Home/Tag: Andhrapradesh News
Tag: Andhrapradesh News
TTD: టీటీడీ భక్తులకు బిగ్ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దు తేదీల ప్రకటన
TTD: టీటీడీ భక్తులకు బిగ్ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దు తేదీల ప్రకటన

December 5, 2025

tirupati vaikuntha darshan announced about vip break darshans cancellation: టీటీడీ భక్తులకు బిగ్ అలర్ట్. వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ మేరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు తేదీలను ప్రకటించింది. నేటి నుంచి 2026 జనవరి నెలాఖరు వరకు వచ్చే పలు పర్వదినాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు తెలిపింది.

Sabarimala: శబరిమలలో ఉద్రిక్తత.. తెలుగు భక్తుడిపై వ్యాపారి దాడి
Sabarimala: శబరిమలలో ఉద్రిక్తత.. తెలుగు భక్తుడిపై వ్యాపారి దాడి

December 5, 2025

tension in sabarimala: శబరిమలలో ఉద్రిక్తత వాతావరణ చోటుచేసుకుంది. తెలుగు భక్తుడు బాటిల ధరపై ప్రశ్నించినందుకు స్థానిక దుకాణదారుడు దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో భక్తుడికి గాయాలయ్యాయి.

Danger Bells in AP: విజృంభిస్తున్న స్క్రబ్ టైఫస్.. ఐదుకు చేరిన మృతుల సంఖ్య
Danger Bells in AP: విజృంభిస్తున్న స్క్రబ్ టైఫస్.. ఐదుకు చేరిన మృతుల సంఖ్య

December 5, 2025

five members death danger bells in ap: ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్ విజృంభిస్తోంది. ఈ స్క్రబ్ టైఫస్ కారణంగా రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది. విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో ఇప్పటివరకు 51 కేసులు నమోదనట్లు అధికారులు చెబుతున్నారు. విజయనగరం జిల్లాతో పాటు పల్నాడు, బాపట్ల, నెల్లూరు జిల్లాలలో ఐదుగురు చనిపోయినట్లు అధికారులు ధృవీకరించారు.

Earthquake: ఏపీలో మరోసారి భూ ప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు
Earthquake: ఏపీలో మరోసారి భూ ప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు

December 5, 2025

earthquake in ap: ఏపీలోని ప్రకాశం జిల్లా పొదిలొ స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. ఇవాళ తెల్లవారుజామున 3.14 గంటల సమయంలో భూమి కంపించింది. కొద్ది సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు.

Darshan Tickets: శ్రీవారి భక్తులకు శుభవార్త.. నేడు వైకుంఠ ద్వారా దర్శన టికెట్లు విడుదల
Darshan Tickets: శ్రీవారి భక్తులకు శుభవార్త.. నేడు వైకుంఠ ద్వారా దర్శన టికెట్లు విడుదల

December 5, 2025

tirumala vaikunta dwara darshan tickets: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవారి కోటా టికెట్లను ఇవాళ ఆన్‌లైన్ ద్వారా విడుదల చేయనున్నారు.

mangalagiri:జగన్ హయంలో ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు.. మంత్రి కొల్లు  ఆగ్రహం
mangalagiri:జగన్ హయంలో ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు.. మంత్రి కొల్లు ఆగ్రహం

December 4, 2025

mangalagiri:మాజీ సీఎం జగన్‌‌పై మంత్రి కొల్లు రవీంద్ర ఫైరయ్యారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం జగన్‌కు ఆనవాయితీగా వస్తుందని విమర్శించారు. తన హయంలో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారన్నారు. గురువారం ఆయన మంగళగిరిలో మీడియా సమావేశం నిర్వహించారు.

Venkayya Nayudu:తెలుగు చదువుకుంటేనే ఉద్యోగాలు ఇవ్వండి: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
Venkayya Nayudu:తెలుగు చదువుకుంటేనే ఉద్యోగాలు ఇవ్వండి: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

December 4, 2025

venkaiah naidu:ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలంటే తప్పని సరిగా తెలుగు వచ్చిఉండాలని వెంకయ్య నాయుడు తెలిపారు. ముఖ్యంగా తెలుగు చదువుకుంటేనే ఏపీ, తెలంగాణలో ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.

Tirumala: భక్తులకు బిగ్ అలర్ట్.. తిరుమలలో శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు నిలిపివేత
Tirumala: భక్తులకు బిగ్ అలర్ట్.. తిరుమలలో శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు నిలిపివేత

December 4, 2025

tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు శ్రీవారి సర్వదర్శన టోకెన్లు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది.

YS Jagan: కూటమి ప్రభుత్వానికి మాయరోగం: వైసీపీ అధ్యక్షుడు జగన్
YS Jagan: కూటమి ప్రభుత్వానికి మాయరోగం: వైసీపీ అధ్యక్షుడు జగన్

December 4, 2025

ys jagan comments: ఏపీలో కూటమి ప్రభుత్వానికి మాయరోగం వచ్చిందని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయడం లేదని ఫైర్ అయ్యారు.

srisailam: భక్తులకు అలర్ట్.. ఈ నెల 8 వరకు శ్రీశైల మల్లన్న స్పర్శ దర్శనం నిలిపివేత
srisailam: భక్తులకు అలర్ట్.. ఈ నెల 8 వరకు శ్రీశైల మల్లన్న స్పర్శ దర్శనం నిలిపివేత

December 4, 2025

srisailam mallanna: శ్రీశైలం వెళ్లే మల్లన్న భక్తులకు ఆలయ అధికారులు అలర్ట్ ఇచ్చారు. ఈ నెల(డిసెంబర్) 8 వరకు స్పర్శ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఆలయంలో భక్తుల రద్దీ నేపథ్యంలో అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

AP TET Hall tickets: ఏపీ టెట్‌ హాల్‌టికెట్లు విడుదల
AP TET Hall tickets: ఏపీ టెట్‌ హాల్‌టికెట్లు విడుదల

December 3, 2025

ap tet hall tickets released: ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్షల( ఏపీ టెట్)కు హాల్‌టికెట్లు రిలీజ్ అయ్యాయి. ఈ నెల 10వ తేదీ నుంచి జరగనున్న ఎగ్జామ్ హాల్‌టికెట్లను అధికారులు వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్‌ కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు.

Pawan Kalyan: గ్రామస్థాయిలో ఐదుగురితో జనసేన కమిటీలు:  పార్టీ అధినేత పవన్‌
Pawan Kalyan: గ్రామస్థాయిలో ఐదుగురితో జనసేన కమిటీలు: పార్టీ అధినేత పవన్‌

December 3, 2025

deputy cm pawan kalyan meets party leaders: గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు అభివృద్ధి కార్యక్రమాల్లో జనసేన నేతలు, కార్యకర్తలు భాగస్వాములు కావాలని పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు.

Rains: కొనసాగుతున్న వాయుగుండం.. పలు జిల్లాలకు వర్ష సూచన
Rains: కొనసాగుతున్న వాయుగుండం.. పలు జిల్లాలకు వర్ష సూచన

December 3, 2025

ap rains: బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుందని ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీలోని తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Tirupati: తిరుపతిలో దారుణ ఘటన.. ఒకే ఇంట్లో మూడు మృతదేహాలు
Tirupati: తిరుపతిలో దారుణ ఘటన.. ఒకే ఇంట్లో మూడు మృతదేహాలు

December 2, 2025

tirupati: తిరుచానూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని దామినేడు ఇందిరమ్మ గృహా సముదాయంలో మృతదేహాలు కలకలం రేపాయి. ఓ ఇంట్లో నిర్జీవంగా, సగం కుళ్లిన మూడు మృతదేహాలను పోలీసులు గుర్తించారు.

Liquor Case: చంద్రబాబుకు భారీ ఊరట..లిక్కర్ కేసు మూసివేత
Liquor Case: చంద్రబాబుకు భారీ ఊరట..లిక్కర్ కేసు మూసివేత

December 2, 2025

cm chandrababu: సీఎం చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. సీపీ ప్రభుత్వ హయాంలో.. చంద్రబాబుపై నమోదైన లిక్కర్ కేసును ఏసీబీ కోర్టు మూసివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

AP Rains: ప్రజలకు బిగ్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
AP Rains: ప్రజలకు బిగ్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

December 2, 2025

ap rains: ఏపీ ప్రజలకు అమరావతి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్. నేడు నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

IAS Chinna Ramudu: రాష్ట్రంలో  సీనియర్ ఐఏఎస్ కుమారై ఆత్మహత్య
IAS Chinna Ramudu: రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ కుమారై ఆత్మహత్య

December 1, 2025

ias chinna ramudu: ఏపీలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి చిన్న రాముడు కుమారై మాధురి ఆత్మహత్య చేసుకుంది. నాలుగేళ్లు క్రితం కర్నూలు జిల్లాకు చెందిన రాజేష్‌ను కులాంతర వివాహం చేసుకుంది.

scrub typhus: ఏపీలో ‘స్క్రబ్ టైఫస్’కలకలం.. ఒకరు మృతి
scrub typhus: ఏపీలో ‘స్క్రబ్ టైఫస్’కలకలం.. ఒకరు మృతి

December 1, 2025

scrub typhus: ఏపీలో 'స్క్రబ్ టైఫస్' అనే కొత్త వైరస్ కలకలం రేపుతుంది. తాజాగా ఈ వ్యాధి లక్షణాలతో విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం, మెట్టపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ మరణించారు.

Vizag Glass Bridge: నేడు విశాఖలో స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభం
Vizag Glass Bridge: నేడు విశాఖలో స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభం

December 1, 2025

vizag glass bridge opening: విశాఖలోని గ్లాస్ వంతెన (స్కైవాక్ బ్రిడ్జ్‌) నేటి నుంచి అందుబాటులోకి రానుంది. ఎంపీ భరత్ చేతుల మీదగా ఈ స్కైవాక్ బ్రిడ్జి ప్రారంభం కానుంది.

Ditva Cyclone: ‘దిత్వా’ తుఫాన్ ఎఫెక్ట్ .. ఈ జిల్లాల్లో  నేడు భారీ వర్షాలు
Ditva Cyclone: ‘దిత్వా’ తుఫాన్ ఎఫెక్ట్ .. ఈ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు

December 1, 2025

ditva cyclone: ‘దిత్వా తుఫాన్’ బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ ప్రభావంతో నేడు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Ganja Batch Hulchul In Nellore: రాష్ట్రంలో గంజాయి మాఫియా.. పోలీసులపై కత్తులతో దాడులు!
Ganja Batch Hulchul In Nellore: రాష్ట్రంలో గంజాయి మాఫియా.. పోలీసులపై కత్తులతో దాడులు!

November 29, 2025

ganja batch hulchul in nellore district: ఏపీలో మరోసారి గంజాయి మాఫియా దాడులకు పాల్పడింది. నెల్లూరు జిల్లాలోని హౌసింగ్ బోర్డు కాలనీలో పెంచలయ్య మర్డర్ కేసుల వేట సాగిస్తున్న పోలీసులపై గంజాయి మాఫియా కత్తులతో దాడులకు తెగబడుతోంది.

Karnool Accident: రాష్ట్రంలో మరో రోడ్డు ప్రమాదం.. రెండు కార్లు ఢీ.. ఐదుగురు మృతి
Karnool Accident: రాష్ట్రంలో మరో రోడ్డు ప్రమాదం.. రెండు కార్లు ఢీ.. ఐదుగురు మృతి

November 29, 2025

karnool road accident: కర్నూల్ జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఎదురెదురగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. పలువురి తీవ్ర గాయాలయ్యాయి.

Heavy Rains: ‘దిత్వా’ తుఫాన్ ఎఫెక్ట్.. నేడు, రేపు భారీ వర్షాలు
Heavy Rains: ‘దిత్వా’ తుఫాన్ ఎఫెక్ట్.. నేడు, రేపు భారీ వర్షాలు

November 29, 2025

dithwa cyclone: నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరాలకు ఆనుకుని దిత్వా తుఫాన్ కొనసాగుతోందని apsdma వెల్లడించింది. నేడు, రేపు ఏపీలోని కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

AP Cabinet Key Decisions: అమరావతి రెండోదశ భూ సమీకరణకు కేబినెట్ ఆమోదం
AP Cabinet Key Decisions: అమరావతి రెండోదశ భూ సమీకరణకు కేబినెట్ ఆమోదం

November 28, 2025

ap cabinet key decisions: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని అమరావతి నిర్మాణం పునరుద్ధరణలో భాగంగా కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ వివరాలను మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు.

CM Chandrababu: ల్యాండ్‌పూలింగ్‌ జరిగిన ఏకైక ప్రాంతం అమరావతి: సీఎం చంద్రబాబు
CM Chandrababu: ల్యాండ్‌పూలింగ్‌ జరిగిన ఏకైక ప్రాంతం అమరావతి: సీఎం చంద్రబాబు

November 28, 2025

cm chandrababu: రాజధాని అమరావతి నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 34 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు.

Page 1 of 11(271 total items)