Home/Tag: agriculture
Tag: agriculture
Raitanna Meekosam: రేపటి నుంచి ‘రైతన్నా.. మీకోసం’!
Raitanna Meekosam: రేపటి నుంచి ‘రైతన్నా.. మీకోసం’!

March 15, 2026

raitanna meekosam: సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 16 నుంచి 10 రోజులపాటు ప్రభుత్వం ‘రైతన్నా.. మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. 25న జరిగే ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనున్నారు.

Read More
chandrababu: అధికారుల తీరుపై చంద్రబాబు సీరియస్.. బాధ్యతగా ఉండాలని ఆదేశం!
chandrababu: అధికారుల తీరుపై చంద్రబాబు సీరియస్.. బాధ్యతగా ఉండాలని ఆదేశం!

January 9, 2026

chandrababu: పాస్‌ పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొంత కాలంగా అధికారులు, ప్రజా ప్రతినిధుల విషయంలో సీఎం సీరియస్‌గా వ్యవహరిస్తున్నారు. పలు సందర్భాల్లోనూ క్లాస్ తీసుకున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో అధికారుల నిర్లక్ష్యంపై సీరియస్ అయ్యారు.

Read More
Banana cultivation: అరటి సాగులో రకాలు.. ఈ మెళకువలు పాటించండి

March 22, 2023

Banana cultivation: ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ భూమిని అనుసరించి రైతులు విభిన్న పంటలను పండించడానికి ఆసక్తి చూపుతున్నారు. లాభదాయకమైన పంటలతో పాటు.. సులభతరమైన పంటల సాగువైపు మెుగ్గు చూపుతున్నారు.

Read More
Millets: చిరు ధాన్యాల సాగు.. ఎలాంటి విత్తనాలు వాడాలో తెలుసా?

March 19, 2023

Millets: ఆరోగ్యాన్ని కాపాడటంలో చిరుధాన్యాల పాత్ర కీలకమైంది. దీంతో చిరు ధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు సైతం ముందుకు వస్తున్నాయి. ఈ చిరు ధాన్యాల సాగులో సరైన మెళకువలు పాటిస్తే.. మంచి లాభాలు పొందవచ్చు.

Read More
Marigold Farming: బంతిపూల సాగు.. తక్కువ పెట్టుబడి.. అధిక ఆదాయం

March 18, 2023

Marigold Farming: ప్రస్తుత కాలంలో రైతులు తక్కువ సమయంలో పంట చేతికొచ్చే పంటలపై ఆసక్తి చూపుతున్నారు. అలాగే రైతులు ఉద్యావవన పంటలపై ఆసక్తి చూపుతున్నారు. అందులో ముఖ్యమైనంది బంతిపూలసాగు.

Read More
Smart meters issue: ఏపీలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు.. ప్రభుత్వం X రైతు సంఘాలు

October 26, 2022

ఏపీలో వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే అంశం తీవ్ర వివాదాస్పదమవుతోంది. వచ్చే ఏడాది మార్చిలో వ్యవసాయ మోటర్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తామని జగన్ ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి దీనిపై అనేక విమర్శలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Read More
Heavy Rains : భారీ వర్షాలకు దెబ్బ తిన్న పంటలు

October 10, 2022

చురుగ్గా కదులుతున్న  నైరుతి  ఋతుపవనాలు. రానున్న 24 గంటల్లో  రాయలసీమలో అనేక చోట్ల వర్షాలు. భారీ వర్షాలకు దెబ్బ తిన్న పంటలు. మరో వారం రోజుల  పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Read More
Bathukamma: సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు...సీఎం కేసిఆర్

October 3, 2022

తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ చివరిరోజు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలను సీఎం కేసిఆర్ తెలియచేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ప్రజలందరికి అభినందనలు తెలిపారు

Read More
Black Gram Cultivation: మినుమ పంటను ఎలా సాగు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం

October 1, 2022

తెలుగు రాష్ట్రాల్లో రైతులు వరి, మినుమ పంటను ఎక్కువుగా సాగు చేయనున్నారు. వరి తర్వాత మనం ఎక్కువగా పండించే పంటల్లో మినుము కూడా ముందు వరుసలో ఉంది. మినుము పంట సాగుకు మాగాణి, మెట్ట భూములు అనుకూలంగా ఉంటాయి.

Read More
Minister Peddireddy: వ్యవసాయ విద్యుత్ మీటర్ల పై మంత్రి పెద్దిరెడ్డి సంచలన ప్రకటన

September 29, 2022

వ్యవసాయ విద్యుత్ మీటర్లపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన ప్రకటన చేసారు. వచ్చే మార్చి నాటికి వంద శాతం వ్యవసాయ మోటారు పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు

Read More
Kisan Credit Card: కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణం కోసం కావలిసిన అర్హతలు

September 29, 2022

కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. రైతుల్లో చాలా మందికి కిసాన్ క్రెడిట్ కార్డ్ గురించి అవగాహన లేదు. అలాంటి వాళ్ళు ఈ కంటెంట్ చదివి పూర్తి వివారాలను తెలుసుకోండి.

Read More
CM Jagan: వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగింపు మంచిదే.. సీఎం జగన్

September 21, 2022

వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగింపు మంచిదేనని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ విషయమై టీడీపీ, దుష్టచతుష్టయం తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన విమర్శించారు.

Read More
Organic Fertilizers: సేంద్రీయ ఎరువులతో లాభదాయకమైన సేద్యం

September 14, 2022

సహజ వనరులైన సేంద్రీయ ఎరువులను ఉపయోగించి పర్యావరణాన్ని సంరక్షిస్తూ, నాణ్యమైన, అధిక దిగుబడులను పొందవచ్చని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. అదెలానో.. మరి ఆ సేంద్రీయ ఎరువులేంటో ఓ లుక్కెయ్యండి.

Read More
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద ప్రవాహం... 70గేట్లు ఎత్తివేత

September 11, 2022

కృష్ణాజిల్లాలోని ప్రకాశం బ్యారేజ్‎కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీనితో ప్రాజెక్టు అధికారులు జలాశయం యొక్క 70గేట్లు పూర్తిగా ఎత్తి వరదనీటిని విడుదల చేస్తున్నారు.

Read More
Polavaram Project: పోలవరం కల సాకరమైన వేళ.. తొలిదశలో 2.98లక్షలకు ఎకరాలకు

September 7, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దశాబ్దాల కల నెరవేరనుంది. పోలవరం ప్రాజెక్టు త్వరలో పూర్తికానుంది. కాగా పోలవరం ద్వారా తొలి విడతగా 2.98 లక్షల ఎకరాలకు నీరందనుంది.

Read More
Punjab Agricultural University: జన్యుపరంగా బలమైన గోధుమవిత్తనం (PBW 826) విడుదల

August 24, 2022

పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్శిటీ జన్యుపరంగా బలమైన కొత్త గోధుమ విత్తనాన్ని (PBW 826) ప్రవేశపెట్టింది, ఇది మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఇతర రకాలతో పోలిస్తే మెరుగైన వేడిని తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. రైతులు మునుపటి రబీ సీజన్‌లో ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరగడం వల్ల పంట నష్టాలను చవిచూశారు.

Read More
GI tag to Mithila Makhana: మిథిలమఖానాకు జిఐ ట్యాగ్

August 23, 2022

బీహార్‌లోని మిథిలమఖానా కేంద్ర ప్రభుత్వంచే భౌగోళిక సూచిక (జిఐ) ట్యాగ్‌ని అందుకుంది. దీనిని ఫాక్స్ నట్ లేదా లోటస్ సీడ్స్ అని కూడా అంటారు. వీటిని సాధారణంగా పెంకుతో కొట్టి, ఎండబెట్టి, ఆపై మార్కెట్‌లో విక్రయిస్తారు.

Read More
Oil Palm Cultivation: ఈశాన్య రాష్ట్రాల్లో ఆయిల్ పామ్ సాగుకు గోద్రెజ్ అగ్రోవెట్ ఒప్పందం

August 22, 2022

అగ్రి బిజినెస్ కంపెనీ గోద్రెజ్ అగ్రోవెట్ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్-ఆయిల్ కింద అస్సాం మణిపూర్ మరియు త్రిపుర రాష్ట్ర ప్రభుత్వాలతో మూడు అవగాహన ఒప్పందాలు (మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాండ్) కుదుర్చుకున్నట్లు ప్రకటించింది.

Read More
Jharkhand: జార్ఖండ్ లో బ్లాక్‌ చెయిన్ టెక్నాలజీ ద్వారా విత్తన పంపిణీ

August 19, 2022

డైరెక్టరేట్ ఆఫ్ అగ్రికల్చర్, జార్ఖండ్ మరియు గ్లోబల్ బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ కంపెనీ, సెటిల్‌మింట్, సంయుక్తంగా రైతులకు బ్లాక్‌చెయిన్ ఆధారిత విత్తన పంపిణీని విజయవంతంగా ప్రారంభించినట్లు ప్రకటించాయి.

Read More
Punjab Government: పంజాబ్ లో రైతులకు వరిగడ్డిని తగలబెట్టే యంత్రాలు

August 17, 2022

వరి పంట కోత మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుండగా, పంజాబ్ ప్రభుత్వం వరిగడ్డిని కాల్చడాన్ని నియంత్రించడానికి సిద్ధమయింది.పంట అవశేషాల నిర్వహణ (CRM) పథకం కింద ప్రభుత్వం అందించే స్టబుల్ మేనేజ్‌మెంట్ మెషీన్లు కోసం రాష్ట్ర వ్యవసాయ శాఖ ఇప్పటికే 1 లక్షకు పైగా దరఖాస్తులను స్వీకరించింది.

Read More
Kerala government: కేరళలో పాడి రైతుల కోసం క్షీరశ్రీ పోర్టల్‌

August 16, 2022

క్షీరశ్రీ పోర్టల్‌ను కేరళ ప్రభుత్వం రాష్ట్రంలోని పాడి రైతులకు ప్రోత్సాహకాల పంపిణీకి క్షీరశ్రీ పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. కేరళలోని పాల ఉత్పత్తిదారులందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడానికి ఈ ప్లాట్‌ఫారమ్ ప్రారంభించబడింది

Read More
NRAA: వర్షాధార వ్యవసాయం వృద్ధిని పెంచడానికి కొత్త విధానం

August 15, 2022

వ్యవసాయ మంత్రిత్వ శాఖ యొక్క జాతీయ వర్షాధార ప్రాంత అథారిటీ (NRAA) వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి, జీవనోపాధిని సురక్షితంగా మరియు పోషకాహారాన్ని మెరుగుపరచడానికి సమగ్ర విధానాన్ని తీసుకోవడం ద్వారా వర్షాధార వ్యవసాయ వృద్ధిని వేగవంతం చేయడానికి కొత్త విధానాన్ని ప్రతిపాదించింది.

Read More
Page 1 of 2(40 total items)