Home / TGSRTC
Bus Pass Prices: తెలంగాణ ఆర్టీసీ మరోసారి బస్ పాస్ రేట్లను పెంచింది. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని ఆర్టీసీ ప్రకటించింది. జనరల్ బస్ పాస్ ధరలతో పాటు, స్టూడెంట్ బస్ పాస్ ఛార్జీలను కూడా ఆర్టీసీ పెంచింది. దాదాపు 20 శాతానికిపైగా ఛార్జీలను పెంచేసింది. కాగా ఇప్పటివరకు రూ. 1150గా ఉన్న సిటీ ఆర్డీనరి పాస్ ధర తాజాగా రూ. 1400కి చేరింది. ఇక రూ. 1300 గా ఉన్న మెట్రో […]
TGSRTC ITI Colleges: ఐటీఐ కోర్స్ చేయాలనుకునే విద్యార్థులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్, వరంగల్ లోని ఆర్టీసీ ఐటీఐ కాలేజీల్లో వివిధ ట్రేడ్ లలో ప్రవేశాలకు ఆసక్తిగల విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మోటార్ మెకానిక్ వెహికల్, మెకానిక్ డీజిల్, వెల్డర్, పెయింటర్ ట్రేడ్ లలో ప్రవేశాలు జరగుతున్నాయని, ఈ కోర్సుల్లో ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఆయా ట్రేడ్స్ లో అడ్మిషన్ పొందిన విద్యార్థులు కోరుకున్న టీజీఎస్ఆర్టీసీ బస్ డిపోల్లో […]
277 Electric Buses to Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచేందుకు జీహెచ్ఎంసీ రెడీ అవుతోంది. అందులో భాగంగానే ఈ ఏడాది డిసెంబర్ నాటికి 277 ఎలక్ట్రిక్ బస్సలు రోడ్డుపైకి రానున్నాయని అధికారులు వెల్లడించారు. కాగా గ్రేటర్ పరిధిలో మొత్తం 2800 బస్సులు తిరుగుతున్నాయి. వీటిలో 265 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. అయితే కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా మొత్తం ఎలక్ట్రిక్ బస్సులను నడిపేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది. అందులో భాగంగానే […]
TGSRTC got Rs 8 Crore Profits in Saraswati Puskaralu: గత 12 రోజులుగా భూపాలపల్లి జిల్లా కాళ్వేశ్వరం వద్ద జరుగుతున్న సరస్వతి పుష్కరాలు నిన్నటితో ముగిశాయి. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు కాళ్వేశ్వరానికి తరలివచ్చారు. పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి కాళ్వేశ్వర ముక్తేశ్వరస్వామి దర్శించుకుని పరవశించారు. పుష్కరాలకు నిన్నటితో ఆఖరిరోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మొత్తంగా గత 12 రోజుల్లో 30 లక్షలకు పైగా భక్తులు సరస్వతి పుష్కరాల్లో పుణ్యస్నానాలు […]
CM Revanth Reddy : మహిళలే దేశానికి ఆదర్శమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్లో వీహబ్ వుమెన్ యాక్సిలరేషన్ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. అక్కడే ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. మహిళా శక్తిని ప్రపంచానికి ఇందిరాగాంధీ చూపించారని తెలిపారు. తెలంగాణ రాష్ర్టం ఒక ట్రిలియన్ డాలర్ల ఎకానమీ చేరుకోవాలంటే కోటిమంది మహిళలు కోటీశ్వరులు […]
TGSRTC Runs Special Buses: ప్రసిద్ధ శైవక్షేత్రం కాళేశ్వరంలో రేపటి నుంచి మే 26 వరకు సరస్వతి నది పుష్కరాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే పుష్కరాల్లో పుణ్యస్నానాలు చేసేందుకుగాను తెలంగాణ నుంచే కాక ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, కర్నాటక, ఒడిశా, తమిళనాడు నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నట్టు సమాచారం. అలాగే కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు కలవడంతోపాటు.. సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని భక్తుల నమ్మకం. దేవగురువు బృహస్పతి మిథునరాశిలో ప్రవేశంతో సరస్వతి […]
VC Sajjanar appreciates to Journalists amid India – Pakistan War Coverage: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్- పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమాయకపు పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులపై భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి 100 మందికి పైగా ముష్కరులను హతం చేసింది. అయితే భారత్ జరిపిన దాడులపై పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడింది. వీటిని […]
TGSRTC : శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీనిచ్చింది. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పథకాలను అమలు చేస్తోంది. దీనిలో భాగంగా మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పిస్తోంది. బస్సుల్లో కండక్టర్లు వివిధ కండీషన్లు పెడుతున్నారు. దీంతో కండక్టర్లు మహిళలకు గొడవలు జరుగుతున్నాయి. సీట్ల కోసం మహిళలు కొట్టుకుంటున్నారు. దీంతో మహాలక్ష్మి పథకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణకు చెందిన మహిళలు ఆధార్ కార్డు […]
TGSRTC : తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె వాయిదాకు బ్రేక్ పడింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్తో జేఏసీ నేతలు చర్యలు జరిపారు. ఈ సందర్భంగా చర్చలు సఫలం కావడంతో సమ్మె వాయిదా పడింది. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై ముగ్గురు ఐఏఎస్ అధికారులతో సర్కారు కమిటీని ఏర్పాటు చేసింది. నవీన్ మిట్టల్, లోకేశ్ కుమార్, కృష్ణభాస్కర్తో కూడిన కమిటీని నియమించింది. ఈ కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చించి సమస్యలకు పరిష్కారాలు సూచించనుంది. […]
Minister Ponnam Prabhakar Key Decision About RTC Employees: కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. మే 5, మే 6వ తేదీల్లో కార్మికులు ఎప్పుడు వచ్చినా చర్చిస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీ సంస్థ కార్మికుల సంక్షేమంతో పాటు ప్రయాణికుల సౌకర్యం కోసం పనిచేయాలన్నారు. గత పదేళ్లుగా ఆర్టీసీ నిర్వర్యమైందని విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ గాడిలో […]