Home / UAE
UAE, Japan in support of India: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్, భారత్ మీదకు ఎగదోస్తున్న తీరును ప్రపంచ దేశాల దృష్టికి తీసుకువెళ్లేందుకు అఖిలపక్ష బృందాలను కేంద్ర ప్రభుత్వం విదేశాలకు పంపించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), జపాన్కు బృందాలు వెళ్లాయి. పాకిస్థాన్ దుశ్చర్యలు, భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్పై ఆయా దేశాల నాయకులకు వివరించే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత్కు పూర్తి మద్దతు లభిస్తున్నట్లు అక్కడ ఉన్న […]
Pakistan: పాకిస్తాన్ పరిస్థితి చూస్తుంటే యథా రాజా.. తథా ప్రజా అన్నట్టుగా కనిపిస్తోంది. దేశాన్ని నడిపించుకునేందుకు డబ్బులు లేక ప్రపంచ దేశాల ముందు ఆ దేశ నేతలు అడుక్కుంటుంటే.. తామేం తక్కువ తినలేదన్నట్టు ప్రజలు కూడా పలు దేశాల్లో అడుక్కుంటున్నారు. పాకిస్తాన్ మిత్రదేశాల్లో ఎక్కడికెళ్లినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఆయా దేశాలు పాకిస్తాన్ బిచ్చగాళ్లను తట్టుకోలేక వారిని తిరిగి స్వదేశానికి పంపిస్తున్నాయి. చివరికి ఆ దేశం పరిస్థితి బిచ్చగాళ్లను ఎగుమతి చేసే దేశంలాగా తయారైంది. […]
World Countries: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారస్థాయికి చేరాయి. దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని భారత్ నిర్ధారణకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులను రూపుమాపేందుకు ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ సైనిక చర్యకు దిగింది. ఉగ్రవాదులు, వారి స్థావరాలే లక్ష్యంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో దాడులు చేసింది. ఘటనలో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన దాదాపు 80 ముష్కరులు హతమైనట్టు సమాచారం. […]
2 Kerala Men Executed In UAE For Separate Murders: యూఏఈలో మరో ఇద్దరు భారతీయులకు మరణ శిక్ష పడింది. ఓ హత్య కేసులో ఇద్దరు కేరళవాసుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హత్య కేసులో వారి ప్రమేయం ఉందని, అందుకే వారిపై మరణ శిక్ష పడిందనే విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా, వేరువేరు హత్య కేసుల్లో దోషులుగా నిర్ధారించగా.. మహ్మద్ రినాష్, మురళీధరన్గా గుర్తించారు. కన్నూర్ […]