Home / TTD
Devotees Rush in Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్కూళ్లు ప్రారంభమైనా, పెళ్లిళ్ల ముహూర్తాలు లేకపోయినా ఇంకా భక్తులు తిరుమలకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అయితే నిన్న, ఇవాళ వరుస సెలవులు రావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. వెలుపల నారాయణగిరి వనం, సేవాసదన్ వరకు భక్తులు క్యూలైన్లలో వేచిఉన్నారు. దీంతో సర్వదర్శనం చేసుకునే భక్తులకు 24 గంటల […]
Devotees Rush: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు మగిసి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభించినా.. భక్తులు ఇంకా పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తూనే ఉన్నారు. దీంతో భక్తులతో తిరుమల కొండ రద్దీగా మారింది. ఎక్కడ చూసినా భక్తుల జన సందోహం కనిపిస్తోంది. ఇక స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్టుమెంట్లు నిండిపోయి వెలుపల నారాయణగిరి షెడ్ వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. దీంతో సర్వదర్శనం భక్తులకు స్వామివారి […]
Jyestabhishekam: తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి నిర్వహిస్తున్న సాలకట్ల జ్యేష్టాభిషేక మహోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ప్రతి ఏటా జ్యేష్ట నక్షత్రం రోజున ఉత్సవాలు ముగిసేలా తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజులపాటు జ్యేష్టాభిషేకాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామివారికి ఉన్న బంగారు కవచాలను తొలగించి పాలు, పెరుగు, తేనె, పంచదార, కొబ్బరినీళ్లు, పసుపు, చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహిస్తారు. నైవేద్య తాంబూలాలు సమర్పింస్తారు. అలాగే ఉత్సవాల్లో మొదటిరోజు వజ్ర కవచం […]
Devotees: కలియుగ వైకుంఠం తిరుమలలో ప్రతిరోజు ఉత్సవమే. నిత్యం ఏదో ఒక వేడుక జరుగుతోంది. నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు జరుగుతుంటాయి. కాగా నేటి నుంచి శ్రీవారికి సాలకట్ల జ్యేష్టాభిషేకం నిర్వహిస్తున్నారు. నేటి నుంచి జూన్ 11 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. ప్రతి సంవత్సరం జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రం ముగిసేలా మూడు రోజులపాటు తిరుమల శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహిస్తారు. సంపంగి ప్రాకారంలోని కల్యాణ మండపంలో నిర్వహించే ఈ వేడుకను అభిద్యేయక అభిషేకం అంటారు. అభిషేకాలతో ప్రాచీన […]
Devotees: వేసవి సెలవులు ముగియనుండటం, శుభకార్యాలు, పెళ్లిళ్లు జరుగుతుండటంతో తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో శ్రీవారి భక్తులతో తిరుమల కొండ కిక్కిరిసిపోయింది. ఇవాళ ఉదయం సమయానికి స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. వెలుపల శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. దీంతో స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం వరకు పడుతోంది. దీంతో క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు […]
Devotees Rush: గోవింద నామస్మరణతో తిరుమల గిరులు మారుమోగిపోతున్నాయి. వేసవి సెలవులు పూర్తికావొస్తున్న నేపథ్యంలో, వరుస సెలవులు రావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు పోటెత్తారు. దీంతో భక్తులతో తిరుమల గిరులు కిక్కిరిశాయి. మరోవైపు అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో కూడా కాలినడకన భక్తులు పెద్దఎత్తున్న కొండకు చేరుకుంటున్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి వచ్చే భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్టుమెంట్లు అన్ని నిండిపోయి వెలుపల శిలాతోరణం వరకు 2 కి.మీ. మేర […]
TTD Decided To Issue Divya Darshanam tokens At Alipiri: తిరుమల శ్రీవారి భక్తులకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. కాలినడకన తిరుమల కొండకు వెళ్లే భక్తులకు అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్ లో దివ్యదర్శనం టోకెన్లు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రేపు సాయంత్రం 5 గంటల నుంచి భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్యదర్శనం టోకెన్లు జారీ చేసే ప్రక్రియను ప్రారంభిస్తారు. 4 కౌంటర్ల ద్వారా ఈ టోకెన్లను అందిస్తారు. అయితే గత […]
SIT Issued Notice On Tirumala Laddu Case: తిరుమల లడ్డూ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీటీడీ మాజీ ఛైర్మన్ పీఏ అప్పన్నకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే అప్పన్నను తిరుపతి సిట్ కార్యాలయంలో సిట్ అధికారులు మూడు రోజులుగా ప్రశ్నిస్తున్నారు. తిరుమల లడ్డూ కల్తీ వెనుక ఎవరున్నారు. అసలు ఎక్కడ జరిగింది. ఎవరి పాత్ర ఉంది అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురిని సిట్ అధికారులు […]
Piligrims: శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులతో తిరుమల కొండ కిక్కిరిసిపోతోంది. ఓ వైపు వేసవి ముగిసే సమయం దగ్గర పడుతుండడం, రైతులు, ప్రజలు వ్యవసాయ పనులు మొదలు పెట్టేందుకు సిద్ధమవుతుండటం, పెళ్లిళ్లు, శుభకార్యాలు జరుగుతున్నందున స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలివస్తున్నారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. కాగా నెలరోజులుగా శ్రీవారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తిరుమలకు వస్తున్నారు. దీంతో స్వామివారి దర్శనానికి ఎక్కువ సమయం పడుతోంది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి […]
Actor Sonu Sood visits Tirumala Sri Venkateswara Swamy Temple: ప్రముఖ యాక్టర్ సోనూ సూద్ తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడిని దర్శించుకున్నాడు. ఇవాళ తెల్లవారుజామున కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారి దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ మేరకు వేదపండితులు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియాతో సోనూ సూద్ మాట్లాడారు. తిరుమలకు తొలిసారి 25 ఏళ్ల క్రితం […]