_1770726701705.png&w=2560&q=80)
February 10, 2026
chandrababu: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను వేగవంతం చేయడంతో పాటు, కొత్త రైలు మార్గాలు, సర్వీసులను మంజూరు చేయాలని కోరుతూ ఆయన ఒక సమగ్ర విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు.



_1770736314086.png&w=2560&q=75)
_1770736054471.jpg&w=2560&q=75)
_1770735753100.png&w=2560&q=75)

_1770732841172.png&w=2560&q=75)