Home / Tamilnadu
Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కడలూరు వద్ద ఇవాళ తెల్లవారుజామున పాదచారులపైకి కారు దూసుకెళ్లింది. ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు భక్తులకు గాయాలయ్యాయి. విరుదాచలం ఆలయానికి కొందరు భక్తులు సముహాంగా వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకువచ్చిన కారు అదుపుతప్పి భక్తులపైకి దూసుకెళ్లింది. కాగా స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో చనిపోయినవారి వివరాలు తెలియాల్సి […]
Nomination For Rajya Sabha: ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ రాజ్యసభ ఎంపీగా నామినేషన్ దాఖలు చేశారు. కమల్ హాసన్ నామినేషన్ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్ హాజరయ్యారు. జూన్ 4 నామినేషన్ దాఖలు చేయాల్సి ఉండగా.. థగ్ లైఫ్ సినిమా ఈ వెంట్ లో కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. దీంతో రాజ్యసభ నామినేషన్ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. సీఎం స్టాలిన్ […]
Thug Life: సీనియర్ నటుడు కమల్ హాసన్ నటించిన థగ్ లైప్ మూవీ కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మూవీ ప్రమోషన్ లో భాగంగా కమల్ హాసన్ బిజీబిజీగా ఉన్నారు. అయితే రెండు రోజుల క్రితం చెన్నైలో జరిగిన మూవీ ప్రమోషన్ లో భాగంగా కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. శివరాజ్ ను ఉద్దేశిస్తూ.. కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందని అనడంతో కర్నాటక వాసులు తీవ్ర ఆగ్రహం […]
Kamal Haasan Controversy Comments on Kannada Language: ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యుం పార్టీ అధినేత కమల్ హాసన్ త్వరలో రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారు. తమిళనాడు అధికార పార్టీ డీఎంకే సహకారంతో ఆయన రాజ్యసభకు ఎన్నికవ్వనున్నారు. కాగా కమల్ హాసన్ ను పెద్దల సభకు పంపనున్నట్టు మక్కల్ నీది మయ్యుం ప్రకటన విడుదల చేసింది. అందుకు బలం చేకూరుస్తూ డీఎంకే కూడా ప్రకటన చేసింది. అయితే అధికార డీఎంకే, మక్కల్ నీది మయ్యుం పార్టీ కమల్ […]
Pawan Kalyan attends 1 Nation 1 Election seminar in Chennai: దేశంలో వన్ నేషన్- వన్ ఎలక్షన్ విధానం వల్ల లాభమే జరుగుతుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చెన్నైలోని తిరువాన్మియూర్ లో జరిగిన వన్ నేషన్- వన్ ఎలక్షన్ అనే సెమినార్ కు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. సెమినార్ లో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. తిరువల్లువర్, భారతియార్, ఎంజీఆర్ జీవించిన నేల తమిళనాడు అని.. తమిళనాడు సిద్ధుల భూమి అన్నారు. […]
Tragedy: అన్నమయ్య జిల్లాలో ఘోర విషాదకర ఘటన జరిగింది. పీలేరు సమీపంలోని కురవపల్లిలో ఇవాళ ఉదయం కారు అదుపుతప్పి బావిలో పడిపోయింది. ప్రమాదంలో కర్నాటకకు చెందిన ముగ్గురు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కారు అర్ధరాత్రి సమయంలో రోడ్డు పక్కన ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ముగ్గురు చనిపోగా.. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. కారును జేసీబీ సాయంతో బయటకు తీశారు. మృతులది కోలార్ ప్రాంతంగా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం […]
Madras Court: దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు గాను జాతీయస్థాయిలో మే 4న నీట్ యూజీ 2025 ఎంట్రెన్స్ టెస్ట్ జరిగింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన ఈ పరీక్షకు 23 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 21 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. త్వరలోనే నీట్ యూజీ ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నీట్ యూజీ 2025 ఫలితాల […]
Tamilnadu: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరూర్ జిల్లా వెన్నమలై వద్ద టూరిస్ట్ వ్యాన్, ట్రావెల్స్ బస్సు ఢీకొని నలుగురు మృతిచెందారు. మరో 15 మంది గాయపడ్డారు. కాగా సేలం నుంచి కరూర్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు వెన్నమలై వద్ద టూరిస్ట్ వ్యాన్ ను ఢీకొంది. వీరంతా తూత్తుకుడి నుంచి ఓ ట్రిప్ కోసం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో నలుగురు చనిపోగా.. 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కరూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శనివారం […]
Tamilnadu: డీఎంకే ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి ఏ. రాజాకు పెద్ద ప్రమాదం తప్పింది. తమిళనాడులోని మైలాదుతురైలో నిర్వహించిన పార్టీ సభలో మాట్లాడుతుండగా భారీ లైట్ సెట్ వేదికపైకి కూలింది. ఎంపీ రాజా ప్రమాదం నుంచి సురక్షితంగా తప్పించుకున్నారు. ప్రస్తుతం ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. అయితే బలంగా వీచిన గాలుల వల్లే లైట్ స్టాండ్ కదిలిందని, అది కాస్తా వేదికపైకి పడిపోయిందని పలువురు చెప్తున్నారు. సభలో ప్రమాదం జరగడంతో డీఎంకే నేతలంతా […]
Tamil Nadu Governor R N Ravi in another Issue: తమిళనాడు గవర్నర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. జై శ్రీరామ్ అంటూ తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి నినాదాలు చేశారు. రాష్ట్రంలోని ఓ కళాశాల వేడుకకు ముఖ్యఅతిథిగా గవర్నర్ ఆర్.ఎన్. రవి హాజరయ్యారు. ఇందులో భాగంగా సభా వేదికగా ప్రసంగిస్తున్న ఆయన జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం విద్యార్థులతోనూ ఆయన నినాదాలు చేయించారు. అయితే, గవర్నర్ ఆర్.ఎన్. రవి వైఖరిని తమిళ, ద్రవిడ […]