Home/Tag: ap capital
Tag: ap capital
Harirama Jogaiah : ఏపీ రాజధాని వ్యవహారంపై లేఖ విడుదల చేసిన మాజీ మంత్రి హరిరామ జోగయ్య..

April 26, 2023

కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య తాజాగా ఒక లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో ఏపీ రాజధాని వ్యవహారం గురించి హరిరామ జోగయ్య ప్రస్తావించారు.  అమరావతి రాజధాని ప్రాంతంలో పలు గ్రామాలు కమ్మ వారి పెత్తనంలో ఉన్నాయని.. కమ్మవారి పెత్తనం నుంచి రాజధానిని తప్పించడమే లక్ష్యంగా జగన్ రాజధాని పట్ల

Read More
Venkayya Naidu : ఏపీ రాజధాని ఏర్పాటులో ప్రజాభిప్రాయమే ముఖ్యం - వెంకయ్య నాయుడు

February 12, 2023

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి తాజాగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ 43వ వార్షికోత్సవం శనివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Read More
AP Capital Issue : నేడు సుప్రీం కోర్టులో ఏపీ మూడు రాజధానుల గురించి విచారణ..

January 31, 2023

మూడు రాజధానుల అంశంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై రేపు విచారణ జరగనుంది.2022 సెప్టెంబర్ 17వ తేదీన ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

Read More
Minister Dharmana : విశాఖను రాజధాని చేయాలి... లేకుంటే ప్రత్యేక రాష్ట్రం ఇవ్వండి : మంత్రి ధర్మాన

December 31, 2022

Minister Dharmana : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని రగడ మరింత ముదురుతుంది. విశాఖపట్నాన్ని రాజధానిగా చేయాల్సిందేనని, లేని పక్షంలో కొత్త రాష్ట్రంగా నైనా ప్రకటించాలని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావ...

Read More
CM Jagan: రాజధాని తరలింపుకు రంగం సిద్దం చేస్తున్న సీఎం జగన్

November 15, 2022

త్వరలో విశాఖపట్నం నుంచి పరిపాలన మొదలు కానుందా? అందుకోసం సీఎం జగన్‌ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారా? అధికార యంత్రాంగాన్ని ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారా? కోర్టుల్లో కేసులు ఉండగా, విశాఖను రాజధాని చేస్తే, ఎదురయ్యే ఇబ్బందులేంటి?

Read More
Supreme Court: అమరావతి పై అన్ని కేసులు ఒకే చోటకు.. నేడు విచారించనున్న సర్వోన్నత న్యాయస్ధానం

November 4, 2022

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయి 8 ఏళ్లకు పైబడినా రాజధాని అంశాలు ఏపీ ప్రజలను నిరాశపరుస్తున్నాయి. అభివృద్ధికి ఎంతో కీలకమైన రాజధానిని నేటి ప్రభుత్వం రాజకీయం చేయడంతో పలు పిటిషన్లు సుప్రీంకోర్టుకు చేరాయి. దీనిపై ధర్మాసనం నేడు విచారణ చేటప్టనుంది.

Read More
Union Minister Kishan Reddy: ఏపికి ఒక్కటే రాజధాని.. అది కూడా అమరావతే.. స్పష్టం చేసిన కేంద్ర మంత్రి

October 17, 2022

ఆంద్రప్రదేశ్ కు మూడు రాజధానుల అంశం లేదని, ఒక్కటే రాజధానిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని మోదీ శంఖు స్ధాపన చేసిన అమరావతినే రాజధానిగా ఆయన స్పష్టం చేశారు.

Read More
AP Capitals : ఏపీ మూడు రాజధానుల విషయం.. సుప్రీంకోర్టు ఏం చెబుతుందో చూడాలి..

September 17, 2022

ఏపీలో మూడు రాజధానుల విషయం ఇపుడు దేశ అత్యున్నత న్యాయ స్థానానికి చేరింది. ఇప్పటికే రాష్ట్ర హై కోర్టు తుది తీర్పు ఇచ్చి అమరావతినే ఏకైక రాజధానిగా పేర్కొంది. అక్కడ అభివృద్ధి పనులు చేపట్టాలని కూడా ఆదేశించింది. అలాగే సీయార్డీయే చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని సూచించింది. ఈ తీర్పు వెలువడి కొన్ని నెలలు గడిచాయి... ఇలాంటి తరుణంలో ఏపీ సర్కారు సుప్రీం కోర్టు మెట్లు ఎక్కడం ఉత్కంఠ రేపుతోంది.

Read More
AP government: మూడు రాజధానుల పై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం

September 17, 2022

ఏపిలో మూడు రాజధానులపై వెనక్కి తగ్గేది లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇందులో భాగంగా శనివారం సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు పై స్టే ఇవ్వాలని తన పిటిషన్ లో కోరింది.

Read More
Minister Gudivada Amarnath: ఏ క్షణం నుంచైనా విశాఖ నుంచి పాలన.. మంత్రి గుడివాడ అమర్ నాథ్

September 16, 2022

మూడు రాజధానుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. 3 రాజధానుల బిల్లును మళ్లీ అసెంబ్లీలో ప్రవేశపెడతామని చెప్పారు. సీఎం జగన్ ఏ క్షణం నుంచైనా విశాఖ నుంచి పాలన ప్రారంభించవచ్చని ఆయన తెలిపారు.

Read More
Union Minister Narayana Swamy: రాజధాని సంక్షోభానికి కారణం జగనే..

September 15, 2022

ఏపీ రాజధాని పనులు 40శాతం పూర్తి అయ్యాయని, అసెంబ్లీ ఎక్కడ ఉంటే ఆ ప్రాంతమే రాజధానిగా చూడాలని, ప్రస్తుత ఏపీ రాజధాని సంక్షోభానికి ముఖ్యమంత్రి జగన్ కారణమని కేంద్ర మంత్రి నారాయణ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు.

Read More