
March 6, 2026
cm chandrababu announced a new policy:ఆంధ్రప్రదేశ్లో జనాభా నిర్వహణకు సంబంధించి సీఎం చంద్రబాబు కొత్త విధానాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో జననాల సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో జనాభా వృద్ధిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది. ప్రసవ సమయంలో రెండో బిడ్డ లేదా మూడో బిడ్డ పుట్టిన ప్రతి కుటుంబానికి ఒక్కో బిడ్డకు రూ.25 వేల ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం అందిస్తుందని సీఎం వెల్లడించారు.









_1772169984235.jpg&w=2560&q=80)













