
February 9, 2026
road accident in karnataka:కర్ణాటకలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చింతకాయలు కోయడానికి వెళ్లిన కూలీలను మృత్యువు వెంటాడింది. ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దులో జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నమయ్య జిల్లాకు చెందిన ముగ్గురు కూలీలు స్పాట్లోనే మృతి చెందగా 13 మంది తీవ్ర గాయాలు పడ్డారు. ఆదివారం రాత్రి కర్ణాటకలోని కోలార్ జిల్లా శ్రీనివాసపురం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.







_1770653651131.jpg)
_1770651888845.jpg)
_1770647774138.jpg)