_1773828523066.jpg&w=1920&q=80)
March 18, 2026
allah ghazansar: ఆఫ్ఘానిస్తాన్ (afghanistan)లోని కాబూల్ (kabul)పై పాకిస్తాన్ (pakistan) దాడుల చేయడంపై భారత్ చోరవ తీసుకోవాలని ఆఫ్ఘానిస్తాన్ క్రికెట్ క్రీడాకారుడు అల్లా గజన్సర్ (allah ghazansar) కోరారు. ఈ దాడుల్లో అనేకమంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడంపై అల్లా గజన్ఫర్ (allah ghazansar) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సమాజం, పొరుగు దేశమైన భారత్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మా ప్రజలు ఇప్పటికే ఎన్నో కష్టాల్లో ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి దాడులు వారిని మరింత కుంగదీస్తున్నాయి. ఈ రక్తపాతాన్ని ఆపడానికి ప్రపంచం ముందుకు రావాలని ఆయన తన సందేశంలో ఆవేదన వ్యక్తం చేశారు.
Read More
