Home / terror attack
Hyderabad: కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారంతో.. హైదరాబాద్ లో తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పందగా ఉన్న మొత్తం 16 మందిని అదుపులోకి తీసుకున్నారు.
Terror Attack: పాకిస్థాన్ లో జరిగిన అత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. నిన్న జరిగిన ఈ ఘటనలో 50 మంది ప్రాణాలు కోల్పోగా.. ఆ సంఖ్య భారీగా పెరిగింది. ఈ దాడిలో మరణించిన వారి సంఖ్య.. ప్రస్తుతం 93 కు చేరింది.
Pakistan Blast: పాకిస్థాన్ లో వరుస పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. పెషావర్ లోని ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 28 మంది మృతి చెందారు. మరో 150 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.
Jerusalem: ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ప్రార్థన స్థలాలు.. మందిరాలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు. జెరూసలేంలోని ప్రార్థనా మందిరంలో శుక్రవారం రాత్రి ఉగ్రదాడి జరిగింది. ఇందులో కనీసం 8 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఈ ఉగ్రదాడిపై ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది.
ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామమందిరంపై భారీ దాడికి ఉగ్రవాదులు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమచారం రావడంతో