December 28, 2022
ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ అనారోగ్యానికి గురయ్యారు. ఆమెను అర్జెంటుగా అహ్మదాబాద్లోని యూఎన్ మెహతా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం హీరాబెన్కు వైద్యులు చికిత్స చేస్తున్నారు.
Read MoreDecember 28, 2022
ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ అనారోగ్యానికి గురయ్యారు. ఆమెను అర్జెంటుగా అహ్మదాబాద్లోని యూఎన్ మెహతా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం హీరాబెన్కు వైద్యులు చికిత్స చేస్తున్నారు.
Read MoreDecember 28, 2022
పశ్చిమ బెంగాల్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పధకంలో దాదాపు 17 లక్షల మంది అనర్హులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పరిశీలనలో వెల్లడయింది.
Read MoreDecember 28, 2022
ఓయో కల్చరల్ ట్రావెల్ రిపోర్ట్ ప్రకారం, భారతదేశంలో అత్యధిక సంఖ్యలో భక్తులు సందర్శించే ఆలయాల జాబితాలో ఆంధ్రప్రదేశ్లోని తిరుమల రెండవ స్థానంలో నిలిచింది.
Read MoreDecember 28, 2022
తెలంగాణలో ప్రసిద్ది చెందిన సింగరేణి గనులను టూరిస్ట్ స్పాట్స్ గా తీర్చిదిద్దేందుకు టిఎస్ ఆర్టిసీ ప్రయత్నం చేస్తోంది.
Read MoreDecember 28, 2022
ఉత్తరప్రదేశ్లోని కొత్వాలి ఖలీలాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక పోలీసు సబ్-ఇన్స్పెక్టర్ ఆకస్మిక తనిఖీలో రైఫిల్ను సరిగ్గా లోడ్ చేయడం మరియు కాల్చడంలో విఫలమయ్యాడు.
Read MoreDecember 28, 2022
Avatar 2 : హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన విజువల్ వండర్ "అవతార్" ది వే ఆఫ్ వాటర్. 2009 లో రిలీజ్ అయిన అవతార్ కి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డిసెంబర్ 16 వ ...
Read MoreDecember 28, 2022
అది శ్రీకాకుళం జిల్లాలోని కనుగులవలస గ్రామం..ఆముదాలవలస మండలంలో ఉన్న ఈ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది.
Read MoreDecember 28, 2022
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Read MoreDecember 28, 2022
Nara Lokesh : టార్గెట్ 2024 కి ఏపీలో రాజకీయ పార్టీలన్నీ సిద్దమవుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ...
Read MoreDecember 28, 2022
Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ ముఖ్య పాత్ర...
Read MoreDecember 28, 2022
Unstoppable Show : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ గా వచ్చిన విషయం తెలిసిందే. మొదటి సీజన్ ని విజయవంతంగా పూర్తి చేసిన బాలకృష్ణ… ఇప్పుడు అదే ఊపులో సెక...
Read MoreDecember 28, 2022
ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయానికి భారీగా ఆదాయం వస్తోంది. రెండేళ్ల కరోనా ఆంక్షల తర్వాత గుడిలోకి అయ్యప్ప భక్తులను పూర్తి స్థాయిలో అనుమతిస్తుండటంతో భారీగా తరలివస్తున్నారు.
Read MoreDecember 27, 2022
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా ఢిల్ల్లీలో కేవలం టీషర్ట్ ధరించడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
Read MoreDecember 27, 2022
బాలీవుడ్ యాక్టర్, సీరియల్ నటి తునీషా శర్మ గత శనివారం రోజున ఓ టీవీ సీరియల్ సెట్లో శవమై కనిపించారు. అయితే తునీషా మరణంపై రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. అసలు తునీషాది ఆత్మహత్యా.. హత్యా.. ఆమెది లవ్ జిహాద్ కేసు అని ఎందుకు అంటున్నారు అనే విషయాలను ఇప్పుడు చూసేద్దాం.
Read MoreDecember 27, 2022
Prabhas : బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారిన ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ లోన దూసుకుపోతున్నాడు. ఆయన సినిమా లైనప్ చూస్తే అందరూ ఆశ్చర్యపోవడం ఖాయం అని చెప్పవచ్చు. ...
Read MoreDecember 27, 2022
ఛత్తీస్గఢ్లోని కోర్బా జిల్లాలో 20 ఏళ్ల యువతి తనతో మాట్లాడేందుకు నిరాకరించినందుకు ఓ వ్యక్తి ఆమెను స్క్రూడ్రైవర్తో 51 సార్లు పొడిచి చంపాడు
Read MoreDecember 27, 2022
PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడి కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో మోదీ చిన్న తమ్ముడైన ప్రహ్లాద్ మోదీ కుటుంబ సభ్యులు గాయపడ్డారని తెలుస్తుంది. ఈ ఘటన కర్ణాటకలోని మైసూరు సమీపంలో చోటు ...
Read MoreDecember 27, 2022
18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్గా ఉపయోగించే భారత్ బయోటెక్ నాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్ iNCOVACC ధరను ప్రైవేట్ ఆసుపత్రులకు రూ. 800 మరియు ప్రభుత్వ ఆసుపత్రులకు రూ. 325 గా కేంద్రం మంగళవారం ఆమోదించింది.
Read MoreDecember 27, 2022
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల ప్రకారం ఎంజిఎం మారన్ మరియు ఎంజిఎం ఆనంద్ మరియు వారి సంస్థ-సదరన్ అగ్రిఫ్యూరాన్ ఇండస్ట్రీస్ యొక్క రూ. 205.36 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసింది.
Read MoreDecember 27, 2022
తీవ్ర అస్వస్థతకు గురైన ఓ తల్లి తన కూతురు తన ఎదుటే పెళ్లి చేసుకోవాలన్న ఆఖరి కోరిక నెరవేరింది.
Read MoreDecember 27, 2022
కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తున్న తరుణంలో ప్రపంచ దేశాలన్నీ మళ్ళీ అప్రమత్తమవుతున్నాయి. చైనా సహా పలు దేశాల్లో కరోనా ఫోర్త్ వేవ్ కారణంగా
Read MoreDecember 27, 2022
12 మంది భార్యలతో 102 మంది పిల్లలు మరియు 568 మంది మనవళ్లను కలిగి ఉన్న ఉగాండా రైతు చివరకు సంతానాన్ని కనకూడదని నిర్ణయించుకున్నాడు.
Read MoreDecember 27, 2022
ఆర్బీఐ ప్రవేశ పెట్టిన డిజిటల్ రూపీపై గాంధీ బొమ్మ లేకపోవడంపై ఆయన మునిమనవడు తుషార్ అరుణ్ గాంధీ వ్యంగ్యంగా స్పందించారు.
Read MoreDecember 27, 2022
ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి (వైఎస్ఆర్ సీపీ) గత ఏడాదితో పోల్చితే దాదాపు 13 శాతానికి పైగా ఆదాయం తగ్గింది. ఆదాయం తగ్గింది.
Read MoreDecember 27, 2022
ఆంధ్రప్రదేశ్లో కాపులకు రిజర్వేషన్లపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య కీలక డిమాండ్ చేశారు. అగ్రవర్ణాల్లో వెనకబడినవారికి కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం రిజర్వేషన్లు కాపులకు అమలు చేయాలని సీఎం జగన్ను హరిరామ జోగయ్య కోరారు
Read MoreApril 4, 2026
April 4, 2026
_1775311984534.jpg&w=1920&q=35)
April 4, 2026
April 4, 2026
April 4, 2026