Home / TDP
మార్కెట్లో కిలో 20 రూపాయలకు పైనే అమ్ముతున్న టమోటా, రైతు దగ్గర కిలో రూ.1కే కొంటుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారని మాజీ మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ నేత బోండా ఉమపై ట్విట్టర్లో సెటైర్లు వేసారు. రెండేళ్ల నుంచి 2000 రూపాయలనోట్లు ముద్రించనపుడు ఎలా కనపడతాయంటూ ప్రశ్నించారు. బహుశా చంద్రబాబు ఇంట్లోనే చూసి ఉంటాడంటూ చమత్కరించారు.
రేడియంట్ భూముల విషయంలో వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ టీడీపీపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు
మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విటర్ వేదికగా జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. పోలవరాన్ని పరిగెత్తిస్తామని తొడలు కొట్టిన నాటి వైకాపా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాటలు నీటిమూటలగానే మిగిలిపోయాయి. అనంతరం ఆయన స్థానంలో వచ్చిన మంత్రి అంబటి సైతం పోలవరం నిర్మాణంపై ఓ క్లారిటీ ఇవ్వలేకపోయారు.
ఇప్పటంలో ఇళ్లు కూల్చివేత పై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఈ వైసిపి ప్రభుత్వానికి పోయే కాలం దాపురించి దిక్కుమాలిన పనులు చేస్తుందన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనపైన తానే రాళ్లు వేయించుకుని కొత్త నాటకానికి తెరతీసాడని ఏపీ మంత్రి జోగి రమేష్ ఆరో్పించారు. నందిగామలో చంద్రబాబు రోడ్ షోలో రాయి పడిందనే టీడీపీ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.
2 సెంట్ల ప్రభుత్వ భూమిని ఆక్రమించారన్న కారణంగా తెల్లవారుజామున నానా హడావుడి చేసి తెదేపా నేత అయ్యన్న పాత్రుడితోపాటు కుమారుడు రాజేశ్ పై సీఐడి పోలీసులు పెట్టిన కేసులో 467 సెక్షన్ వర్తించదని కోర్టు తేల్చి చెప్పింది.
జనసేన సుప్రీం ఇంటి వద్ద రెక్కీ చేస్తారా? పవన్ పై దాడులు చేద్దామనుకుంటారా? ఎవరిని బతకనివ్వరా? అందరిని చంపేస్తారా? అంటూ చంద్రబాబు ఘాటుగా స్పందించారు.
తెదేపా శ్రేణులను, తప్పులను ఎత్తిచూపే మీడియాను అధికార పార్టీ శ్రేణులు ఎల్లో మీడియాగా చిత్రీకరించే సంగతి అందరికి తెలిసిందే. విశాఖలో వైకాపి ఎంపీ విజయసాయిరెడ్డి అక్రమాలు, ఆరోపణలపై మీడియా, పత్రికల్లో వస్తున్న కధనాలతో ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడి అరెస్టుతో విశాఖ సీఐడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యాలయం వద్ద గుమికూడారు.