Home / Virat Kohli
Ind vs SL: గువాహతి వేదికగా.. శ్రీలంకతో జరగుతున్న మెదటి మ్యాచ్ లో కోహ్లి సూపర్ సెంచరీ సాధించాడు. ఇక భారత్ కు (Ind vs SL) ఓపెనర్లు శుభారంభం అందించారు. ఈ మ్యాచ్ లో భారత్ భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, (Rohit sharma) శుభ్ మన్ గిల్ (Shubman gill) ఇద్దరు రాణించారు. శుభ్ మన్ గిల్ వికెట్ పడినా కాసేపటికే.. రోహిత్ శర్మ కూడా ఔటయ్యాడు. ఇక వన్ డౌన్ […]
శ్రీలంకపై టీ20 సిరిస్ విజయంతో కొత్త ఏడాదిని ఘనంగా ప్రారంభించిన టీమిండియా వన్డే సిరీస్ కోసం సన్నాయద్ధమవుతోంది. జనవరి 10 నుంచి శ్రీలంకతోనే వన్డే సిరిస్ ఆడనుంది. కాగా, టీ20 సిరిస్ కు విశ్రాంతి తీసుకున్న సీనియర్లు.. వన్డేల్లో రీఎంట్రీ ఇవ్వనున్నారు.
కోహ్లి తన భార్య అనుష్క శర్మతో కలిసి ఫోటో పర్ఫెక్ట్ మూమెంట్ను నెట్టింట అభిమానులతో పంచుకున్నాడు. మరియు "2022 చివరి సూర్యోదయం" అనే పోస్ట్కు క్యాప్షన్ కూడా ఇచ్చాడు.
India vs Bangladesh : బంగ్లాదేశ్ తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా బ్యాట్స్ మెన్లు రికార్డుల మోత మోగిస్తున్నారు. బంగ్లా బౌలర్లకు ఛాన్స్ ఇవ్వకుండా బంతిని బౌండరీల వైపు పరుగులు పెట్టిస్తున్నారు. ముఖ్యంగా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో చెలరేగి దుమ్ము దులిపేశాడు. గాయం కారణంగా ఈ మ్యాచ్ కి కెప్టెన్ రోహిత్ శర్మ
టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ కింగ్ కోహ్లీ సతీసమేతంగా వెకేషన్ కోసం ఉత్తరాఖండ్ వెళ్లారు. సతీమణి అనుష్కశర్మ, కుమార్తె వామికతో కలిసి అందమైన ప్రదేశాలలో విహరిస్తూ అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. అక్కడ ఫ్యాన్స్తో ఫొటోలు దిగుతూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.
పరుగులు మెషీన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో 4000 పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా కింగ్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
ఆస్ట్రేలియాలో జరుగుతున్న T20 ప్రపంచకప్లో విరాట్ కోహ్లి ఆకట్టుకున్నప్పటికీ ఐసీసీ పురుషులT20 ర్యాంకింగ్స్లో టాప్ 10 నుండి నిష్క్రమించాడు.
దేశం వ్యాప్తంగా టీం ఇండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ బర్త్ డే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోని కోహ్లీ ఫ్యాన్స్ తమ అభిమానం దేశానికి ఎలుగెత్తి చాటేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
అన్ని ఫార్మాట్లలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 2021 నుంచి 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డుతో సత్కరించడం మొదలుపెట్టింది. కాగా ఈ ఏడాది అక్టోబర్ నెల గానూ పురుషుల, మహిళల విభాగాల్లో నామినీల వివరాలను తాజాగా ఐసీసీ ప్రకటించింది. మరి టీమిండియా నుంచి ఈ గుర్తింపును ఏ ఆటగాడు పొందుతున్నాడో ఓ సారి చూసేద్దాం.
భారత బ్యాటింగ్ సూపర్స్టార్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న సంగతి తెలిసిందే. అయితే చిరకాల ప్రత్యర్థి, దాయాదీ దేశం అయిన పాకిస్థాన్లోనూ విరాట్కు వీరాభిమానులున్నారండోయ్. పాక్లోని బలోచిస్థాన్ ప్రావిన్స్కు చెందిన ఓ వ్యక్తి. కోహ్లీపై తనకున్న అభిమానాన్ని ఘనంగా చాటుకున్నాడు.