
February 3, 2026
murder in anantapuram:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హత్యలు అధికమవుతున్నాయి. అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి వివాదాల నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అత్యంత అమానుషంగా హత్యకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఈ దారుణ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు.


_1767876050028.png&w=2560&q=80)
_1767712212288.png&w=2560&q=80)




_1772013064274.jpg&w=2560&q=75)