Home/Tag: Assam
Tag: Assam
Amit Shah: చొరబాటుదారులను రక్షించాలనేది హస్తం పార్టీ విధానం: అమిత్‌ షా
Amit Shah: చొరబాటుదారులను రక్షించాలనేది హస్తం పార్టీ విధానం: అమిత్‌ షా

February 21, 2026

amit shah: నక్సలిజం నుంచి దేశం విముక్తి పొందుతుందని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. దేశం నుంచి చొరబాటుదారులను ఏరివేయడం కూడా సాధ్యమేనని ధీమా వ్యక్తం చేశారు. అక్రమ వలసదారులను ఓటర్ల జాబితా నుంచే కాకుండా దేశం నుంచి తరిమేస్తామన్నారు.

Read More
PM Modi: చారిత్రక ఘట్టం.. హైవేపై ల్యాండ్​ అయిన పీఎం విమానం
PM Modi: చారిత్రక ఘట్టం.. హైవేపై ల్యాండ్​ అయిన పీఎం విమానం

February 14, 2026

pm modi: అసోం గడ్డపై భారత రక్షణ, మౌలిక సదుపాయాల రంగంలో ఒక నూతన అధ్యాయం మొదలైంది. చైనా సరిహద్దులకు (lac) వ్యూహాత్మకంగా చేరువలో ఉన్న అసోం ఎగువ ప్రాంతంలోని జాతీయ రహదారి-127 (పాత nh-37)పై నిర్మించిన దేశంలోని అత్యంత కీలకమైన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీని (elf) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఘనంగా ప్రారంభించారు.

Read More
Assam Earthquake Today: అస్సాంలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.1గా నమోదు!
Assam Earthquake Today: అస్సాంలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.1గా నమోదు!

January 5, 2026

assam earthquake today: ఈ భారత దేశంలో భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, త్రిపురలోని వివిధ ప్రాంతాల్లో భూమి కంపించింది. అస్సాంలోని మోరిగావ్‌లో భూ ప్రకంపనల తీవ్రత 5.1గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా త్రిపురలోని గోమతిలో 3.9గా నమోదైంది. మోరిగావ్‌లో 50కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

Read More
Priyanka Gandhi: ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలు
Priyanka Gandhi: ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలు

January 4, 2026

priyanka gandhi chairperson of assam screening committee: కాంగ్రెస్ అగ్రనాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీకి హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ సంవత్సరం అస్సాంలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడ స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌గా ఆమెను నియమించింది.

Read More
Assam Train Accident: మరో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన 5 బోగీలు!
Assam Train Accident: మరో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన 5 బోగీలు!

December 20, 2025

5 coaches derailed and assam 8 elephants killed in train accident: అస్సాం రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. సైరంగ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం ధాటికి ఎనిమిది ఏనుగులు అక్కడికక్కడే మృతి చెందగా.. ఐదు రైలు బోగీలు పట్టాలు తప్పాయి.

Read More
Assam Earthquake: అస్సాంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రత!
Assam Earthquake: అస్సాంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రత!

July 8, 2025

Assam Earthquake Today: అస్సాంలో భారీ భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని కార్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో మంగళవారం ఉదయం 4.1 తీవ్రతతో భూకంపం చోటుచేసుకున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఉదయం 9.22 గం...

Read More
Floods: ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు.. ప్రధాని మోదీ ఆరా

June 3, 2025

PM Modi: ఈశాన్య రాష్ట్రాలను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాలతో అస్సాం, సిక్కిం, మణిపూర్ రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రతిఏటా వరదలతో మునిగిపోవడం ఈశాన్య రాష్ట్రాల్లో పరిపాటిగా మారి...

Read More
Arms Licenses in Assam: అస్సాం ప్రభుత్వం సంచలన నిర్ణయం.. స్థానిక ప్రజలకు ఆయుధాల లైసెన్సులు జారీ!

May 28, 2025

Assam Government issued Arms Licenses to Local People: అస్సాం సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. స్థానిక ప్రజలకు ఆయుధాల లైసెన్సులు జారీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కీలక ప్రకటన జారీ చేశారు....

Read More
Himanta Biswa Sarma : ఎంపీ భార్యకు పాక్ ఆర్మీతో సంబంధాలు ఉన్నాయి.. అస్సాం ముఖ్యమంత్రి ఆరోపణలు

May 6, 2025

Himanta Biswa Sarma : అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సంచలన ఆరోపణలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కొన్నిరోజుల కింద అస్సాంలో పాక్ మద్దతుదారుల...

Read More
Pahalgam attack : పహల్గాం మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం.. ప్రకటించిన అసోం సర్కారు

May 6, 2025

Pahalgam attack : పహల్గాం ఉగ్రదాడిలో మృతిచెందిన కుటుంబాలకు అసోం సర్కారు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ సందర్భంగా అసోం కేబినెట్‌ మంగళవారం తీర్మానం చేసింది. విషయాన్ని ఆ రాష్ట్రం సీఎం హిమాంత ...

Read More
Assam Earthquake: అస్సాంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5 తీవ్రత నమోదు

February 27, 2025

Earthquake of magnitude 5 strikes Assam: అస్సాం రాష్ట్రంలో భూకంపం సంభవించింది. గురువారం తెల్లవారుజామున 2.25 నిమిషాలకు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5గా నమోదైందని నేషనల...

Read More
PM Modi: ఆరేళ్లలో అసోంలో రెట్టింపు వృద్ధి.. తయారీ రంగానికి కేరాఫ్‌గా మార్చుతాం

February 26, 2025

PM Modi at Advantage Assam 2.0: అసోం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వశర్మ పాలనలో అసోం అన్ని రంగాల్లో పురోగమిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేశారు.  గౌహతిలో అడ్వాంటేజ్ అసోం 2.0 బిజినెస్ సమ్మిట్‌ను ప్రధాన...

Read More
Assam coal mine mishap: బొగ్గు గనిలో ప్రమాదం.. ముగ్గురు కార్మికులు మృతి

January 7, 2025

Three feared dead in Assam coal mine mishap: అస్సాం బొగ్గు గనిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దిమా హసావ్ జిల్లాలోని ఓ గనిలో 9 మంది కార్మికులు చిక్కుకుపోయారు. ఈ మేరకు వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేం...

Read More
Rahul Gandhi in Assam: అసోంలో వరదబాధితులను పరామర్శించిన రాహుల్ గాంధీ

July 8, 2024

కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ సోమవారం అసోంకు చేరుకుని లఖిపూర్‌లోని ఫులెర్తాల్‌ సహాయ శిబిరంలో వరద బాధిత బాధితులను పరామర్శించారు. ముందగా సిల్చార్ జిల్లాలోని కుంభిగ్రామ్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ అక్కడనుంచి లఖిపూర్‌లోని వరద సహాయ శిబిరానికి చేరుకున్నారు.

Read More
Assam Floods: అసోంలో వరద బీభత్సం.. 56 మంది మృతి.. నిరాశ్రయులయిన 18లక్షలమంది ప్రజలు

July 4, 2024

అసోంలో వరదలకు 56 మంది ప్రాణాలు కోల్పోగా 18 లక్షలమందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. అస్సాంలోని చాలా జిల్లాలకు వర్షం హెచ్చరికలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ASDMA) రోజువారీ వరద నివేదిక ప్రకారం 27 జిల్లాల్లో బుధవారం  నాటికి 16.25 లక్షల మంది ప్రజలు వరదనీటిలో చిక్కుకున్నారు.

Read More
Assam Floods: అస్సాంను ముంచెత్తిన వరదలు.. 26 మంది మృతి

June 19, 2024

అస్సాంను వరదలు ముంచెత్తుతున్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. భారీ వరదలకు సుమారు 15 జిల్లాల్లో 1.61 లక్షల మందిపై తీవ్ర ప్రభావం చూపించింది.

Read More
Rahul Gandhi in Assam: అస్సాం ఆలయంలో రాహుల్ గాంధీకి నో ఎంట్రీ.

January 22, 2024

రాహుల్‌ తన భారత్‌ జోడో న్యాయయాత్రలో భాగంగా సోమవారం నాడు రాష్ట్రంలోని  నాగాంవ్‌లోని బటద్రవ థాన్ లో స్థానిక దేవతను దర్శించుకోవడానికి వెళ్లినప్పుడు అధికారులు అడ్డుకున్నారు. స్థానిక ఎంపీతో పాటు ఎమ్మెల్యేలను అనుమతించారు. కానీ కాంగ్రెస్‌ నాయకులను మాత్రం అనుమతించలేదు.

Read More
Assam: అస్సాంలో రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి.

January 3, 2024

అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో బొగ్గుతో కూడిన ట్రక్కును బస్సు ఢీకొనడంతో కనీసం 12 మంది మరణించగా 30 మంది గాయపడ్డారు.గోలాఘాట్‌లోని డెర్గావ్ సమీపంలోని బలిజన్ ప్రాంతంలో తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని గోలాఘాట్ ఎస్పీ రాజేన్ సింగ్ తెలిపారు.

Read More
Assam's First Vande Bharat Express: అస్సాం యొక్క మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

May 29, 2023

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గౌహతి నుండి న్యూ జల్పాయ్ గురిని కలుపుతూ అస్సాం యొక్క మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను సోమవారం ప్రారంభించారు. ఈ రైలు సుమారు 5 గంటల 30 నిమిషాల్లోనే గమ్యాన్ని చేరుకుంటుంది

Read More
CM Himanta Biswa Sharma: ఈ ఏడాది చివరినాటికి అస్సాం నుంచి పూర్తిగా AFSPA ఉపసంహరణ.. సీఎం హిమంత బిస్వా శర్మ

May 23, 2023

2023 చివరి నాటికి అస్సాం నుండి AFSPAని పూర్తిగా ఉపసంహరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మతెలిపారు.మేము 2023 చివరి నాటికి అస్సాం నుండి AFSPAని పూర్తిగా ఉపసంహరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాము.

Read More
Assam Teachers Dress code: ఉపాధ్యాయులు టీషర్ట్, జీన్స్, ధరించి పాఠశాలకు రాకూడదు.. డ్రెస్ కోడ్ పై అస్సాం ప్రభుత్వం ఆదేశాలు

May 21, 2023

అస్సాం ప్రభుత్వం శనివారం పాఠశాల ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్‌ను జారీ చేసింది. వారు హుందాగా ఉండే రంగుల దుస్తులు ధరించి తరగతులకు హాజరు కావాలని, సాధారణ దుస్తులను ధరించరాదని కోరింది.

Read More
Drug Addicts: డ్రగ్స్ సేవించి మరణించిన వారి అంత్యక్రియలకు అనుమతించమంటున్న అస్సాం పట్టణం..

May 19, 2023

అస్సాంలోని మోరిగావ్ జిల్లా మొయిరాబరి లోని శ్మశానవాటిక కమిటీ డ్రగ్స్ సేవించడం లేదా అక్రమ మాదకద్రవ్యాల వ్యాపారంలో పాల్గొనడం వల్ల మరణించిన వ్యక్తుల అంత్యక్రియలకు అనుమతించకూడదని నిర్ణయించింది.

Read More
Polygamy: అస్సాంలో బహుభార్యత్వం నిషేధం పై కమిటీ.. సీఎం హిమంత బిస్వా శర్మ

May 9, 2023

అస్సాంలో బహుభార్యత్వంపై నిషేధం విధించడం పై తమ ప్రభుత్వం అధ్యయనం చేస్తుందని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు.న్యాయపరమైన అంశాలను అన్వేషించేందుకు నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Read More
Border Dispute: సరిహద్దు వివాదానికి ముగింపు పలికిన అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్‌

April 21, 2023

అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్‌ల మధ్య 51 ఏళ్లుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదానికి ముగింపు పలికేందుకు గురువారం ఒప్పందంపై సంతకాలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ ఒప్పందంపై సంతకాలు చేశారు.

Read More
Page 1 of 2(41 total items)