Bihar Road Accident: బీహార్లో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివాహానికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా కారు, ట్రక్కు ఎదురెదురుగా ఢీకొట్టుకోవడంతో 8 మంది దుర్మరణం చె...
Read MoreFebruary 12, 2025
Prashant Kishor about Bihar Poll Prediction: రాబోయే బీహార్ ఎన్నికల్లో సర్ప్రైజ్ తప్పదని జన్ సూరజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. అయితే ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం గెలిచినా ...
Read MoreJuly 5, 2024
బీహార్ రాష్ట్రంలో రెండు వారాల్లో 12 వంతెనలు కూలిపోవడంతో 15 మంది ఇంజనీర్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కొత్త వంతెనల పునర్నిర్మాణానికి కూడా ప్రభుత్వం ఆదేశించింది. వీటి నిర్మాణ వ్యయాన్ని దోషులుగా తేలిన కాంట్రాక్టర్లే భరించాలి.
Read MoreMarch 14, 2026