April 9, 2026
alluri district tragedy: అనంతగిరి మండలం వాలాసి పంచాయతీ మల్లంగుమి సమీపంలో ఉన్న జలపాతం వద్ద నలుగురు యువతులు వెళ్లారు. జలపాతం వద్ద సరదాగా సెల్ఫీలు తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు జలపాతంలో పడ్డారు. వారిలో ముగ్గురు అమ్మాయిలు మృతిచెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది
Read More




