March 11, 2026
increase in air fares:మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రధాన విమానయాన సంస్థ ఎయిన్ ఇండియా (air india) కీలక నిర్ణయం తీసుకుంది. జెట్ ఫ్యూయల్ ధరలు భారీగా పెరగడంతో, మార్చి 12 నుంచి దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లపై అదనంగా ఫ్యూయల్ సర్చార్జ్ విధించనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల ప్రయాణికులపై అదనపు భారం పడే అవకాశం ఉంది.
Read More


_1768450102230.jpg&w=1920&q=80)



_1773573544272.jpg&w=1920&q=75)