
January 19, 2026
actress anasuya hot comment:భారత దేశంలో ప్రస్తుతం 40 మంది ఎంపీలు రేప్ కేసులను ఎదుర్కొంటున్నారు. మహిళలపై అత్యాచారం చేసిన వారికి మరణశిక్ష విధించే బిల్లును ఎందుకు ఆమోదించడం లేదని సినీనటి అనసూయ ప్రశ్నించారు. మనం ఎంచుకున్న నేతలు నడిపే భారతంపై ఎందుకు ప్రశ్నించడం లేదు. మనం బట్టలు దగ్గరే అగిపోయాం అని కామెంట్ చేశారు.





















_1768911533197.jpg)