Home / terror attack
Terror Attack Two Israeli Embassy staff shot dead in Washington DC: అమెరికాలో ఉగ్రచర్య కలకలం రేపింది. వాషింగ్టన్లో ఇజ్రాయెల్ ఎంబసీ ఉద్యోగులపై ఉగ్రదాడి జరిగింది. ఉగ్రవాదులు కాల్పులు జరిపి ఇద్దరిని కాల్చి చంపారు. ఈ ఘటన కేపిటల్ జ్యూవిష్ మ్యూజియం బయట చోటుచేసుకుంది. కాగా, ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు ఇజ్రాయేలీయులు మృతి చెందారు. మృతుల్లో మహిళ కూడా ఉంది. కాల్పుల అనంతరం ‘ఫ్రీ పాలస్తీనా’ అంటూ నినాదాలు చేశారు. వాషింగ్టన్లోని కేపిటల్ […]
Indian Army announce Operation Keller: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాదుల ఏరిపారేస్తోంది. చివరి ఉగ్రవాది అంతమయ్యేవరు ఈ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంటుందని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా భారత ఆర్మీ కొత్త యుద్ధాన్ని ప్రారంభించింది. ‘ఆపరేషన్ కెల్లర్’ పేరుతో ఉగ్రవాదులకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారంతో ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టింది. ఈ ఆపరేషన్ లో భాగంగా షోపియన్లో దాడులు జరిపింది. ఈ దాడిలో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు […]
Pak journalist twitter accounts banned in India: కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ట్విట్టర్ ఖాతాలు బంద్ చేసింది. ఈ మేరకు భారత్లో పాక్ జర్నలిస్టుల ట్విట్టర్ ఖాతాలు నిలిపివేసింది. కేంద్రం ఆదేశాలతో ట్విట్టర్ ఖాతాలు నిలిచిపోయాయి. ఐఎస్ఐ, పాకిస్థాన్ ప్రభుత్వంతో కలిసి భారత్పై తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భారత్ మీడియా తరఫున పనిచేస్తున్న పాకిస్థాన్ దేశానికి చెందిన ఎక్స్ ఖాతాలు రద్దు చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత […]
Pakistan Army Fires Again Along LOC: భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో హైటెన్షన్ నెలకొంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత రెండు రోజులుగా నియంత్రణ రేఖ వెంట కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇందులో భాగంగానే పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించి కవ్వింపు చర్యలకు పాల్పడింది. గత అర్ధరాత్రి టుట్మారి గలి, రాంపూర్ సెక్టార్లకు ఎదురుగా ఉన్న ప్రాంతాల్లో నియంత్రణ రేఖ వెంట పాకిస్థాన్ దళాలు కాల్పులు […]
Terror Attack in Jammu and Kashmir: జమ్మూకశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి ఘటన మరువముందే టెర్రరిస్టులు మరో రెచ్చిపోయారు. ఈ మేరకు ఉగ్రదాడికి పాల్పడ్డారు. జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో ఓ సామాజిక యాక్టివిస్ట్ ఇంటిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన గాయపడ్డారు. వివరాల ప్రకారం.. కుప్వారా ప్రాంతంలో సోషల్ యాక్టివిస్ట్గా 45 ఏళ్ల రసూల్ మాగ్రే నివసిస్తున్నాడు. అయితే ఒక్కసారిగా ఆయన ఇంటిపై ఎవరూ లేని సమయంలో కాల్పులు జరిపారు. టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో […]
Top LeT commander ltaf lalli killed by India Army in Bandipora: జమ్మూకశ్మీర్లో వేట కొనసాగుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇందులో భాగంగానే ఇండియన్ ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ఉగ్రవాదుల కోసం ఆర్మీ బలగాలు గాలింపు చర్యలు చేపట్టింది. ఈ మేరకు బందిపొరాలో ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ భీకర కాల్పుల్లో లష్కరే తయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లిని భద్రతా దళాలు మట్టుబెట్టనట్లు […]
Kashmir Terror Attack : అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జమ్ముకశ్మీర్లో ఉగ్రదాడి జరిగింది. అనంత్నాగ్ జిల్లాలోని పహల్గాం సమీపంలోని బైసరన్ వ్యాలీలో మంగళవారం ఉగ్రవాదులు ఆర్మీ దుస్తుల్లో వచ్చారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మృతిచెందగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. 2000లో బిల్ క్లింటన్ భారత్లో పర్యటన.. అగ్రరాజ్యం అగ్ర నేత ఇండియాను […]
Players To Wear Black Armbands And No Cheerleaders In SRH vs MI Match: జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో దాదాపు 28 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఇద్దరు తెలుగుప్రాంతాల వారు ఉండగా.. ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడిపై ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా ప్రగాఢ సానుభూతి తెలిపి నివాళులర్పించారు. అయితే ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. […]
Janasena mourning next three days: జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 26 మంది అమాయకులు మృతి చెందారు. తాజాగా, ఈ దాడిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఖండించారు. పహల్గామ్ ఉగ్రదాడి తీవ్రంగా కలిచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉగ్రదాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ మేరకు జనసేన పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులు సంతాప దినాలు పాటించనున్నట్లు వెల్లడించారు. ఈ […]