
January 24, 2026
air india:అహ్మదాబాద్లో 2025లో చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనలో విమానయాన సంస్థకు బీమా కంపెనీలు, రీఇన్సూరర్ల నుంచి భారీ పరిహారం లభించింది. ఎయిర్ లైన్కు రూ.1,100 కోట్లకు పైగా చెల్లించినట్లు ఇన్సూరెన్స్ సంస్థలు తెలిపాయి.
Read More







