Home / TS news
ఇబ్రహీంపట్నం సీహెచ్సీలో కుటుంబనియంత్రణ ఆపరేషన్ చికిత్సలు వికటించి రెండు రోజుల్లో నలుగురు తల్లులు మృత్యువాత పడ్డారు.ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మృతుల కుటుంబసభ్యులు, బంధువులు స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో బైఠాయించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు బీహార్ పర్యటనకు వెళ్లనున్నారు. గతంలో ప్రకటించిన మేరకు, గాల్వాన్ ఘర్షణల్లో అమరులైన బీహార్ కు చెందిన భారత సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయనున్నారు కేసీఆర్.
డు పాతబస్తీలో శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు, అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా హైదరాబాద్ పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఓ వర్గం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టు నేపథ్యంలో ఎలాంటి అలర్లు సంభవించకుండా పాతబస్తీలో పోలీసులు భారీగా మోహరించారు.