Home / TTD
TTD : తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సుతో తిరుమల శ్రీవారి దర్శనాలు కల్పించడంపై టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో వెంకన్న దర్శనం ఈ నెల 24 నుంచి అమలు చేయనున్నట్లు సోమవారం ప్రకటించింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది. వీఐపీ బ్రేక్ దర్శనాలు సోమవారం, మంగళవారం, రూ.300 దర్శనం టికెట్లకు సంబంధించి సిఫార్సు లేఖలను బుధ, గురు వారాల్లో మాత్రమే స్వీకరించనున్నట్లు పేర్కొంది. ఒక్కో […]
MP Raghunandan Rao : తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వెళ్లి మొక్కులు చెల్లించుకుంటారు. దేశ విదేశాల నుంచి స్వామివారి దర్శనాకి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తారు. తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్దఎత్తున శ్రీవారి దర్శనానికి వెళ్తుంటారు. కానీ తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ అనుమతించకపోవడం ఇప్పుడు పెద్ద రచ్చగా మారింది. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినా.. టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకున్నా అమల్లోకి రాకపోవడంపై మెదక్ […]
Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్న్యూస్ చెప్పింది. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో గురువారం నుంచి భక్తులకు అదనంగా వడ ప్రసాదాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రారంభించారు. ముందుగా వడలను స్వామి, అమ్మవార్ల చిత్రపటాల వద్ద ఉంచి చైర్మన్, అధికారులు పూజలు నిర్వహించారు. అనంతరం బీఆర్ నాయుడు భక్తులకు స్వయంగా వడ్డించారు. వడలు రుచిగా ఉన్నాయంటూ భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. తాను టీడీపీ […]
TTD Calendars and Diaries: తిరుమల తిరుపతి దేవస్థానం 2025 సంవత్సరపు శ్రీవారి కేలండర్లు, డైరీలు రెడీ చేసింది. ఈ 12 పేజీలు, 6 పేజీలు, టేబుల్, టాప్, క్యాలెండర్లు, డైరీలు, చిన్న డైరీలను తిరుమల, తిరుపతి, తిరుచానూరులోని టీటీడీ పబ్లికేషన్ స్టాల్స్తో పాటు.. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, ఢిల్లీ, ముంబయి, వేలూరు, ఇతర ప్రధాన నగరాల్లోని కళ్యాణ మండపాల్లో భక్తులకు అందుబాటులో ఉంచినట్లు ప్రకటించింది. టీటీడీ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో బుకింగ్ […]
TTD to erect model temple of Lord Venkateswara at Maha Kumbh Mela: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జనవరి 13నుంచి ఫిబ్రవరి 26వరకు జరగనున్న మహాకుంభ మేళాలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటుకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంగళవారం టీటీడీ జేఈవో గౌతమి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఉత్తరాది భక్తులు స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 45రోజులపాటు సాగే మహాకుంభ మేళాకు 2.5 […]
TTD Tirumala will release Srivari Arjitha Seva Tickets tomorrow: శ్రీవారి భక్తులకు శుభవార్త. మార్చి నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు టీటీడీ ప్రకటన జారీ చేసింది. మార్చి నెలలో జరిగే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల కోటా టికెట్లను డిసెంబరు 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ సేవా టికెట్ల కోసం డిసెంబరు 18 నుండి 20వ తేదీ ఉదయం […]
Keerthy Suresh Visits Tirumala: హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలను మరింత బలం చేకూరుస్తూ బాయ్ఫ్రెండ్ పరిచయం చేసింది కీర్తి. ఇప్పుడు తాజాగా తన పెళ్లిపై స్వయంగా ప్రకటన ఇచ్చింది. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతున్న నేపథ్యంలో శుక్రవారం (నవంబర్ 20) ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. కుటుంబంతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొంది. దర్శనం అనంతరం ఆమె రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వదించి స్వామి […]
Tiruchanoor Padmavathi Brahmotsavam: ఈ నెల 28 నుంచి తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 6 వరకు నిర్వహించే ఉత్సవాలను టీటీడీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీటీడీ ఈవో శ్యామలారావు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ మేరకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుచానూరు పసుపు మండలం నుంచి పుష్కరిణి, ఆలయ వీధుల్లో జరుగుతున్న ఏర్పాట్లను ఈవో […]
Srivani Trust Cancellation: టీటీడీ పాలక మండలి సోమవారం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు అధ్యక్షతన సోమవారం జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో భక్తులకు వేగంగా దర్శనం కల్పించటం మొదలు టీటీడీ ఉద్యోగుల వరకు పలు కీలక నిర్ణయాలను ప్రకటించింది. శ్రీవాణి ట్రస్ట్ రద్దు గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన శ్రీవాణి ట్రస్ట్ను రద్దుచేస్తున్నట్లుగా టీటీడీ పాలకమండలి సమావేశం అనంతరం టీటీడీ ఛైర్మన్ బి. ఆర్. నాయుడు ప్రకటించారు. అదే సమయంలో […]
Bollineni Rajagopal Naidu: తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ధర్మకత్తల మండలి ఛైర్మన్గా బొల్లినేని రాజగోపాల్ నాయుడు బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ ఈవో శ్యామలరావు ఆయనతో ప్రమాణం చేయించారు. టీటీడీ సంప్రదాయాల ప్రకారం.. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ముందుగా వరాహ స్వామి వారిని దర్శించుకుని అక్కడి నుంచి శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లారు. ఈ సందర్బంగా ఆయనతో పాటు బోర్డు సభ్యులైన జ్యోతుల నెహ్రూ, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కోటేశ్వరరావు, పనబాక లక్ష్మి, […]