Home / war
13 Ukrainian’s Killed in attack by Russia: రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఎంతకీ ఆగడం లేదు. రష్యా జరుపుతున్న దాడులతో ఉక్రెయిన్ అతలాకులమవుతోంది. తాజాగా ఉక్రెయిన్ లోని పలు నగరాలపై 367 డ్రోన్లు, మిస్సైళ్లతో రష్యా దాడులు చేసింది. శనివారం అర్ధరాత్రి నుంచి కీవ్, ఖార్కివ్, మైకోలైవ్, టెర్నోపిల్ సహా పలు నగరాలపై రష్యా బలగాలు దాడులు చేశాయి. దాడుల్లో ముగ్గురు చిన్నారులు సహా 13 మంది చనిపోయారు. పెద్ద సంఖ్యలో పౌరులు […]
Gaza: ఇజ్రాయెల్- హమాస్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. దాడులపై శాంతి చర్చలు జరిగినా అవి విఫలమైనట్టే కనిపిస్తోంది. అందుకు సంబంధించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇటీవల కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపునకు హమాస్ అంగీకరించలేదని.. అందుకే దాడులు చేస్తున్నట్టు ప్రకటించారు. దాడులను ఆపేందుకు అమెరికా చేసిన మధ్యవర్తిత్వం ఫలించలేదు. ఈ నేపథ్యంలోనే గాజా స్ట్రిప్ పై ఇజ్రాయెల్ కొనసాగుతున్నాయి. తాజాగా శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ఇజ్రాయెల్ […]
Gaza: గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వరుసగా మూడో రోజు దాడులకు పాల్పడింది. కాగా గురువారం రాత్రి జరిపిన దాడుల్లో పెద్ద సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు. ముఖ్యంగా డీర్ అల్ బాలా, ఖాన్ యూనిస్ నగరాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. దాడుల్లో 64 మంది ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడించారు. వీరిలో 48 మంది మృతదేహాలను ఇండోనేషియా ఆస్పత్రికి తరలించామని, మిగిలిన 16 మృతదేహాలను నాజర్ ఆస్పత్రికి […]
Israel attack on Gaza: ఇజ్రాయెల్- హమాస్ మధ్య కొంతకాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ వాసులను చంపినందుకు ప్రతీకారంగా హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ దాడులు జరుపుతూనే ఉంది. కాగా దాడుల్లో చాలమంది ఉగ్రవాదులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నిన్న రాత్రి కూడా గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 48 మంది చనిపోయినట్టు సమాచారం. అందులో 22 మంది చిన్నారులు ఉన్నట్టు జబాలియాలోని ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా ఇజ్రాయెల్- హమాస్ దాడులపై అమెరికా జోక్యం చేసింది. ఇరు […]
Indian Solder Killed in Jammu Kashmir: భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఇరుదేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. పహల్గామ్ దాడి అనంతరం ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు నిర్వహించింది. అందుకు ప్రతీకారంగా భారత్ పైకి పాకిస్తాన్ దాడులకు పాల్పడింది. జమ్మూ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, మిస్సైళ్లను ప్రయోగించింది. వీటిని భారత ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టింది. మరోవైపు […]
India Pakistan Ceasefire: భారత్- పాక్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. కాగా పహల్గామ్ దాడి అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ తో పాక్ పై సైనిక దాడులు చేసింది. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను హతం చేసింది. ఈ నేపథ్యంలోనే భారత్ పైకి పాక్ దాడులకు దిగింది. మిస్సైళ్లు, డ్రోన్లు ప్రయోగించింది. అలాగే సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడింది. పాక్ దాడులను భారత ఆర్మీ ద్విగిజయంగా తిప్పికొట్టింది. అలాగే పాకిస్తాన్ […]
VC Sajjanar appreciates to Journalists amid India – Pakistan War Coverage: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్- పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమాయకపు పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులపై భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి 100 మందికి పైగా ముష్కరులను హతం చేసింది. అయితే భారత్ జరిపిన దాడులపై పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడింది. వీటిని […]
Jaishankar Comments on Ceasefire: ప్రస్తుతం భారత్- పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణపైన మాత్రమే చర్చలు జరిగాయని విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ తో కాల్పుల విరమణకు మాత్రమే ఒప్పుకున్నామని.. ఉగ్రవాదంపై పోరులో తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. ఉగ్రవాదం భారత్ ఎప్పటికీ రాజీ లేని పోరాటం చేస్తుందని అన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ దానిని అంతం చేస్తుందని పేర్కొన్నారు. అయితే పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం […]
India Pakistan War Shu Down Confirms by External Affairs secretary Vikram Misri: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. జైషే మహ్మద్ కు చెందిన ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను కాల్చి చంపారు. దాడికి ప్రతీకార చర్యగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు నిర్వహించింది. దాడుల్లో 100 మందికిపైగా ముష్కరులు హతమయ్యారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ […]
Trump Posted in X that India Pakistan Agreed for Ceasefire: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ సైనిక చర్యలకు దిగింది. భారత్ దాడులపై పాకిస్తాన్ భారత్ పైకి డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులకు దిగింది. భారత్ లోని సరిహద్దు రాష్ట్రాలే లక్ష్యంగా పాకిస్తాన్ జరిపిన దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. మరోవైపు భారత్ లోని ఉగ్రవాద, సైనిక స్థావరాలే లక్ష్యంగా భారత దళాలు […]