Home/Tag: Andhrapradesh News
Tag: Andhrapradesh News
tirumala laddu issue: తిరుమల లడ్డూ వ్యవహారం.. పిటిషన్‌ కొట్టివేసిన సుప్రీంకోర్టు
tirumala laddu issue: తిరుమల లడ్డూ వ్యవహారం.. పిటిషన్‌ కొట్టివేసిన సుప్రీంకోర్టు

March 13, 2026

tirumala laddu issue: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం (tirumala laddu issue) విషయంలో నెలకొన్న వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ వ్యవహారంలో రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు బహిరంగంగా వ్యాఖ్యలు చేయకుండా నిలువరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.

Read More
Tirumala:శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ.. హుండీ ఆదాయం ఎంతంటే..?
Tirumala:శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ.. హుండీ ఆదాయం ఎంతంటే..?

March 13, 2026

tirumala crowd of devotees:కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు భారీగా తిరుమల కొండకు తరలి వస్తున్నారు. వీకెండ్ సమీపిస్తుండటంతో భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. సర్వదర్శనం కోసం టోకెన్లు లేని భక్తులకు దాదాపు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది.

Read More
Ugadi gift to farmers:అన్నదాతకు ఉగాది కానుక: నేడు‘అన్నదాత సుఖీభవ’ నిధుల విడుదల!
Ugadi gift to farmers:అన్నదాతకు ఉగాది కానుక: నేడు‘అన్నదాత సుఖీభవ’ నిధుల విడుదల!

March 13, 2026

ugadi gift to farmers:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి కూటమి ప్రభుత్వం ఉగాది పండుగ ముందస్తు కానుకను ప్రకటించింది. ఎన్నికల వేళ ఇచ్చిన ‘సూపర్-6’ హామీల్లో భాగంగా, ‘అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ 3.0’మూడవ విడత నిధులను మార్చి 13 శుక్రవారం నాడు విడుదల చేయనుంది. ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 46.85 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.6,000 చొప్పున నేరుగా వారి ఖాతాల్లో జమ కానున్నాయి.

Read More
Chandrababu:రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్‌గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం: సీఎం చంద్రబాబు
Chandrababu:రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్‌గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం: సీఎం చంద్రబాబు

March 12, 2026

cm chandrababu comments:ఏసీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు కీలక సూచనలు చేశారు. నీటిని సక్రమంగా వినియోగించుకుంటేనే ప్రయోజనం ఉంటుందన్నారు. ఇవాళ అమరావతిలోని సచివాలయంలో సీఎం అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. రాష్ట్రంలో పెట్టుబడులు, వైద్యం, సంక్షేమ పథకాలు, ఆదాయార్జన శాఖలు, విద్య- నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలపై చర్చిస్తున్నారు చంద్రబాబు. జిల్లాల వారీగా పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలను సీఎం అధికారులకు వివరించారు.

Read More
Vizianagaram:కోచింగ్ సెంటర్ డైరెక్టర్ కీచకపర్వం.. వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్యాయత్నం
Vizianagaram:కోచింగ్ సెంటర్ డైరెక్టర్ కీచకపర్వం.. వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్యాయత్నం

March 12, 2026

vizianagaram:విజయనగరం జిల్లాలోని ఓ కోచింగ్ సెంటర్‌లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. శిక్షణకు వచ్చిన యువతులను లైంగికంగా వేధిస్తూ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ దురాగతాలకు పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే కొంతకాలంగా డైరెక్టర్ శ్రీనివాసరావు కొందరు విద్యార్థినులపై కన్నేసి లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు.

Read More
YS Jagan:చంద్రబాబు పాలనలో ఆర్థిక విధ్వంసం.. కాగ్ రిపోర్టుతో ప్రభుత్వంపై జగన్ విమర్శలు
YS Jagan:చంద్రబాబు పాలనలో ఆర్థిక విధ్వంసం.. కాగ్ రిపోర్టుతో ప్రభుత్వంపై జగన్ విమర్శలు

March 11, 2026

ys jagan sensational comments:ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆర్థిక పరిస్థితులు పూర్తిగా విధ్వంసకరంగా మారాయని ఆయన మండిపడ్డారు. ఇవాళ తాడేపల్లిలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు.

Read More
Vivekananda Reddy:వివేకా హత్య కేసు.. సునీత రెడ్డి పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
Vivekananda Reddy:వివేకా హత్య కేసు.. సునీత రెడ్డి పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

March 11, 2026

vivekananda reddy:ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకనంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బెయిల్ రద్దు చేయాలంటూ ఎన్ సునీత రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ నిర్ణయంతో సునీత రెడ్డికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అదే సమయంలో కేసులో తదుపరి దర్యాప్తు నిర్వహించిన సీబీఐ కూడా కొత్త నిందితులు ఎవరూ బయటపడలేదని ప్రత్యేక సీబీఐ కోర్టుకు తెలిపింది.

Read More
Tirumala:శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ.. స్వామివారి దర్శనానికి 15గంటలు
Tirumala:శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ.. స్వామివారి దర్శనానికి 15గంటలు

March 10, 2026

tirumala:తిరుమలలో భక్తుల రద్దీ ఇవాళ కూడా కొనసాగుతుంది. శుక్రవారం మొదలైన భక్తుల రద్దీ నేటికి కూడా అదేవిధంగా కొనసాగుతుంది. మంగళవారం ఉదయానికి శ్రీవారి దర్శనం కోసం 22 కంపార్టుమెంట్‌లలో భక్తులు వేచి ఉంటున్నారు. టోకెన్ల లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనం కోసం 15 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది.

Read More
Viral News:పిలవని పేరంటానికి వెళ్లొద్దు.. లేకపోతే జైలు! వైరల్ అవుతున్న ఫంక్షన్ హాల్ బోర్డు
Viral News:పిలవని పేరంటానికి వెళ్లొద్దు.. లేకపోతే జైలు! వైరల్ అవుతున్న ఫంక్షన్ హాల్ బోర్డు

March 10, 2026

viral news:ఇంట్లో శుభకార్యం అంటే ఒకప్పుడు బంధుమిత్రులతో కళకళలాడేది. ఎవరైనా వస్తే “అతిథి దేవోభవా” అని గౌరవంగా ఆహ్వానించి భోజనం పెట్టడం మన సంస్కృతి. అయితే కాలం మారడంతో పాటు మనుషుల ఆలోచన విధానం కూడా చాలా మారిపోయింది. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ పట్టణంలోని ఒక ఫంక్షన్ హాల్ ముందు పెట్టిన బోర్డు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ బోర్డులో “పిలవని పేరంటానికి వస్తే సెక్షన్ 441 ప్రకారం 3 నెలల జైలుశిక్షతో పాటు రూ.5000 జరిమానా విధించబడుతుంది” అని స్పష్టంగా రాసి ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Read More
Special Trains:పండగ రద్దీకి స్పెషల్ ట్రైన్స్..  ఏపీ, తెలంగాణ మీదుగా కొత్త రైళ్లు.. ఎక్కడనుంచి ప్రయాణిస్తాయంటే..?
Special Trains:పండగ రద్దీకి స్పెషల్ ట్రైన్స్.. ఏపీ, తెలంగాణ మీదుగా కొత్త రైళ్లు.. ఎక్కడనుంచి ప్రయాణిస్తాయంటే..?

March 10, 2026

south central railway special trains:రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. పండుగల సమయాల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మీదుగా ప్రయాణించే ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు ఎంతో ఉపయుక్తంగా ఉండనున్నాయి. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం రెండు ముఖ్యమైన రూట్లలో స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Read More
Kadapa: నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలు, క్యాన్ల‌తో ఎగబడ్డ జనం..!
Kadapa: నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలు, క్యాన్ల‌తో ఎగబడ్డ జనం..!

March 9, 2026

kadapa: కడప జిల్లా కొండాపురం మండలం అనంతపురం గ్రామ సమీపంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నెయ్యి లోడుతో వెళ్తున్న ఒక భారీ ట్యాంకర్ నియంత్రణ కోల్పోయి అకస్మాత్తుగా రోడ్డు పక్కన బోల్తా పడింది.

Read More
Shivaji:జగన్‌పై శివాజీ హాట్ కామెంట్స్.. సోషల్ మీడియాలో పెద్ద చర్చ.. వీడియో వైరల్
Shivaji:జగన్‌పై శివాజీ హాట్ కామెంట్స్.. సోషల్ మీడియాలో పెద్ద చర్చ.. వీడియో వైరల్

March 9, 2026

shivaji hot comments on jagan:టాలీవుడ్ నటుడు శివాజీ ఈమధ్య కాలంలో వరుసగా వివాదాల్లో చిక్కుకుంటూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం మహిళల వస్త్రధారణపై ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై కూడా శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీబీఐ కేసులు ఉన్న వ్యక్తులను రాజకీయాల నుంచి పక్కన పెట్టాలని తాను ప్రధాని నరేంద్ర మోదీని కోరతానని తెలిపారు

Read More
Chandrababu:మహిళల ఆర్థిక సాధికారతే రాష్ట్ర అభివృద్ధికి బలం: సీఎం చంద్రబాబు
Chandrababu:మహిళల ఆర్థిక సాధికారతే రాష్ట్ర అభివృద్ధికి బలం: సీఎం చంద్రబాబు

March 8, 2026

chandrababu key comments:మహిళల ఆర్థిక సాధికారతే రాష్ట్ర అభివృద్ధికి బలం అని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇవాళ అమరావతిలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మహిళల సాధికారతపై కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన గొప్ప నాయకుడు, మహానీయుడు నందమూరి తారక రామారావు అని ఆయన గుర్తుచేశారు.

Read More
Andhra Pradesh:బెంగాల్‌లో రాష్ట్రపతికి చేదు అనుభవం.. స్పందించిన ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం
Andhra Pradesh:బెంగాల్‌లో రాష్ట్రపతికి చేదు అనుభవం.. స్పందించిన ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం

March 8, 2026

andhra pradesh: ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పర్యటన సందర్భంగా జరిగిన ప్రోటోకాల్ వివాదంపై స్పందించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తగిన విధంగా గౌరవం ఇవ్వలేదన్న ఆరోపణలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటన దురదృష్టకరమని, దేశ అత్యున్నత రాజ్యాంగ హోదాను అవమానించేలా వ్యవహరించడం బాధాకరమని వ్యాఖ్యానించారు.

Read More
Vijayawada:విజయవాడలో కార్డన్ సెర్చ్ సమయంలో ఉద్రిక్తత.. పోలీసులపై కాల్పులకు యత్నించిన నిందితుడు అరెస్ట్
Vijayawada:విజయవాడలో కార్డన్ సెర్చ్ సమయంలో ఉద్రిక్తత.. పోలీసులపై కాల్పులకు యత్నించిన నిందితుడు అరెస్ట్

March 7, 2026

cordon search in vijayawada:విజయవాడ నగరంలో పోలీసుల కార్డన్ సెర్చ్ సమయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనుమానాస్పదంగా కనిపించిన ఓ వ్యక్తి పోలీసులపై కాల్పులకు ప్రయత్నించడంతో కలకలం రేగింది. అయితే అప్రమత్తమైన పోలీసులు అతడిని వెంటనే అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.

Read More
Tirumala:గ్యాస్ సరఫరాపై టీటీడీ ఆందోళన.. ఐఓసీఎల్‌కు లేఖ
Tirumala:గ్యాస్ సరఫరాపై టీటీడీ ఆందోళన.. ఐఓసీఎల్‌కు లేఖ

March 7, 2026

tirumala:ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక-ఇంధన రంగాలపై ప్రభావం పడుతోంది. ఈ పరిస్థితుల్లో వాణిజ్య గ్యాస్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (iocl)కు టీటీడీ పాలక మండలి లేఖ రాసినట్లు సమాచారం.

Read More
Tirumala:తిరుమలలో బర్త్ డే వేడుకలు.. మాధురి, తనూజలపై పోలీసులకు టీటీడీ ఫిర్యాదు
Tirumala:తిరుమలలో బర్త్ డే వేడుకలు.. మాధురి, తనూజలపై పోలీసులకు టీటీడీ ఫిర్యాదు

March 6, 2026

tirumala on madhuri tanuja birthday celebrations:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమలలో దివ్వెల మాధురి టీటీడీ నిబంధనలు మరోసారి ఉల్లంఘించారు. బిగ్ బాస్ ఫేమ్ తనూజ పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు కేకు తీసుకుచ్చి అతిథిగృహంలో కటీంగ్ చేశారు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో తెగ వైరల్‌గా మారింది. ఈ పోస్టుపై టీటీడీ స్పందించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Read More
CM Chandrababu:‘ఒకరు వద్దు.. ఇద్దరు ఓకే.. ముగ్గురు ముద్దు’.. కుటుంబాలను ప్రోత్సహించే కొత్త పాలసీ
CM Chandrababu:‘ఒకరు వద్దు.. ఇద్దరు ఓకే.. ముగ్గురు ముద్దు’.. కుటుంబాలను ప్రోత్సహించే కొత్త పాలసీ

March 6, 2026

cm chandrababu announced a new policy:ఆంధ్రప్రదేశ్‌లో జనాభా నిర్వహణకు సంబంధించి సీఎం చంద్రబాబు కొత్త విధానాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో జననాల సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో జనాభా వృద్ధిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది. ప్రసవ సమయంలో రెండో బిడ్డ లేదా మూడో బిడ్డ పుట్టిన ప్రతి కుటుంబానికి ఒక్కో బిడ్డకు రూ.25 వేల ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం అందిస్తుందని సీఎం వెల్లడించారు.

Read More
AP and Tg Weather Update:తెలంగాణ, ఏపీలో ఎండల మోత… పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ
AP and Tg Weather Update:తెలంగాణ, ఏపీలో ఎండల మోత… పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ

March 5, 2026

ap and tg weather update:ఎండాకాలం ప్రారంభంతోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా అధికమవుతున్నాయి. ఇటీవల వరకు చలి తీవ్రతతో ఇళ్లలోనే గడిపిన ప్రజలు, ఇప్పుడు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. రోజురోజుకీ వేడి పెరుగుతుండటంతో ఎయిర్ కండీషనర్లు, కూలర్లు వినియోగం అధికమవుతోంది. షాపుల్లోకి వెళ్లి కూలర్లు, కండీషనర్లు కొనుగులు చేస్తున్నారు.

Read More
BR Naidu: "జగన్.. నీ భార్యతో కలిసి తిరుమల మెట్లు ఎక్కలేవు!".. బీఆర్ నాయుడు సంచలన వ్యాఖ్యలు..!
BR Naidu: "జగన్.. నీ భార్యతో కలిసి తిరుమల మెట్లు ఎక్కలేవు!".. బీఆర్ నాయుడు సంచలన వ్యాఖ్యలు..!

March 4, 2026

br naidu: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి లక్ష్యంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. హిందుత్వం, శ్రీవారి పవిత్రతపై జగన్‌కు మాట్లాడే అర్హత లేదని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

Read More
Janasena: పొత్తులో 21 సీట్లా? మాకు 70 ప్లస్ కావాలి.. జనసేనలో మొదలైన సీట్ల సెగ!
Janasena: పొత్తులో 21 సీట్లా? మాకు 70 ప్లస్ కావాలి.. జనసేనలో మొదలైన సీట్ల సెగ!

March 4, 2026

janasena: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన నాయకుడు కిరణ్ రాయల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.వచ్చే ఎన్నికల్లో జనసేన కేవలం 21 స్థానాలకే పరిమితం కాదని, ఏకంగా 70కి పైగా సీట్లలో పోటీ చేస్తుందని ఆయన కుండబద్దలు కొట్టారు.

Read More
Road Accident Near Chittoor:చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. స్పాట్‌లో ఐదుగురు మృతి
Road Accident Near Chittoor:చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. స్పాట్‌లో ఐదుగురు మృతి

March 4, 2026

road accident near chittoor:చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన కలకలం రేపింది. జిల్లాలోని చెన్నై జాతీయ రహదారిపై గంగవరం మండలం దండపల్లి క్రాస్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

Read More
Kinjarapu RamMohanNaidu:ఢిల్లీలో సమీక్ష.. భోగాపురం, విజయవాడ ఎయిర్‌పోర్టు పనులకు వేగం
Kinjarapu RamMohanNaidu:ఢిల్లీలో సమీక్ష.. భోగాపురం, విజయవాడ ఎయిర్‌పోర్టు పనులకు వేగం

March 4, 2026

kinjarapu rammohannaidu:ఢిల్లీలో రాష్ట్రానికి సంబంధించిన మూడు కీలక ప్రాజెక్టులపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మంగళవారం సమీక్ష నిర్వహించారు. పౌర విమానయాన, రైల్వే శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణ పురోగతి, విజయవాడ ఎయిర్‌పోర్టు విస్తరణ పనులపై వివరాలు తెలుసుకున్నారు.

Read More
Road accident in Eluru:బస్సును ఢీకొన్న బైకు.. స్పాట్‌లో ముగ్గురు మృతి
Road accident in Eluru:బస్సును ఢీకొన్న బైకు.. స్పాట్‌లో ముగ్గురు మృతి

March 2, 2026

road accident in eluru:ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెదవేగి మండలం జానంపేటలో ఓ బైకు అతివేగంతో కాలేజీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు స్పాట్‌లోనే మృతి చెందారు. బస్సులో ఉన్న కొంతమందికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read More
EAPset:ఏపీ ఈఏపీసెట్‌ దరఖాస్తుల గడువు పొడిగింపు.. కొత్త తేదీలు ఇవే..?
EAPset:ఏపీ ఈఏపీసెట్‌ దరఖాస్తుల గడువు పొడిగింపు.. కొత్త తేదీలు ఇవే..?

March 2, 2026

eapset:ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఈఏపీసెట్‌ దరఖాస్తుల సమర్పణ గడువును అధికారులు పొడిగించారు. ఈ విషయాన్ని కన్వీనర్‌ ఎన్. మోహన్‌రావు వెల్లడించారు. ఆలస్యరుసుము లేకుండా మార్చి 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు.

Read More
Page 1 of 22(550 total items)