Home / Turkey
CAIT: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు పెరిగాయి. దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపింది. అయితే భారత్ జరిపిన దాడులను ప్రపంచ మొత్తం సమర్థిస్తే టర్కీ, అజర్ బైజాన్ దేశాలు మాత్రం పాకిస్తాన్ కు వంత పాడాయి. భారత దాడుల్లో పాకిస్తాన్ లోని అమాయక ప్రజలు చనిపోయారని.. వారికి సంతాపం తెలుపుతున్నట్టు ఇరుదేశాలు ప్రకటించాయి. పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైళ్లతో భారత్ […]
Turkey Earthquake Today: టర్కీలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.1గా తీవ్రత నమోదైంది. కోన్యాలో ఇవాళ భూమికంపించినట్టు అధికారులు తెలిపారు. కాగా భూకంపంలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం అందలేదు. భూకంపం ధాటికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పలువురు గాయపడినట్టు సమాచారం. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పర్యటిస్తున్న దేశ రాజధాని అంకారాలో కూడా భూకంపం సంభవించింది. ఫిబ్రవరి 2023లో టర్కీ […]
Turkey, China X accounts Blocked: గత కొద్దిరోజులుగా భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. పహల్గామ్ లో పాక్ ప్రేరేపిత జైషే మహ్మద్ ఉగ్రవాదులు 26 మంది పర్యాటలకులను పొట్టనబెట్టుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని పలు దేశాలు అభిప్రాయపడ్డాయి. అందులో భాగంగానే ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. వాటిని […]
World Countries: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారస్థాయికి చేరాయి. దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని భారత్ నిర్ధారణకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులను రూపుమాపేందుకు ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ సైనిక చర్యకు దిగింది. ఉగ్రవాదులు, వారి స్థావరాలే లక్ష్యంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో దాడులు చేసింది. ఘటనలో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన దాదాపు 80 ముష్కరులు హతమైనట్టు సమాచారం. […]
Earthquake in Turkey : టర్కీలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.2గా నమోదైంది. టర్కీ ప్రధాన నగరం ఇస్తాంబుల్లో తీవ్ర ప్రకంపనలు వచ్చాయని ఆ దేశ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ తెలిపింది. ఇస్తాంబుల్కు నైరుతి దిశలో 40 కిలోమీటర్ల దూరంలో 10 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ప్రస్తుతం ఆస్తి, ప్రాణనష్టం వివరాలు తెలియరాలేదని అక్కడి అధికారులు తెలిపారు. ఘటనకు సంబంధించి […]