Home / students
Andhra Pradesh: రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులకు నిర్వహించిన సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు కీలక ప్రకటన చేసింది. కాగా పరీక్షల్లో ఫెయిలైన, ఇంప్రూవ్ మెంట్ విద్యార్థుల కోసం మే 12 నుంచి 20వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. కాగా జూన్ 12 నుంచి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభంకానున్న నేపథ్యంలో రిజల్ట్స్ కోసం స్టూడెంట్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు ఉదయం 11 […]
DEECET Results Released: తెలంగాణలో డీఈఈసెట్- 2025 ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో 2025-28 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు గాను మే 25న ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహించారు. కాగా పరీక్షలో మొత్తం 78.18 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 48,815 మంది విద్యార్థులు డీఈఈసెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 33,321 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అందులో 28,442 […]
TG POLYCET- 2025 Out Now: తెలంగాణ పాలిసెట్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను రాష్ట్ర సాంకేతిక విద్యా కమిషనర్ విడుదల చేశారు. మే 13న రాష్ట్రవ్యాప్తంగా పాలిసెట్ పరీక్షను నిర్వహించారు. మొత్తం 98,858 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 83,364 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 84.33 గా నమోదైంది. పరీక్షకు బాలురు 53,085 మంది హాజరుకాగా.. 42,836 మంది (80.69) మంది ఉత్తీర్ణత సాధించారు. మరోవైపు బాలికలు 45,773 మంది హాజరుకాగా.. […]
Telangana Intermediate Supplementary Exams from Today: తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఫస్టియర్ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఇక సెకండియర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. కాగా విద్యార్థులకు ఇప్పటికే హాల్ టికెట్లు జారీ అయ్యారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి […]
Telangana Key Statements For Smart Cards For Welfare Hostel Students : విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీల కోసం స్మార్ట్ కార్డులు అందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు డెబిట్ కార్డు తరహాలో స్మార్ట్ కార్డులను ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. సబ్బులు, షాంపూలు, ఇతర వస్తువులను కొనుగోలు చేసేందుకు స్మార్ట్ కార్డులను వినియోగించేలా ఏర్పాట్లు […]
2 Indian Students died in New York Road Accident: అమెరికాలోని న్యూయార్క్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు భారతీయ విద్యార్థులు చనిపోయారు. క్లీవ్ల్యాండ్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న మనవ్ పటేల్, సౌరవ్ ప్రభాకర్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందన్న వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఇద్దరి మరణ వార్తతో తోటి విద్యార్థులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కాగా, న్యూయార్క్లోని భారత కాన్సులేట్ ఎక్స్ వేదికగా ప్రగాఢ […]
Ranganayaka Sagar : సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ వద్ద విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు రిజర్వాయర్లో మునిగి ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. మృతులను మిరాజ్ (15), అర్బాస్ (15)గా గుర్తించారు. వరంగల్కు చెందిన రెండు కుటుంబాలు హైదరాబాద్ వెళ్తున్నారు. మార్గమధ్యంలో రంగనాయక్ సాగర్ వద్ద రెండు కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఆగారు. ఈ క్రమంలోనే సరదాగా ఈత కొడుతున్నారు. దీంతో ఇద్దరు పిల్లలు నీట మునిగారు. వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు […]
DOST 2025 : రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్ల కోసం దోస్త్ నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేసింది. శుక్రవారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఈ నెల 3వ తేదీ నుంచి 21 తేదీ వరకు ఆన్లైన్లో రూ.200 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 10వ తేదీ నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఈ నెల 29న మొదటి […]
25% free admissions for poor students in all private schools in AP: ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్న్యూస్ చెప్పింది. ఏపీలోని అన్ని ప్రైవేట్ స్కూళ్లలో పేద విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి 25 శాతం ఉచిత ప్రవేశాలకు షెడ్యూల్ వచ్చింది. ఈ క్రమంలో ఏపీలో ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం కింద ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాలు కల్పించాలని కూటమి సర్కారు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. […]
Student suicide : ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. పరీక్ష ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులు క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకొని కుటుంబానికి తీరని శోకం మిగుల్చుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. తీవ్ర మనస్తాపానికి గురై ఇప్పటి వరకు 6 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని అశ్విత తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో తీవ్ర […]