Home / ycp
ACB Case Filed Against YCP Former Minister Vidadala Rajini: వైసీపీ మాజీ మంత్రి విడుదల రజినీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని 2020 సెప్టెంబర్లో పల్నాడు జిల్లా యడ్లపాడులోని లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్పై విజిలెన్స్ తనిఖీలంటూ దాదాపు రూ.2కోట్లకు పైగా అక్రమంగా వసూలు చేసినట్లు అభియోగంపై విడుదల రజినిపై కేసు నమోదైంది. ఆమెతో పాటు అప్పటి ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, మరికొంతమందిపై ఏసీబీ కేసు నమోదు […]
Sajjala Ramakrishna Reddy : ఈ నెల 12న యువత పోరుతో కూటమి ప్రభుత్వాన్ని నిలదీద్దామని వైసీపీ రాష్ట్ర సమన్వయ కర్త సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ఏపీ వ్యాప్తంగా యవకులు, నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ బకాయిలు విడుదల చేయలేదని విమర్శించారు. దీంతో లక్షలాది […]
Case filed Against YCP MLC Duvvada Srinivas: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై గుంటూరు నగరపాలెం పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ప్రశ్నించకుండా ఉండేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు కూటమి ప్రభుత్వం నగదు చెల్లిస్తుందని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబు నాయుడు నెలకు రూ.50 కోట్లు ఇస్తున్నారని ఇటీవల ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై జనసేన నేత అడపా మాణిక్యాలరావు పోలీస్స్టేషన్లో చేసిన ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదు […]
Police Notice To YCP Ex MP Gorantla Madhav: సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారని, విచారణకు రావాలంటూ అనంతపురం మాజీ ఎంపీ, వైసీసీ నేత గోరంట్ల మాధవ్కు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మూడు నెలల క్రితం సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలతోపాటు మీడియా సమావేశంలో అత్యాచార బాధితురాలి పేరు వెల్లడించారని గతేడాది నవంబర్ 2న వాసిరెడ్డి పద్మ విజయవాడలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా మాధవ్పై […]
YCP Corporators to Join Janasena: ఒంగోలులో వైసీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఒంగోలు కార్పొరేషన్లో 20 మంది వైసీపీ కార్పొరేటర్లతోపాటు ముగ్గురు కో ఆప్షన్ సభ్యులు జనసేనలో చేరటానికి రంగం సిద్ధమైంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వీరంతా శనివారం నాటికి జనసేనాని సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేసి, జనసేనలో చేరిన తర్వాత ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేనకు బలం పెరిగిన సంగతి […]
Kakinada Port Issue: ఆంధ్రప్రదేశ్లో కాకినాడ పోర్టు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఒకవైపు అక్రమంగా రవాణా అయిన రేషన్ బియ్యంపై ఐదు విభాగాల అధికారుల బృందం లోతుగా విచారణ జరుగుతుండగా, ఈ పోర్టు యాజమాన్య హక్కులను అక్రమంగా బదలాయించుకున్న తీరుపై సీఐడీ పోకస్ పెంచింది. బుధవారం పోర్టు నాటి యజమాని వెంకటేశ్వరరావు చేసిన ఫిర్యాదు ఆధారంగా గురువారం రంగంలోకి దిగిన సీఐడీ కీలక నిందితులకు లుక్ ఔట్ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో గత […]
పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైసీపీ వాదనలను సుప్రీమ్ కోర్ట్ తోసిపుచ్చింది .దీనితో సుప్రీంకోర్టులో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది . పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ వైసీపీ వేసిన కేసును సుప్రీం కోర్టు కొట్టేసింది
ఓట్ల లెక్కింపు సందర్భంగా ఓటమి భయంతో వైసీపీ దాడులు చేసే అవకాశం ఉందని నాగబాబు అనుమానం వ్యక్తం చేశారు. కూటమి నేతలు, జనసైనికులు సంయమనం పాటించాలని ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో కూటమి నాయకులూ ,కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఒక వీడియో విడుదల చేసారు .
వైసీపీ డీఎన్ఏ లోనే హింస ఉందని మరోసారి రుజువు అయిందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. రాష్ట్రంలో ఓటర్లు విజ్ఞతతో ఓట్లు వేశారని అన్నారు. 81.86 శాతం పోలింగ్ నమోదు కావడమే దీనికి నిదర్శనమని ఆయన అన్నారు.
:వైసీపీ అవినీతి కోటల్ని బద్దలు కొడతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఏలూరు జిల్లా కైకలూరు వారాహి విజయ భేరి సభలో వైసీపీపై విమర్శలు గుప్పించారు పవన్. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పునరుద్ధరిస్తామని భరోసా ఇచ్చారు. అధికారం చేపట్టిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని.. ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిస్తామని పవన్ చెప్పారు.