
April 27, 2026
telangana:తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకు ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు విపరీతంగా పెరిగి నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఆదివారం రోజున అక్కడ గరిష్ట ఉష్ణోగ్రత 45.3 డిగ్రీల సెల్సియస్గా నమోదై కొత్త రికార్డును సృష్టించింది. ఇది సాధారణం కంటే సుమారు 3.5 డిగ్రీలు అధికంగా ఉండటం పరిస్థితి తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది.
Read More
_1772850984721.jpg&w=1920&q=80)






