March 15, 2026
raitanna meekosam: సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 16 నుంచి 10 రోజులపాటు ప్రభుత్వం ‘రైతన్నా.. మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. 25న జరిగే ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనున్నారు.
Read More
_1767968869633.png&w=1920&q=80)
