
December 28, 2025
cm chandrababu visits ayodhya balaram temple: సీఎం చంద్రబాబు యూపీలోని అయోధ్యలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బాలరాముడిని దర్శించుకున్నారు. అంతకుముందు సీఎంకు ఉత్తర్ప్రదేశ్ అధికారులు, ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు.
Read More
December 28, 2025
cm chandrababu visits ayodhya balaram temple: సీఎం చంద్రబాబు యూపీలోని అయోధ్యలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బాలరాముడిని దర్శించుకున్నారు. అంతకుముందు సీఎంకు ఉత్తర్ప్రదేశ్ అధికారులు, ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు.
Read MoreApril 15, 2025
4km Perimeter Fence will be built around Ayodhya Ram Temple: యూపీలోని అయోధ్యలో రామాలయం చుట్టూ రక్షణగా నాలుగు కిలోమీటర్ల ప్రహరీని నిర్మించాలని నిర్ణయించారు. ఈ నిర్మాణం 18 నెలల్లో పూర్తవుతుందని భావిస్తు...
Read MoreMarch 13, 2025
Amitabh Bachchan Buy Land Again in Ayodhya: బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్ అయోధ్యలో మళ్లీ భూమి కొనుగోలు చేశారు. ఈ సారి భారీగా అక్కడ భూమి కోనుగోలు చేశారు. ఓ మంచి కార్యక్రమం కోసం ఆయన ఈ ల్యాండ్ తీసుక...
Read MoreJanuary 21, 2025
Ayodhya awakened the race: ‘నేను బతికుండగా ఆ దృశ్యాన్ని చూడగలనా?’ అని కోట్లాది మంది హిందువులు 500 ఏళ్ల పాటు మథనపడిన ఆ ఘట్టం నిరుటి జనవరి 22న అయోధ్యలో సాకారమైంది. నిరుటి పుష్య శుక్ల ద్వాదశి తిథి నాడు స...
Read MoreJune 25, 2024
భారీ వర్షాలు కురవడంతో అయోద్య రామాలయం గర్భగుడి పైకప్పు నుంచి నీరు కారుతోందని రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ సోమవారం తెలిపారు.ఆలయ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు
Read MoreJanuary 31, 2024
అయోధ్యలో రామమందిరం ప్రారంభాన్ని ఖండిస్తూ సోషల్ మీడియా పోస్ట్ చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ కుమార్తె సురణ్య అయ్యర్ను ఢిల్లీలోని జంగ్పురాలోని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ( ఆర్ డబ్ల్యుఎ) తన ఇంటి నుండి బయటకు వెళ్లమని కోరింది.
Read MoreJanuary 25, 2024
సంప్రోక్షణ కార్యక్రమం ముగిసిన మొదటి రోజు అయోధ్మ రామాలయంలో భక్తులు రూ. 3 కోట్లకు పైగా విరాళాలు అందించారని ఆలయ ట్రస్ట్ తెలిపింది.రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టీ, ఆలయ నిర్మాణం మరియు నిర్వహణ ట్రస్ట్ ఇన్ఛార్జ్ అనిల్ మిశ్రా సోమవారం 'ప్రాణ్ ప్రతిష్ట' తర్వాత 10 విరాళాల కౌంటర్లను ప్రారంభించినట్లు తెలిపారు.
Read MoreJanuary 25, 2024
మధ్యప్రదేశ్కు చెందిన ఓ మహిళ తన పెళ్లయిన ఐదు నెలలకే తన భర్త నుంచి విడాకులు కోరింది. దీనికి కారణం అతను హనీమూన్కు గోవాకు తీసుకు వెడతానని చెప్పి అయోధ్య,వారణాసికి తీసుకు వెళ్లడమే. ఈ జంట వారి పర్యటన నుండి తిరిగి వచ్చిన 10 రోజుల తర్వాత, జనవరి 19న భోపాల్ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలయింది.
Read MoreJanuary 24, 2024
అయోధ్యలో బాలరాముడిని దర్శించుకోవడానికి దేశంలోని మారు మూల ప్రాంతాల నుంచి ప్రజలు క్యూ కడుతున్నారు. మంగళవారం దర్శనానికి అనుమతించడంతో భారీ ఎత్తున తొక్కిసలాట జరిగింది. నిన్న ఒక్క రోజే సుమారు ఐదు లక్షల మంది దర్శనం చేసుకున్నారు. ఇక కేంద్రం మంత్రులు కూడా ఎప్పుడెప్పడు రాముడిని దర్శించుకోవాలా అని ఆత్రుతపడుతున్నారు.
Read MoreJanuary 22, 2024
అయోధ్యలో నూతనంగా నిర్మించిన శ్రీరామ జన్మభూమి మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వైభవంగా జరిగింది. ప్రధాని మోదీ 12.29 గంటలకు అభిజిత్ లగ్నంలో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ప్రాణ ప్రతిష్ఠ చేశారు.అనంతరం బాలరాముడికి ప్రధాని తొలి హారతి ఇచ్చారు.
Read MoreJanuary 22, 2024
శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా.. అయోధ్యలో పండుగ వాతావరణం నెలకొంది. మరి కోన్ని గంటల్లో బాల రాముడి విగ్రహానికి వేద పండితులు ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. ఈ మహా క్రతువులో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ తో పాటు సుమారు 7 వేల మంది అతిథులు హాజరుకానున్నారు.
Read MoreJanuary 19, 2024
జనవరి 22న జరగనున్న రామమందిర 'ప్రాణప్రతిష్ఠ'కు ముందు బాలరాముడి విగ్రహం ఫోటోలు బయటకు వచ్చాయి.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రామజన్మభూమి ఆలయ గర్భగుడిలో కొత్త రాముడి విగ్రహాన్ని ఉంచారు.
Read MoreJanuary 18, 2024
లక్షలాది మంది భక్తులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తరుణం సమీపించింది. అయోధ్యలో గురువారం కొత్తగా నిర్మించిన రామాలయం గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని ఉంచారు.మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ చెక్కిన 51 అంగుళాల రాముడి విగ్రహాన్ని గురువారం తెల్లవారుజామున అయోధ్యలోని రామమందిరం గర్భగుడిలోకి తీసుకువచ్చారు.
Read MoreJanuary 17, 2024
అయోధ్యలో శ్రీరాముని విగ్రహం ప్రాణ ప్రతిష్ఠకు తేదీని ప్రకటించిన తర్వాత రామచరిత్ మానస్ కాపీల కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీనితో గోరఖ్ పూర్ కు చెందిన గీతా ప్రెస్ గోస్వామి తులసీదాస్ రచించిన ఈ గ్రంధాన్ని తమ వెబ్సైట్లో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకుంది. గీతా ప్రెస్ పబ్లిషింగ్ హౌస్ మేనేజర్ లాల్మణి త్రిపాఠి ఈ విషయాన్ని చెప్పారు.
Read MoreJanuary 17, 2024
అయోధ్యలో ఈ నెల 22న జరగనున్న రామమందిరంలో విగ్రహం ప్రాణపతిష్ట వేడుకల నేపధ్యంలో అత్యున్నత స్దాయి భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏఐ పవర్డ్ కెమెరాలు , డ్రోన్లు, పెద్ద ఎత్తున పోలీసుబలగాలను మోహరించి అయోధ్యలో భదత్రను పటిష్టం చేశారు.వేడుకలో ప్రతిదానిని నిశితంగా పరిశీలించడానికి, ఉత్తరప్రదేశ్ పోలీసులు అత్యుత్తమ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు.
Read MoreJanuary 15, 2024
జనవరి 22న జరగనున్న అయోధ్యలోని రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం ద్వారా లక్ష కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఎఐటి) నివేదిక వెల్లడించింది. వివిధ రాష్ట్రాల్లోని 30 నగరాల్లోని వర్తక సంఘాల నుండి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా ఈ అంచనా వేయబడింది.
Read MoreJanuary 15, 2024
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలో ప్రత్యేకంగా శాకాహార వంటకాలను అందించే ప్రపంచంలోనే మొట్టమొదటి ఏడు నక్షత్రాల హోటల్ను నిర్మించాలనే ప్రతిపాదన రాష్ట్రానికి అందిందని ప్రకటించారు.అయోధ్యలో హోటళ్లను ఏర్పాటు చేసేందుకు 25 ప్రతిపాదనలు అందాయి. స్వచ్ఛమైన శాకాహార సెవెన్ స్టార్ హోటల్ను నిర్మించాలనేది ప్రతిపాదనల్లో ఒకటి అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
Read MoreJanuary 15, 2024
బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఇటీవలే అయోధ్యలో స్థలాన్ని కొనుగోలు చేశారు. ముంబైకి చెందిన డెవలపర్ ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా (HoABL) ద్వారా అయోధ్యలోని 7-స్టార్ మిక్స్డ్ యూజ్ ఎన్క్లేవ్ అయిన ది సరయులో అమితాబ్ ఈ స్దలాన్ని కొన్నారు.
Read MoreJanuary 13, 2024
అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి రామ్చరణ్ దంపతులకు ఆహ్వానం అందింది. హైదరాబాద్లోని రామ్ చరణ్ నివాసానికి వెళ్లి ట్రస్టు ప్రతినిధులు ఆహ్వాన పత్రికను అందించారు. ఈ నెల 22న జరగనున్న శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలని ట్రస్టు ప్రతినిధులు ఆహ్వానించారు.
Read MoreJanuary 10, 2024
ఈ నెల 22వ తేదీన అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి దాదాపు అన్నీ రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపింది అయోధ్య దేవాలయం ట్రస్టు.అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ప్రారంభోత్సవానికి వెళ్లడం లేదని స్పష్టం చేసింది.
Read MoreJanuary 10, 2024
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ్ లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమం కోసం సర్వం సిద్ధమైంది. జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు ఆలయ నిర్మాణ బాధ్యతలు చేపట్టిన శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తోంది.ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు హాజరుకానున్నారు.
Read MoreJanuary 9, 2024
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రామమందిరం ప్రారంభోత్సవం దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు మరియు కళాశాలలకు జనవరి 22 న సెలవు ప్రకటించారు.విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడంతో పాటు ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు ఉండవని ముఖ్యమంత్రి తెలిపారు.
Read MoreJanuary 3, 2024
జనవరి 22న అయోధ్యలోని ఆలయ ప్రాంగణంలో శ్రీరాముని విగ్రహం యొక్క మహా ప్రతిష్టను నిర్వహించనున్నారు. ఆలయం లోపల శ్రీరాముని విగ్రహాన్ని చూసేందుకు ముందు, అయోధ్య వాసులు ప్రతిష్ఠాపనకు ఐదు రోజుల ముందే విగ్రహాన్ని చూస్తారు. జనవరి 17న రాముడి విగ్రహాన్ని అయోధ్య చుట్టూ ఉరేగిస్తారు.
Read MoreDecember 30, 2023
ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం అయోధ్య పట్టణానికి చేరుకుని అభివృద్ధి చేసిన అయోధ్య రైల్వే స్టేషన్ను ప్రారంభించారు. అనంతరం కొత్త విమానాశ్రయాన్ని ప్రారంభించారు.రైల్వే స్టేషన్ నుండి రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు.
Read MoreDecember 20, 2023
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ డిసెంబరు 30న ఢిల్లీ నుండి ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకు తన తొలి విమానాన్ని నడుపుతుంది. జనవరి 16 నుండి రోజువారీ విమానసర్వీసులు ప్రారంభమవుతాయి.జనవరి 22, 2024న అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
Read MoreMarch 15, 2026
_1773573544272.jpg&w=1920&q=75)
March 15, 2026