
April 6, 2026
prime minister modi:అస్సాం రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తున్న తరుణంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. ఏప్రిల్ 9న జరగనున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఆయన ఒకే రోజు మూడు భారీ బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు.
Read More
_1774263710933.jpg&w=1920&q=80)






