Home / ycp
High Tension on YS Jagan Chittoor Tour: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. దీంతో జిల్లాలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో మామిడి రైతులతో వైఎస్ జగన్ మాట్లాడతారని, మామిడి రైతుల ఇబ్బందులను తెలుసుకోవడానికి జగన్ వస్తున్నారని, అక్కడ ఎలాంటి బహిరంగ సభ నిర్వహించేదిలేదని వైసీపీ నేతలు చెప్తున్నారు. కానీ జగన్ పర్యటనపై, వైసీపీ నేతల తీరుపై పోలీసులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం 500 […]
YS Jagan Kadapa Tour: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నేటి నుంచి కడప జిల్లాలో పర్యటించనున్నారు. రెండు రోజులపాటు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రేపు దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు సాయంత్రం 3.30 గంటలకు బెంగళూరు నుంచి బయల్దేరి 5.15 గంటలకు పులివెందులలోని తన నివాసానికి చేరుకుంటారు. రాత్రి పులివెందులలో బస చేస్తారు. […]
Gudivada: మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని ఇవాళ గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ముందస్తు బెయిల్ లో భాగంగా కోర్టు షరతుల మేరకు పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆయన సంతకాలు చేశారు. అయితే మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి కేసులో కొడాలి నానికి గుడివాడ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే కొడాలి నాని ఇవాళ పీఎస్ […]
AP CM Chandrababu: ప్రతినెలా 1వ తేదీన గ్రామాలు కళకళలాడేందుకు పింఛన్లు ప్రధాన కారణమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా మలకపల్లిలో ముఖ్యమంత్రి పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన ప్రజావేదికలో మాట్లాడారు. సూపర్సిక్స్ పథకాల అమలుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వేదికపై చంద్రబాబు డప్పు కొట్టారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జీతాలు, పింఛన్లు సరిగా ఇవ్వలేదని ఆరోపించారు. తాము పేదలను ఆదుకునేందుకు ‘పేదల సేవలో’ […]
High Tension In Podili: ప్రకాశం జిల్లా పొదిలిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు పొదిలి పర్యటనకు వెళ్లారు. అక్కడ పొగాకు రైతులను పరామర్శించి.. వారితో ముఖాముఖి అవాలని నిర్ణయించారు. కానీ పొదిలిలో వైఎస్ జగన్ తెలుగు మహిళల నుంచి నిరసన సెగ ఎదురైంది. గో బ్యాక్ జగన్ గో బ్యాక్ అంటూ ప్లకార్డులు, నల్ల బ్యాడ్జీలు, బెలూన్లతో టీడీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. మరోవైపు బెస్తపాలెం వద్ద […]
Prakasam Tour: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పొదిలిలో పొగాకు రైతులను పరామర్శించనున్నారు. అలాగే పొదిలిలో ఉన్న పొగాకు బోర్డును కూడా సందర్శించనున్నారు. రైతలతో సమావేశమై వారి ససమస్యలు తెలుసుకోనున్నారు. ఈ మేరకు పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ముందుగా తాడేపల్లిలోని తన నివాసం వైఎస్ జగన్ బయల్దేరి.. ఉ. 11 […]
Andhra Pradesh: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాదితో పోల్చితే రాష్ట్ర ఆదాయం ఏకంగా 24.02 శాతం మేర పడిపోయిందని వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు. కాగ్ నివేదికలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. గత ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు అత్యధికంగా 3,354 కోట్లు ఉన్నట్టుగా ప్రభుత్వం ప్రకటన చేసిందని.. కానీ ఇది అబద్ధమని […]
Police Registered Case: మాజీ మంత్రి , వైసీపీ నేత అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరులో నిన్న నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో అంబటి రాంబాబు పోలీసలతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అంబటి రాంబాబు సహా పలువురు వైసీపీ నేతలపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. కాగా నిన్న పట్టాభిపురం సీఐపై ‘నీ అంతు చూస్తాను’ అంటూ పరుష పదజాలంతో అంబటి […]
Botsa Satyanarayana Falls Down on Stage: వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అస్వస్థతతో కుప్పకూలారు. రాష్ట్రవ్యాప్తంగా వెన్నుపోటు దినోత్సవం పేరుతో పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో నిరసన ర్యాలీలో పాల్గొన్న ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో హుటాహుటిన ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైసీపీ నేతలతో కలిసి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ నిరసన చేస్తుండగా అధిక ఉష్ణోగ్రతలు ఉండటంతో అస్వస్థతకు గురైన ఎమ్మెల్సీ మట్లాడుతుండగానే […]
YS Jagan visits the affected families : రెడ్బుక్ రాజ్యాంగంతో ఏపీ అదుపు తప్పిందని, పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. మంగళవారం తెనాలిలో పర్యటించారు. పోలీసుల చేతిలో హింసకు గురైన యువకుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగంతో చంద్రబాబు పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రశ్నించే గొంతులను అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రులు, వైసీపీ […]