Home / ycp
Vidadala Gopinath Arrested by AP police: వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజిని మరిది అరెస్టు అయ్యారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలిలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే గోపీనాథ్ను అరెస్టు చేసి గచ్చిబౌలి పీస్కు తరలించారు పోలీసులు. ఈ సందర్భంగా గచ్చిబౌలి పోలీసులకు ఏపీ పోలీసులు సమాచారం ఇచ్చి ఆంధ్రప్రదేశ్కి తీసుకెళ్లారు. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు తీసుకున్నాడని ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ కేసు నమోదు చేసి తాజాగా […]
MP Mithun Reddy : మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్రెడ్డిని శనివారం సిట్ అధికారులు విచారించారు. 8 గంటలపాటు కొనసాగిన విచారణ ముగిసింది. ఉదయం విజయవాడ సిట్ కార్యాలయానికి చేరుకున్న మిథున్రెడ్డిని దాదాపు 8గంటలపాటు సిట్ అధికారుల బృందం విచారించింది. ఎంపీ స్టేట్మెంట్ను రికార్డు చేసి సంతకాలు తీసుకుంది. వివిధ అంశాలపై అధికారులు ఆరా తీశారు. దీంతో కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. ఆ కేసులో మరోసారి మిథున్రెడ్డిని పిలిచే అవకాశ ఉంది. […]
Police Filed Case On EX MLA Prakash Reddy: వైసీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డిపై కేసు నమోదైంది. జగన్ పర్యటనలో భాగంగా హెలీప్యాడ్ వద్ద తోపులాట చోటుచేసుకుంది. రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి కారణంగా హెలికాప్టర్ వద్ద కార్యకర్తల తోపులాట జరిగిందని, ఈ తోపులాటలో గాయపడిన కానిస్టేబుల్ సత్యసాయి జిల్లా రామగిరి పోలీస్స్టేషన్లో ఆయనపై ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం […]
Ambati Rambabu : మంత్రి నారా లోకేష్ తండ్రి చంద్రబాబు నాయుడిని మించిపోయాడని మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ మీడియా సమావేశం నిర్వహించి లోకేష్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లోకేష్ అవకాశం వచ్చినప్పుడు స్థాయిని మించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కళ్లు నెత్తి మీదకి ఎక్కి వాపును బలం అనుకుని ఒళ్లు బలిసి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. లోకేష్ నీ స్థాయి తెలుసుకుని […]
ACB Case Filed Against YCP Former Minister Vidadala Rajini: వైసీపీ మాజీ మంత్రి విడుదల రజినీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని 2020 సెప్టెంబర్లో పల్నాడు జిల్లా యడ్లపాడులోని లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్పై విజిలెన్స్ తనిఖీలంటూ దాదాపు రూ.2కోట్లకు పైగా అక్రమంగా వసూలు చేసినట్లు అభియోగంపై విడుదల రజినిపై కేసు నమోదైంది. ఆమెతో పాటు అప్పటి ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, మరికొంతమందిపై ఏసీబీ కేసు నమోదు […]
Sajjala Ramakrishna Reddy : ఈ నెల 12న యువత పోరుతో కూటమి ప్రభుత్వాన్ని నిలదీద్దామని వైసీపీ రాష్ట్ర సమన్వయ కర్త సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ఏపీ వ్యాప్తంగా యవకులు, నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ బకాయిలు విడుదల చేయలేదని విమర్శించారు. దీంతో లక్షలాది […]
Case filed Against YCP MLC Duvvada Srinivas: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై గుంటూరు నగరపాలెం పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ప్రశ్నించకుండా ఉండేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు కూటమి ప్రభుత్వం నగదు చెల్లిస్తుందని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబు నాయుడు నెలకు రూ.50 కోట్లు ఇస్తున్నారని ఇటీవల ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై జనసేన నేత అడపా మాణిక్యాలరావు పోలీస్స్టేషన్లో చేసిన ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదు […]
Police Notice To YCP Ex MP Gorantla Madhav: సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారని, విచారణకు రావాలంటూ అనంతపురం మాజీ ఎంపీ, వైసీసీ నేత గోరంట్ల మాధవ్కు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మూడు నెలల క్రితం సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలతోపాటు మీడియా సమావేశంలో అత్యాచార బాధితురాలి పేరు వెల్లడించారని గతేడాది నవంబర్ 2న వాసిరెడ్డి పద్మ విజయవాడలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా మాధవ్పై […]
YCP Corporators to Join Janasena: ఒంగోలులో వైసీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఒంగోలు కార్పొరేషన్లో 20 మంది వైసీపీ కార్పొరేటర్లతోపాటు ముగ్గురు కో ఆప్షన్ సభ్యులు జనసేనలో చేరటానికి రంగం సిద్ధమైంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వీరంతా శనివారం నాటికి జనసేనాని సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేసి, జనసేనలో చేరిన తర్వాత ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేనకు బలం పెరిగిన సంగతి […]
Kakinada Port Issue: ఆంధ్రప్రదేశ్లో కాకినాడ పోర్టు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఒకవైపు అక్రమంగా రవాణా అయిన రేషన్ బియ్యంపై ఐదు విభాగాల అధికారుల బృందం లోతుగా విచారణ జరుగుతుండగా, ఈ పోర్టు యాజమాన్య హక్కులను అక్రమంగా బదలాయించుకున్న తీరుపై సీఐడీ పోకస్ పెంచింది. బుధవారం పోర్టు నాటి యజమాని వెంకటేశ్వరరావు చేసిన ఫిర్యాదు ఆధారంగా గురువారం రంగంలోకి దిగిన సీఐడీ కీలక నిందితులకు లుక్ ఔట్ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో గత […]